25.7 C
Hyderabad
March 30, 2023
NewsOrbit

Category : జాతీయం

జాతీయం న్యూస్

రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు .. నిందితుల ఉరి శిక్ష రద్దు.. నిర్దోషులుగా విడుదల..

somaraju sharma
రాజస్థాన్ హైకోర్టు జైపూర్ వరుస పేలుళ్ల కేసులో సంచలన తీర్పు వెల్లడించింది. ఉరి శిక్ష పడిన నలుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది. 2008 లో జైపూర్ జరిగిన వరుస పేలుళ్ల ఘటనలో...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

కర్ణాటకలో ఒకే దశలో ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ..ఈ సారి ప్రత్యేకం ఏమిటంటే..?

somaraju sharma
కర్ణాటక రాష్ట్రంలో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ప్రస్తుత శాసనసభ గడువు మే 24వ తేదీతో ముగియనున్నది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఎన్నికల నిర్వహణకు కేంద్ర...
జాతీయం ట్రెండింగ్ న్యూస్

దేశ వ్యాప్తంగా ఫార్మా కంపెనీలపై డీసీజీఐ దాడులు .. 18 కంపెనీల లైసెన్సులు రద్దు

somaraju sharma
దేశా వ్యాప్తంగా నకిలీ ఔషద కంపెనీలపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. 20 రాష్ట్రాల్లో 70కిపైగా ఫార్మాస్యూటికల్ కంపెనీలపై డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) దాడులు నిర్వహించింది. నిబంధనలకు పాటించకుండా నకిలీ మందులు...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

పార్టీ ఎన్నికల గుర్తు, మేనిఫెస్టో ప్రకటించి సంచలన కామెంట్స్ చేసిన మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి

somaraju sharma
మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి తన రాజకీయ పార్టీ ఎన్నికల గుర్తు, మేనిఫెస్టో ప్రకటించారు. రానున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మూడు నెలల క్రితమే తన...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

రాహుల్ గాంధీకి మరో షాక్ .. ప్రభుత్వం బంగళా ఖాళీ చేయాలంటూ నోటీసు

somaraju sharma
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల శిక్ష ఖరారు చేసిన నేపథ్యంలో ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఇప్పటికే లోక్ సభ సెక్రటేరియట్ సెర్క్యులర్ జారీ చేసిన సంగతి...
జాతీయం న్యూస్

రెండు రాష్ట్రాల్లో స్వల్ప భూకంపాలు.. భయాందోళనకు గురైన ప్రజలు

somaraju sharma
రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత, ఆదివారం వేకువ జామున స్వల్ప భూకంపాలు చోటుచేసుకున్నాయి. ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో భూమి కంపించడంతో ఒక్క సారిగా ఆందోళనకు గురైయ్యారు....
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

‘అరెస్టు చేసినా తగ్గేదిలే..ప్రశ్నిస్తునే ఉంటా’

somaraju sharma
లోక్ సభ సభ్యుడిగా తనపై అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తొలి సారి మీడియా మందుకు వచ్చారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఇవేళ ఆయన మీడియాతో మాట్లాడారు....
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

రాహుల్ గాంధీకి బిగ్ షాక్ .. అనర్హత వేటు వేసిన లోక్ సభ సెక్రటేరియట్

somaraju sharma
రాహుల్ గాంధీ పై అనర్హత వేటు పడింది. నిన్న గుజరాత్ లోని సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన నేపథ్యంలో లోక్ సభ సెక్రటేరియట్ ఆయనపై అనర్హత వేటు...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

మోడీ సర్కార్ పై సుప్రీం కోర్టులో కీలక పిటిషన్ దాఖలు చేసిన విపక్షాలు

somaraju sharma
కేంద్రంలోని మోడీ సర్కార్ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తొందని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో మొత్తం 14 పార్టీలు ఈ మేరకు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి....
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి బిగ్ షాక్ ఇచ్చిన సూరత్ కోర్టు..రెండేళ్ల జైలు శిక్ష .. కానీ..

