PM Modi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు అయ్యింది. మే 3,4 తేదీల్లో ఆయన ఏపీలో పర్యటిస్తారు. 3న పీలేరు, విజయవాడలో మోడీ పర్యటిస్తారు....
Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నేడు చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలైయ్యాయి. రిటర్నింగ్ కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. నామినేషన్లు వేసే అభ్యర్ధులతో ఆర్ఓ కార్యాలయాలు...
EC: ఆంధ్రప్రదేశ్ లో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీ కాంతిరాణాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం మంగళవారం...
AP Elections 2024: ఏపీ ఎన్నికలకు అసెంబ్లీ అభ్యర్ధుల మరో జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. గతంలో 114 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించగా, తాజాగా 38 నియోజకవర్గాలకు అభ్యర్ధులను ఖరారు చేశారు. ఈ మేరకు...
AP SSC Results: ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలైయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఫలితాలు విడుదల చేశారు. మార్చి 18 నుండి 30వరకూ రాష్ట్ర వ్యాప్తంగా...
Congress: ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్ధుల జాబితా విడుదలైంది. ఏపీలో తొమ్మిది, జార్ఖండ్ కు చెందిన ఇద్దరు అభ్యర్ధులతో కలిపి మొత్తం 11 మందితో కూడిన జాబాతను ఆ పార్టీ...
YSRCP: 2014 ఎన్నికల్లో టీడీపీ కూటమి మేనిఫెస్టోని తన చేతిలో పట్టుకుని చూపుతూ చంద్రబాబు కూటమిపై వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. శుక్రవారం మేమంతా సిద్ధం బస్సు యాత్ర 18వ రోజు...
AP Elections 2024: ఎన్నికల ప్రక్రియలో అతి కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభమవుతుందని, ఇందు కోసం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసినట్లు రాష్ట్ర...
Inter Board: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులతో పాటు ఇంప్రూవ్మెంట్ రాయాలనుకునే విద్యార్ధులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం రేపటి (ఏప్రిల్ 18) నుంచి ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు తెలిపింది....
Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో మరో ఉన్నతాధికారిపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ డీ వాసుదేవరెడ్డిని తక్షణం బదిలీ చేయాలని ఈసీ ఆదేశాలు...
Fire Accident: అనంతపురం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గుత్తి రోడ్డులోని హనుమాన్ గోడౌన్ నందు అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే ఘటనా...
AP Inter Results: ఇంటర్ పరీక్ష ఫలితాలు ఆంధ్రప్రదేశ్ లో విడుదల అయ్యాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ లో 78 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ఫలితాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి విడుదల...
Inter Results: ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్ష ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రేపు (శుక్రవారం) ఉదయం 11 గంటలకు తాడేపల్లిలో ఇంటర్ బోర్డు కార్యదర్శి ఈ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇంటర్ ప్రధమ,...
AP Election 2024: సార్వత్రక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీలో పలువురు ఉన్నతాధికారులపై బదిలీ వేటు పడింది. ఎన్నికల సంఘం (ఈసీ) ముగ్గురు ఐఏఎస్ లతో పాటు ఆరుగురు ఐపీఎస్ లను బదిలీ...
EC: ఏపీలో ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పింఛన్ల పంపిణీ నుండి వాలంటీర్లను పక్కన పెట్టింది. వారితో నగదు పంపిణీ చేయించవద్దని సీఈఓ ముకేశ్ కుమార్ మీనా అధికారులకు ఆదేశాలు జారీ...
YSRCP: ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన పార్టీలకు భారీగా షాక్ లు ఇచ్చారు ఆ పార్టీల నేతలు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా అనేక నియోజకవర్గాల్లో...
BJP: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు (ఆర్ఆర్ఆర్) కు బీజేపీ అధిష్టానం బిగ్ ఝలక్ ఇచ్చింది. గత ఎన్నికల్లో నర్సాపురం నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించిన రఘురామ కృష్ణరాజు...
AP High Court: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్ ఇవేళ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీపీఎస్సీ 2018 గ్రూప్ 1 అంశంలో మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్ధుల...
PM Modi: ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఖరారైంది. ఈ నెల 17న చిలకలూరిపేట లో జరిగే ఉమ్మడి బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు టీడీపీ – జనసేన – బీజేపీ...
Maha Shivaratri: తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. సర్వాంగ సుందరంగా తీర్దిదిద్దిన శైవ క్షేత్రాలు భక్త జన సందోహంతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాల్లో పరమ శివుడుని కొలుస్తూ రుద్రాభిషేకాలు చేస్తున్నారు. ప్రముఖ...
AP High Court: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఏపీ టెట్ నోటిఫికేషన్, డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే..ఇప్పటికే టెట్ పరీక్షలు సైతం జరుగుతున్నాయి. అయితే ఏపీ టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లపై...
Fire Accident: విశాఖ గాజువాకలో గల ఆకాశ్ బైజూస్ విద్యాసంస్థలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆకాష్ బైజూస్ విద్యాసంస్థలకు చెందిన భవనం నుండి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు ఫైర్ స్టేషన్ కు...
Tammineni Sitaram: ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఫిరాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. వైసీపీ, టీడీపీ లు ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల పై విచారణ...
