ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూటమికా… తేలిపోయిందిగా…?
రాష్ట్రంలో నామినేషన్ల పర్వం ముగిసింది. ఇప్పటి వరకు అసెంబ్లీ నామినేషన్లు 5969 పైచిలుకు వచ్చా యి. వీటిలో 3 వేల నామినేషన్లు కేవలం ఇండిపెండెంట్లే వేశారు. పోనీ.. ఒక్కొక్కరు రెండేసి నామినేషన్లు వేశారని అనుకున్నా.....