somaraju sharma
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి గుజరాత్ లోని సూరత్ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది సూరత్ కోర్టు.  ప్రధాన మంత్రి నరేంద్ర...
జాతీయం ట్రెండింగ్ న్యూస్

నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిన ముంబాయి పోలీసులు

somaraju sharma
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు ఇమెయిల్ ద్వారా బెదిరింపులు రావడంతో ముంబాయి పోలీసులు ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. సల్మాన్ ఖాన్ కార్యాలయానికి బెదిరింపు ఇమెయిల్ లు పంపినందుకు...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Delhi Liquor Scam Case: ఢిల్లీ మాజీ డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియా మరో సారి అరెస్టు ..మొన్న సీబీఐ .. ఇప్పుడు ఈడీ

somaraju sharma
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా అరెస్టు చేసింది. ఇదే కేసులో గత నెల 27న సిసోడియాను సీబీఐ...
జాతీయం న్యూస్

కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం

somaraju sharma
దేశ రాజధాని ఢిల్లీలో భారీ ప్రమాదం సంభవించిది. భజన్ పురా విజయ్ పార్క్ ప్రాంతంలోని నాలుగు అంతస్తుల భవనం అందరూ చూస్తుండగానే ఒక్క సారిగా నేలమట్టమైంది. భవనం రోడ్డు పై కూలిపోతుండగా అక్కడే ఉన్న...
జాతీయం న్యూస్

ఆందోళనకు గురి చేస్తున్న వరుస భూకంపాలు

somaraju sharma
దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలను వరుస భూకంపాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. అసోంలో మరో సారి భూకంపం సంభవించింది. కాంరూప్ జిల్లాలో ఇవేళ వేకువజామున భూమి కంపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భూకంపం తీవ్రత...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

మాజీ సీఎం నివాసానికి సీబీఐ అధికారులు ..ఆర్జేడీ ఫైర్

somaraju sharma
రాజ్యాంగ సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తొందని ఎనిమిది ప్రతిపక్ష పార్టీలు ప్రధాని మోడీకి లేఖ రాసిన మరుసటి రోజే బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి నివాసానికి సీబీఐ అధికారులు చేరుకోవడం దేశ...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

 మాజీ సీఎంకు తప్పిన ప్రమాదం

somaraju sharma
బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డారు. బెంగళూరు నుండి కలుబుర్గి కి యడ్యూరప్ప హెలికాఫ్టర్ లో వెళుతుండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్ అప్రమత్తమైయ్యారు....
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

గత ఎన్నికలు నేర్పిన పాఠం .. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కీలక ప్రకటన..విపక్షాలకు బిగ్ షాక్

somaraju sharma
గత ఎన్నికలు నేర్పిన పాఠంతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయం విపక్షాలకు షాకింగ్ అని చెప్పవచ్చు. వచ్చే ఏడాది...
జాతీయం న్యూస్

హిండెన్ బర్గ్ వివాదంపై సుప్రీం కోర్టు తీసుకున్న కీలక నిర్ణయం ఇది .. స్వాగతించిన అదానీ

somaraju sharma
ఆదానీ – హిండెన్ బర్గ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

ఈసీ నియామకాలపై సంచలన తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు

somaraju sharma
ఎన్నికల కమిషనర్ల నియామకాలపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీనే నియమించాలని ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు (ఈసీ), ప్రధాన ఎన్నికల కమిషనర్...
జాతీయం న్యూస్

