అనవసరంగా నీ ఆరోగ్యం పాడు చేసుకోకు అని చెబుతుంది. సరే అని సత్య ప్లేట్లో అన్నం పెట్టుకొని కలిపి తినబోతుంది. అప్పుడే మాధవ్ నుంచి తనకు మెసేజ్ వస్తుంది. తీరా ఓపెన్ చేస్తే అందులో ఆదిత్య రుక్మిణి ఇద్దరు కలిసి నిలబడి ఉంటారు. ఆ ఫోటో చూసి సత్య షాక్ అవుతుంది..