న్యూఢిల్లీ: క్రితం సారి ఎన్నికలలో అబ్ కీ బార్ మోదీ సర్కార్ (ఈసారి మోదీ ప్రభుత్వం) అన్న నినాదంతో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ఈసారి ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ (మరోసారి మోదీ ప్రభుత్వం) నినాదంతో వెళ్లాలని నిర్ణయించింది. ఈ నినాదం కేంద్రంగా పాట రాయించింది. ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ పాటను విడుదల చేశారు.
previous post
next post