Botsa Satyanarayana: ఈ నెల 27న చలో విజయవాడకు ఏపీ జేఏసీ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ అత్యవసరంగా భేటీ అయ్యింది.16 ఉద్యోగ సంఘాలతో మంత్రి బొత్స...
Noble World Record: ప్రపంచ రికార్డు సాధించాలని చాలా మంది ఆశపడుతుంటారు. కానీ కొందరు మాత్రమే ఆ రికార్డును సాధించగలుగుతారు. అయితే ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ఓ నాలుగు నెలల చిన్నారి గిన్నిస్...
AP High Court: ఎట్టకేలకు రాజధాని ఫైల్స్ మువీ విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. రాజధాని ఫైల్స్ రిలీజ్ కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ ఇచ్చిన ధ్రువపత్రాలను...
Election commission: ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు ఉపయోగించుకునే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ఎన్నికల...
= దక్కించుకోవాలన్న ఆరాటంలో భాగంగా పార్టీలు ఉచితాల వైపు మొగ్గు చూపుతున్నాయి. అయితే.. ఈ ఉచితాల విషయంలో ప్రజలు మునుపటి మాదిరిగా అయితే లేరు. తమ లెక్కలు తాము వేసుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీలో అయితే.....
CM YS Jagan: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. వైసీపీ ఎంపీలతో కలిసి పార్లమెంట్ కార్యాలయానికి చేరుకున్న సీఎం జగన్.. ప్రధాని కార్యాలయంలో సమావేశమైయ్యారు. తొలుత...
India Today Survey: ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వివిధ సర్వే సంస్థలు విడుదల చేస్తున్న నివేదికలు సంచలనాన్ని రేపుతున్నాయి. పలు సర్వే సంస్థ ఏపీలో వైసీపీకి అత్యధిక స్థానాలు వస్తాయని చెబుతుంటే తాజాగా ఇండియా...
AP DSC Notification: ఏపీలో ఎన్నోళ్ల నుండో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మొత్తం 6,100 పోస్టులకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు....
AP Budget 2024: ఏపీ అసెంబ్లీ 2024 -25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం శాసనసభలో బడ్జెట్...
AP Assembly: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల 8వ తేదీ వరకూ నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ఈ రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్...
AP Assembly: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. అయితే గవర్నర్ ప్రసంగంలో చెప్పిన ఓ అంశంపై టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం...
YSRCP: వైసీపీ ఇన్ చార్జిలకు సంబంధించి ఆరవ జాబితాను పార్టీ అధిష్టానం విడుదల చేసింది. ఇంతకు ముందు ప్రకటించిన జాబితాలోని ఇన్ చార్జిలను హైకమాండ్ మార్పులు, చేర్పులు చేసింది. తాజాగా విడుదల చేసిన జాబితాలో...
Union Budget 2024: 2024 – 25 ఆర్ధిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని...
AP High Court: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన తూర్పు గోదావరి జిల్లా శిరోముండనం కేసులో ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్...
JD Lakshminarayana: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని బీజేపీ పెద్దలు గతంలో చాలా సార్లు సెలవు ఇచ్చారు. కానీ ఏపీలోని రాజకీయ నాయకులు మాత్రం ప్రజల చెవిలో పువ్వులు పెట్టేందుకు...
Rajya Sabha Elections: దేశంలో త్వరలో ఖాళీ అవ్వనున్న రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. 15 రాష్ట్రాల్లో 56 స్థానాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయ్యింది. ఫిబ్రవరి 8వ...
AP IAS Transfers: రాష్ట్రంలో 21 మంది ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో ఎన్నికలు జరుగుతున్న వేళ...
AP Assembly Elections: ఏపీ లో అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణ లో లోక్ సభ ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఇటీవల ఏపీలో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లపై...
KCR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) బిషాణ ఎత్తేసినట్లే కనబడుతోంది. ఇక్కడి ఆ పార్టీ నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. కొందరు నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకొని ఏపీలో జరగబోయే...
CM YS Jagan: విజయవాడలో మనందరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 206 అడుగుల అంబేద్కర్ గారి మహాశిల్పం రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికం అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇది “స్టాట్యూ ఆఫ్...
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు (16వ తేదీ, మంగళవారం) ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. సత్యసాయి జిల్లా పాలసముద్రంలో ఆయన నేషనల్ అకాడమి ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు మరియు మాదక...
Breaking: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. ఈరోజో రేపో కొత్త పీసీసీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తొంది....
YS Sharmila: ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల త్వరలో ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టనున్నారు. పార్టీ ఏ భాద్యతలు అప్పగించినా స్వీకరిస్తానని ఇప్పటికే షర్మిల పేర్కొన్నారు....
YSRCP: ఏపీ నుండి త్వరలో ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు వైసీపీ తమ అభ్యర్ధులను ఖరారు చేసింది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. ఏపీ నుండి ఆరేళ్ల...
YSRCP: నియోజకవర్గాల ఇన్ చార్జిల మార్పు ప్రక్రియను వైసీపీ అధిష్టానం కొనసాగిస్తొంది. ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్ రెడ్డి మూడో జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియతో వైసీపీలో...
Rajya Sabha Election 2024: త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల బరిలో అభ్యర్ధిని నిలపాలని టీడీపీ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తొంది. ఒక స్థానానికి పోటీ చేస్తే రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు అనుకూలిస్తాయా...