ఐక్యరాజ్య సమితి సమావేశంలో నిత్యానంద కైలాస దేశ ప్రతినిధులు ప్రత్యక్షం .. భారత్ పై ఆరోపణలు

somaraju sharma
భారత్ లో అత్యాచార ఆరోపణలతో కేసులు నమోదు కాగా విదేశాలకు పారిపోయిన స్వామి నిత్యానంద మరో సారి వార్తల్లో నిలిచారు. భారత్ దేశం నుండి పరారైన తర్వాత నిత్యానంద తానొక దేశాన్ని ఏర్పాటు చేశాననీ,...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Breaking: ఢిల్లీలో ఇద్దరు మంత్రుల రాజీనామా

somaraju sharma
Breaking: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, మరో మంత్రి సత్యేందర్ జైన్ తమ పదవులకు రాజీనామా చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియాను ఈ నెల 26న సీబీఐ అధికారులు అరెస్టు...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో డిప్యూటి సీఎం సిసోడియాకు సుప్రీం కోర్టులో చుక్కెదురు

somaraju sharma
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ అరెస్టు చేసిన డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియాకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ మంజరు చేయాలన్న పిటిషన్ పై విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని...
జాతీయం న్యూస్

Agnipath Scheme: ఢిల్లీ హైకోర్టులో మోడీ సర్కార్ కు ఊరట

somaraju sharma
Agnipath Scheme: కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. అగ్నిపథ్ పథకం రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం చెల్లుబాటును...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

నాగాలాండ్, మేఘాలయాల్లో కొనసాగుతున్న పోలింగ్

somaraju sharma
ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకూ జరగనుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓటర్లు తమ ఓటు...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Breaking: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. డిప్యూటి సీఎం మనీశ్ సిసోడియా అరెస్టు

somaraju sharma
Breaking: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియాను సీబీఐ ఆదివారం అరెస్టు చేసింది. అదివారం ఉదయం ఆయన సీబీఐ అధికారుల విచారణకు...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై..? కీలక ప్రకటన చేసిన సోనియా గాంధీ

somaraju sharma
చత్తీస్‌గఢ్ లోని రాయ్‌పూర్ లో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ కీలక ప్రకటన చేశారు. ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు పరోక్షంగా...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

మోడీపై వివాదాస్పద వ్యాఖ్యల కేసు .. విమానం ఎక్కిన సీనియర్ కాంగ్రెస్ నేత అరెస్టు.. కొద్దిసేపటికే బెయిల్ మంజూరు

somaraju sharma
సీనియర్ కాంగ్రెస్ నేత పవన్ ఖేడా సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు కేసులో కాంగ్రెస్ నేత పవన్ ఖేడాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయగా,...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

కాంగ్రెస్ కు బిగ్ షాక్ .. పార్టీకి గుడ్ బై చెప్పిన అత్యంత కీలక నేత

somaraju sharma
భారత తొలి గవర్నర్ జనరల్ సీ రాజగోపాలాచారి మునిమనుమడు సీఆర్ కేశవన్ కాంగ్రెస్ పార్టీకి గురువారం రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించిన రాజీనామా లేఖను సోషల్ మీడియాలో పోస్టు చేశారు...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

పన్నీర్ సెల్వానికి సుప్రీం కోర్టులో బిగ్ షాక్ .. హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న పళనిస్వామి వర్గం

somaraju sharma
తమిళనాడు రాజకీయ పార్టీ ఏఐఏడీఎంకే చీఫ్ గా పళని స్వామి ఉంటారని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళని స్వామి (ఈపీఎస్) ఎన్నిక సక్రమమే అంటూ మద్రాస్...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

ఢిల్లీ మున్సిపల్ కార్యాలయంలో బీజేపీ, ఆప్ కౌన్సిలర్ల బాహాబాహీ .. స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ఏమైందంటే…?

somaraju sharma
సుప్రీం కోర్టు తీర్పుతో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్, డిప్యూటి మేయర్ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. అయితే ఆ తర్వాత ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభం కాగానే ఎంసీడీ సదన్...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Supreme Court: ‘మహా’ శివసేన పంచాయతీ.. సుప్రీం కోర్టులో ఉద్దవ్ వర్గానికి లభించని ఊరట

somaraju sharma
Supreme Court:  మహారాష్ట్ర శివసేన పంచాయతీపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. సీఎం ఏక్ నాథ్ శిండే దే అసలైన శివసేన అని ఇటీవల ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవల అధికారికంగా గుర్తించింది. పార్టీ...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

