Visual Story Written by Mahesh Duba and Created by Deepak Rajula
క్రికెట్ అంటే పురుషులు మాత్రమే అనే మూస ధోరణి కి చరమ గీతం పాడుతూ, తామూ పురుషులతో సమానం గా రాణిస్తున్న క్రమంలో బీసీసీఐ నిర్ణయం
లింగ వివక్ష ను రూపు మాపటం లో బీసీసీఐ తొలి అడుగు వేస్తున్నందుకు సంతోషిస్తున్నట్లు, లింగ సమానత్వం విషయం లో కొత్త యుగం మొదలయినట్లు" జై షా పేర్కొన్నారు .
ఇప్పటి నుండి బీసీసీఐ తో ఒప్పందం కుదుర్చుకున్న మహిళా క్రికెటర్లకు, పురుషులతో సమానంగా టెస్ట్ మ్యాచ్ కు రూ. 15 లక్షలు, వన్డే మ్యాచ్ కు రూ. 6 లక్షలు, టీ20 మ్యాచ్ కు రూ. 3 లక్షలు మ్యాచ్ ఫీజును చెల్లించనున్నారు