రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని ఇంట పెళ్ళి సందడి మొదలైంది. అతిరథ అతిథుల మధ్య ముఖేష్, నీతాల గారాల పట్టి ఈశా వివాహం ఆనంద్ పిరమాల్ తో 2018 డిసెంబర్ 12న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరుగనుంది. ఈ సందర్బంగా సాగుతున్న పెళ్లి వేడుకల్లో భాగంగా సంగీత్ నిర్వహించారు. ఈ వేడుకల్లో నీతా అంబానీ చేసిన సంప్రదాయ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియో కోసం ఈ కింద క్లిక్ చేయండి.