ఢిల్లీ మేయర్ ఫీఠంపై ఆప్ మహిళా నేత .. 34 ఓట్ల మెజార్టీతో డాక్టర్ షెల్లీ ఒబెరాయ్ గెలుపు

somaraju sharma
ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ (ఎంసీడీ) మేయర్ గా అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్ధి డాక్టర్ షెల్లీ ఒబెరాయ్ విజయం సాధించారు. షెల్లీ ఒబెరాయి తన సమీప బీజేపీ అభ్యర్ధి రేఖా గుప్తాపై 34...
జాతీయం న్యూస్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీకి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు

somaraju sharma
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు ఢిల్లీ హైకోర్టు ఇవేళ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

శివసేన అధికారిక గుర్తింపు అంశంపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఉద్దవ్ ఠాక్రే

somaraju sharma
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవల బిగ్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఎం ఏక్ నాథ్ శిండే దే అసలైన శివసేన అని ఈసీ...
జాతీయం న్యూస్

షిర్డీ – కాకినాడ ఎక్స్ ప్రెస్ రైలులో దోపిడీ దొంగల స్వైర విహారం.. 30 మంది మహిళల మెడలో బంగారు అభరణాలు చోరీ

somaraju sharma
షిర్డీ – కాకినాడ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. షిర్డీ నుండి కాకినాడ బయలుదేరిన ఎక్స్ ప్రెస్ రైలు సిగ్నల్ కోసం మహారాష్ట్రలోని పర్బణి స్టేషన్ సమీపంలో ఆగింది....
జాతీయం న్యూస్

సీఎం సన్నిహిత నేతల నివాసాల్లో ఈడీ సోదాలు .. ఆ సీఎం స్పందన ఇదీ

somaraju sharma
చత్తీస్‌ఘడ్ బొగ్గు లెవీ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతల ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ అధికారులు దాడులు చేశారు. మొత్తం 14 ప్రాంతాల్లో...
జాతీయం న్యూస్

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ .. జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు ఇవి

somaraju sharma
తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ గుడ్ న్యూస్ అందించారు. 49వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలు చెల్లిస్తామని...
జాతీయం ట్రెండింగ్ న్యూస్

వివాహ వేడుకల్లో కొత్త సంస్కృతి.. ప్రజలపై కరెన్సీ వర్షం..ఎక్కడంటే..?

somaraju sharma
తమ వివాహ వేడుకలను పది కాలాల పాటు ప్రజలకు గుర్తుండిపోయేలా అర్భాటంగా నిర్వహించుకుంటుంటారు కొందరు. ఈ క్రమంలో వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రిక అత్యంత ఖరీదుతో ముద్రించుకోవడం దగ్గర నుండి వివాహ వేదికను అత్యంత...
జాతీయం న్యూస్

మరో 12 చీతాలు వచ్చేశాయోచ్ .. కునో పార్క్ లో విడుదల చేసిన సీఎం చౌహాన్..

somaraju sharma
మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ కు మరో 12 చీతాలు (చిరుత)లు చేరాయి. దక్షిణాఫ్రికా నుండి భారత వైమానిక దళానికి చెందిన సీ – 17 గ్లోబ్ మాస్టర్ కార్గో విమానంలో 12...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

మహా మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ఈసీ బిగ్ షాక్ ..

somaraju sharma
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది. సీఎం ఏక్ నాథ్ శిండే దే అసలైన శివసేన అని ఈసీ అధికారికంగా గుర్తించింది. పార్టీ ఎన్నికల గుర్తు ధనస్సు,...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Delhi Mayor Poll: సుప్రీం కోర్టులో ఆప్ కు బిగ్ రిలీఫ్ .. కీలక ఆదేశాలు జారీ

somaraju sharma
Delhi Mayor Poll:  ఢిల్లీ మేయర్ ఎన్నిక వివాదంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కు సుప్రీం కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఢిల్లీ మేయర్ ఎన్నికల ఇప్పటికే పలు మార్లు వాయిదా పడటంతో...
జాతీయం న్యూస్

