BRS: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాదరావుకు కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని వారు...
T Congress: బీఆర్ఎస్ రాజీనామా చేసిన ఇద్దరు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ లు ఇవేళ కాంగ్రెస్ తీర్ధం...
BRS: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్క్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీని వీడిన కొద్ది గంటల వ్యవధిలోనే మరో సిట్టింగ్...
తాజాగా ఏపీ కాంగ్రెస్ టార్గెట్ ఎంతో తెలిసిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నోటి నుంచి కాంగ్రెస్ పెట్టుకున్న టార్గెట్ తెలిసి వచ్చింది. 25 అసెంబ్లీ, 5 పార్లమెంటు స్థానాలను గెలిపించాలని ఆయన ఏపీ ప్రజలకు...
Telangana Congress: బీజేపీ నేత, మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి శుక్రవారం రాత్రి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ ఆయనకు కాంగ్రెస్ కండువా...
BRS: తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నేడు తీవ్ర గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు వరుసగా గుడ్ బై చెబుతున్నారు. కొందరు అధికార...
తెలంగాణలో రాజకీయం రంజుగా మారబోతోంది. పార్లమెంటు ఎన్నికల వేళ ప్రతిపక్ష బీఆర్ఎస్ను దెబ్బకొట్టేలా తెలంగాణ సీఎం రాజకీయానికి తెరలేపబోతున్నట్టుగా తెలుస్తోంది. అసలు మూడు నెలల క్రిందట వరకు తెలంగాణలో జరిగిన ఎన్నికలకు ముందు వరకు...
Congress: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల ఎంపికపై వేగాన్ని పెంచింది. 39 మంది అభ్యర్ధులతో తొలి జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో సారి...
Malla Reddy: మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుండి పోటీ చేసే అంశంపై మాజీ మంత్రి మల్లారెడ్డి యూటర్న్ తీసుకున్నారు. మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం నుండి తన కుమారుడు భద్రారెడ్డి పోటీ...
YS Sharmila: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో సారి విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిరి లాంటిదని అన్నారు. పోరాడకపోతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పటికీ...
దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా మరో నెల రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 10 ఏళ్ల పాటు...
తెలంగాణలో 2014 – 2018 ఎన్నికలలో వరుసగా రెండుసార్లు గెలిచి ముఖ్యమంత్రిగా పదేళ్లపాటు తెలంగాణను ఏక చక్రాధిపత్యంగా ఏలారు బిఆర్ఎస్ అధినేత కేసిఆర్. కెసిఆర్ గెలిచిన రెండుసార్లు అసలు రాష్ట్రంలో ఇంకా చెప్పాలి అంటే...
Revanth Vs KTR: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటలు యుద్దం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. చేవెళ్ల సభ వేదికగా బీఆర్ఎస్ పై...
BRS: తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన నాటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. అనేక మంది బీఆర్ఎస్ నేతలు అధికార కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు...
YS Sharmila: మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఏపీ కాంగ్రెస్ పిలుపు మేరకు చేపట్టిన చలో సెక్రటేరియట్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు....
YSRCP: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి స్ట్రాటజీ వర్క్ అవుట్ అయ్యింది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇవేళ ఆర్కే తన అన్న, వైసీపీ రాజ్యసభ...
YS Jagan: వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడుగా పేరున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ ఖరారు చేయకపోవడంతో ఇటీవల వైసీపీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ...
BRS: మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య పై బీఆర్ఎస్ అసంతృప్త కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అవిశ్వాస తీర్మానంపై జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో...
GHMC Meeting: జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్లో రసాభాస చోటు చేసుకుంది. కౌన్సిల్ సమావేశం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. గ్రేటర్ హైదరాబాద్ సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కార్పోరేటర్ల మధ్య బాహాబాహీ నడిచింది....
YS Jagan: ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి వివాహ వేడుకకు షర్మిల సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి హజరు కాలేదు. రాజస్థాన్ లోని జోథ్ పుర్...
KCR Birthday Wishes: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. నీటి పారుదల శాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేత పత్రం ప్రవేశపెట్టారు. గత బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులలోని లోపాలను...
Telangana BJP: తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పటు కావడంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుండి పలువురు కీలక నేతలు కాంగ్రెస్...
Congress: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ కు వరుసగా షాక్ లు తగులుతున్నారు. పలువురు కీలక నేతలు బీఆర్ఎస్ కు బైబై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. పలువురు కీలక నేతలు...
TDP: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీకి కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాజీనామా చేశారు. ఎన్డీఏలో టీడీపీ చేరే ప్రయత్నాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తూ...
Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఆశీర్వదిస్తే మరో పదేళ్లు తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి అన్నారు. కేసిఆర్ మళ్లీ ఎలా అధికారంలోకి వస్తారో తాను...
Congress: కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ నుండి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను ఆ పార్టీ ప్రకటించింది. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ పేర్లను పార్టీ హైకమాండ్ ఖరారు చేసింది. ఈ...
