Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం
Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నేడు చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలైయ్యాయి. రిటర్నింగ్ కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. నామినేషన్లు వేసే అభ్యర్ధులతో ఆర్ఓ కార్యాలయాలు...