Chetan Sharma: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా .. అందుకే(నా)..!!

somaraju sharma
Chetan Sharma:  టీమిండియా ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన శర్మ తన పదవికి రాజీనామా చేశారు. చేతన్ శర్మ రాజీనామాకు బీసీసీఐ కూడా వెంటనే ఆమోదించింది. ప్రముఖ చానల్...
జాతీయం న్యూస్

Earthquake: జమ్ముకశ్మీరులో మరో సారి భూకంపం

somaraju sharma
Earthquake: జమ్ముకశ్మీర్ లో శుక్రవారం వేకువజామున భూకంపం సంభవించింది. జమ్ముకశ్మీర్ లోని కట్రా ప్రాంతంలో ఈ తెల్లవారుజామున సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్ స్కేల్ పై 3.6 తీవ్రతగా నమోదు అయ్యింది. ఈ భూకంపం 10...
జాతీయం న్యూస్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు బిగ్ షాక్  

somaraju sharma
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు సీబీఐ కోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో నిందితులు బెయిల్ కోసం సీబీఐ కోర్టును ఆశ్రయించగా, బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరిపింది. ఇరుపక్షాల...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Breaking: బీబీసీపై ఐటి గురి..బీబీసీ కార్యాలయాల్లో ఐటీ అధికారుల దాడులు

somaraju sharma
Breaking: ఢిల్లీ, ముంబాయిలో ఉన్న బీబీసీ కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు దాడులు నిర్వహించారు. మంగళవారం ఈ దాడులు జరిగాయి.  ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పై బీబీసీ డాక్యుమెంటరీ వివాదం...
జాతీయం న్యూస్

ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్ అంశంపై స్పందించిన శ్రీలంక సర్కార్.. కీలక ప్రకటన

somaraju sharma
ఎల్‌టీటీఈ చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ జీవించే ఉన్నాడనీ, త్వరలోనే ఆయన ప్రజల ముందు వస్తాడంటూ తమిళ జాతీయ వాద సంస్థ అధ్యక్షుడు నెడుమారన్ చేసిన ప్రకటన తీవ్ర కలకలాన్ని రేపిన సంగతి తెలిసిందే. ప్రభాకరన్...
జాతీయం న్యూస్

ఆదానీ వ్యవహారంపై సుప్రీం కోర్టు విచారణ .. కమిటీ ఏర్పాటుపై నిర్ణయాన్ని వ్యక్తం చేసిన కేంద్రం  

somaraju sharma
ఆదానీ – హిండెన్ బర్గ్ వ్యవహారంపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో కమిటీ వేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. ఆదానీ వివాదంపై దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా...
జాతీయం న్యూస్

ఆగని విపక్షాల ఆందోళన ..మార్చి 13కు రాజ్యసభ వాయిదా

somaraju sharma
పార్లమెంట్ బడ్జెట్ సమావేసాలు మొదలైనప్పటి నుండి పలు అంశాలపై చర్చ జరపాలంటూ విపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆదానీ గ్రుప్ పై వచ్చిన ఆరోపణలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ...
జాతీయం న్యూస్

ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్ జీవించే ఉన్నాడు(ట).. తమిళ దేశీయవాదం అధ్యక్షుడు నెడుమారన్ సంచలన ప్రకటన

somaraju sharma
ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్ విషయంపై తమిళ దేశీయవాదం అధ్యక్షుడు నెడుమారన్ సంచలన ప్రకటన చేశారు. వేలుపిళ్లై ప్రభాకరన్ బ్రతికే ఉన్నాడంటూ ఆయన కీలక ప్రకటన చేశారు. కుటుంబ సభ్యులతో ఆయన టచ్ లో ఉన్నారని...
జాతీయం న్యూస్

Breaking: పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లు నియామకం .. ఏపీ గవర్నర్ గా సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్

somaraju sharma
Breaking: దేశంలోని 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్ లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ ను చత్తీస్‌గడ్...