Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై
Mumbai: భారత దేశంలో ధనవంతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పలువురు బడా పారిశ్రామిక వేత్తలు తమ సంపదను పెంచుకుంటూ ప్రపంచ కుబేరుల జాబితాలో తమ ర్యాంక్ ను కూడా మెరుగుపర్చుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు...