శనగ పిండికి నీరు లేదా పాలను కలిపి మందమైన పేస్ట్ లా తయారు చేయండి. ఈ మిశ్రమానికి ¼ పసుపు పొడి మరియు తాజా క్రీమ్ ను కలిపి పేస్ట్ లాగా తయారు చేయండి. అవాంఛిత రోమాలు గల ప్రదేశంలో నేరుగా ఈ పేస్ట్ ను అప్లై చేయండి. 20 నుండి 25 నిమిషాలలో ఎండిపోయి, పొడిగా మారుతుంది. ఆతర్వాత మెల్లగా వేళ్లతో సున్నితంగా రుద్దుతూ నీటితో కడిగేసుకోవాలి.పసుపుని శెనగపిండి తో కలిపి ఉపయోగిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి, పసుపు రోమాలను తొలగించటమే కాకుండా వాటి పెరుగుదలను కూడా అదుపులో ఉంచుతుంది.రెండు స్పూన్ల చక్కెర, రెండు స్పూన్ల తాజా నిమ్మరసం, నీళ్లు తీసుకుని చక్కెర కరిగే వరకూ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేయాలి. 15 – 20 నిమిషాలు ఆగాక వేళ్లతో సున్నితంగా రుద్దుతూ కడిగేయాలి. ఇలా వారానికి రెండుమూడుసార్లు చేస్తుంటే అవాంఛిత రోమాలు తగ్గుముఖం పడుతాయి.
నిమ్మ మరియు చక్కెరలు కలిపిన మిశ్రమం నుదురు మరియు బుగ్గలపై ఉండే అవాంఛిత రోమాలను తొలగిస్తుంది. ఈ రకానికి చెందిన ఫేస్ మాస్క్ ను వారంలో రెండు సార్లు ముఖానికి అప్లై చేయవచ్చు.
శనగపిండి, నిమ్మరసం మరియు నీరు కలిపిన మిశ్రమం అవాంఛిత రోమాలను తొలగించుటలో శక్తివంతంగా పనిచేస్తుంది. కోడిగుడ్డులోని తెల్లసొనలో టేబుల్స్పూన్ మొక్కజొన్న పిండిని కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి, రాయాలి. ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీని ద్వారా అవాంఛిత రోమాలను తేలికగా తొలగించవచ్చు.
This post was last modified on July 8, 2020 6:52 am
ఎన్నికల సమయంలో నాయకులు ఆచి తూచి వ్యవహరించాలి. వారికి ఉన్న అనుభవం అంతా రంగరిం చాల్సిన సమయం ఎన్నికల వేళే.… Read More
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ప్రత్యక్షంగా.. పరోక్షంగా సీఎం జగన్ కెలికేశారు. ఆయన వల్లే ఏపీలో కాంగ్రెస్పార్టీ ఎన్నికల్లో బలం పుంజుకుందనే… Read More
Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ తో పాటు నార్త్ సినీ ప్రియులకు కూడా సుపరిచితమే. 2005లో చిత్ర పరిశ్రమలోకి… Read More
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఆర్య.… Read More
Aa Okkati Adakku: ఒకప్పుడు థియేటర్స్ లో విడుదలైన చిత్రాలను రెండు నెలలుకో లేదా మూడు నెలలకో టీవీలో చూసేవాళ్ళం.… Read More
Allu Arjun: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. గత కొద్ది… Read More
NTR: టాలీవుడ్ టాప్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. నందమూరి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనదైన… Read More
Jyothi Rai: గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి మేడం పాత్ర ద్వారా తెలుగు రాష్ట్రాల్లో భారీ పాపులారిటీ సంపాదించుకున్న… Read More
Janasena: ఎట్టకేలకు కాకినాడ సిటీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనకు అనుమతి లభించింది. కాకినాడ పట్టణంలో పవన్… Read More
Samantha: దక్షిణాదిలో ఉన్న అగ్రతారాల్లో సమంత ఒకటి. దాదాపు దశాబ్దన్నర కాలం నుంచి వరుస సినిమాలు చేస్తూ కెరీర్ ను… Read More
దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్ పూర్తయింది. మరో మూడు… Read More
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. మే 13వ తేదీన అంటే మరో మూడు రోజుల్లోనే… Read More
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత...తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అష్ట కష్టాలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ… Read More
తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతున్న నేపథ్యంలో.. ఓ పిడుగు లాంటి వార్త వచ్చి పడింది. కేంద్రం చేతిలోకి… Read More
రాజకీయాల్లో నేతల ప్రభావం ఎంత ఉన్నా.. మేనిఫెస్టోల ప్రభావమే ఎక్కువగా చూపిస్తుంది. తాము అధికా రంలోకి వచ్చిన తర్వాత.. ఇది… Read More