CM Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అయిదవ రోజు (నేడు) ఓట్ ఆన్ అకౌంట్ పై చర్చ జరగాల్సి ఉండగా, చర్చను వాయిదా వేసి మేడిగడ్డ పర్యటన కు వెళ్లేలా ప్రభుత్వం...
BRS: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే జీహెచ్ ఎంసీ మాజీ...
Telangana Assembly: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య సోమవారం అసెంబ్లీలో మాటల యుద్దం జరిగింది. నీటి ప్రాజెక్టులపై సోమవారం సభలో వాడివేడిగా చర్చ జరిగింది. దీనిలో...
Bharat Ratna: భారత మాజీ ప్రధాని, తెలుగు తేజం పీవీ నరసింహరావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. అలానే మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్, హరిత విప్లవ నిపుణుడు ఎంఎస్ స్వామినాథన్ కు...
KCR: బీఆర్ఎస్ అధేత, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ మూడు నెలల విరామం తర్వాత పార్టీ కార్యాలయానికి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్ కు వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు ఘన...
MP Venkatesh Netha: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్...
YCP MP Vijaya Sai Reddy: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఎంట్రీ ఇచ్చి పీసీసీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. పీసీసీ పగ్గాలు చేపట్టింది మొదలు అధికార వైసీపీని, సోదరుడు...
పార్లమెంటు ఎన్నికలకు ముహూర్తం దూసుకువస్తున్న నేపథ్యంలో ఔత్సాహిక రాజకీయనాయకులు, వివిధ రంగాల్లోని వారు కూడా.. పార్టీల్లో చేరి, పోటీకి సై అంటున్నారు. ఇలాంటి వారిలో తెలంగాణకు చెందిన బండ్ల గణేష్ ఇప్పుడు ముందున్నారు. తెలుగు...
BRS: లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. సీనియర్ నేత, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తొటికొండ రాజయ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్...
AP Special Status: దేశంలోని అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడాలి, పలు రాష్ట్రాలపై సవతి తల్లి ప్రేమ చూపడం సరికాదని డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ అన్నారు. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై...
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ వైఎస్ షర్మిల అన్న వైఎస్ జగన్మోహనరెడ్డి పాలనా తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఏపీ...
YS Sharmila: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో దివంగత మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇడుపులపాయలో భేటీ అయ్యారు. ఈ ఇద్దరు ఆక్క చెల్లిళ్లు అయినప్పటికీ ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల...
CM Revanth Reddy: తెలంగాణ లో లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు క్యూ కడుతుండటంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో...
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల జిల్లాల పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. శనివారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ముందుగా గుండ్లకమ్మ ప్రాజెక్టును కాంగ్రెస్ నేతలతో కలిసి షర్మిల...
Sajjala Rama Krishna Reddy: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ పై, ప్రభుత్వంపై వైఎస్ షర్మిల చేస్తున్న విమర్శలపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మరో సారి స్పందించారు. రాష్ట్ర...
INDIA Alliance: కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ ను సాగనంపాలన్న లక్ష్యంతో ఏర్పడిన విపక్షాల ఇండియా కూటమికి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. పలువురు కీలక నేతలు తీసుకుంటున్న...
YS Sharmila: కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని చీల్చి రాజకీయాలు చేస్తుందంటూ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల తీవ్రంగా స్పందించారు. జిల్లాల పర్యటనలో భాగంగా కాకినాడలో ఇవేళ పార్టీ కార్యకర్తలు, నేతలతో...
YS Jagan: ఏపీలో కాంగ్రెస్ పార్టీ అసహ్య రాజకీయాలు చేస్తొందని వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుపతిలో ఇండియా టుడే విద్యాసదస్సుకు సీఎం జగన్ హజరైయ్యారు. గతంలో మా...
INDIA: ప్రతిపక్షాల ఇండియా కూటమికి వరుస షాక్ లు తగులుతున్నాయి. కేంద్రంలో బీజేపీని నిలువరించేందుకు ఏర్పడిన ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటునకు ఆదిలోనే హంస పాదుగా తమ రాష్ట్రాల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని...
YSRCP: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ సారి ఎన్నికల్లోనూ మంగళగిరిలోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత రెండు సార్లు మాత్రమే ఆ పార్టీ అభ్యర్ధులు...
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర అస్సాం రాష్ట్రంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ కు షాకిచ్చింది అస్సాంలోని హిమంత్ బిశ్వ శర్మ...
CM Revanth Reddy: తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. ఈ తరుణంలో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి సమావేశం...
Rahul Gandhi: అస్సాంలోని బటద్దవ థాన్ ఆలయాన్ని సందర్శించడానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అనుమతి లభించలేదు. దీంతో ఆయన నిరసన వ్యక్తం చేశారు. భారత్ జోడో న్యాయయాత్ర లో భాగంగా రాహుల్ గాంధీ...
YS Sharmila: రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు పోటీలో ఉంటారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత...