ఇటీవల కురిసన అకాల వర్షాలు అన్నదాతలను నిలువునా ముంచేశాయి. చేతికి అందాల్సిన పంట కళ్లెదుటే నేలకొరగడంతో బాధిత రైతులు గుండెలు బాదుకుంటున్నారు. వేలాది హెక్టార్లలో పంటలకు వర్షం అపార నష్టం మిగిల్చింది. కోత దశలో...
ఏపి అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యుల ఆందోళన, సస్పెన్షన్ల పర్వం కొనసాగుతూనే ఉంది. టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యే అసెంబ్లీ సమావేశాలు నాల్గవ రోజు ప్రారంభమైయ్యయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారామ్...
ఏపిలో ఈ నెల 13న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అందరూ ఊహించినట్లుగానే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఘన విజయం సాధించింది. మార్చి 13న మూడు...
ఏపిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఈ నెల 16వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్వల్ప ఘటనలు మినహా పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ సజావుగా...
YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో సారి భారీ ఎత్తున పదవుల పందేరం చేసింది. దాదాపు వంద మందికిపైగా నేతలకు పార్టీ అనుబంధ విభాగాల పదవులు లభించాయి. రాష్ట్రంలో పార్టీ మరింత బలోపేతం చేసేందుకు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో ఈ నెలాఖరుకు ఖాళీ అవుతున్న ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్ధుల భర్తీకి సంబంధించి కేంద్ర ఎన్నికల...
తెలుగు రాష్ట్రాల్లో మరో సారి ఆదాయపన్ను (ఐటీ) శాఖ దాడులు కలకలం రేపాయి. హైదరబాద్ నగరంలోని పలు రియల్ సంస్థల లక్ష్యంగా చేసుకుని ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. గూగి గ్లోబల్ ప్రాజెక్టు లిమిటెడ్,...
పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఈ కేసులో...
AP Political Survey: ఏపిలో రాజకీయ వాతావరణం హాట్ హాట్ గా కొనసాగుతోంది. ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి పరిస్థితులపై సర్వేలు చేయించుకుంటున్నాయి. ఇదే...
ఏపి నూతన గవర్నర్ గా రిటైర్డ్ సూప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ నియమితులైన సంగతి తెలిసిందే. ఇక్కడ గవర్నర్ గా ఇప్పటి వరకూ బాధ్యతలు నిర్వహించిన బిశ్వభూషణ్ హరిచందన్ చత్తీస్గడ్ గవర్నర్...
Breaking: దేశంలోని 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్ లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ ను చత్తీస్గడ్...
సోలార్ పార్కుల అభివృద్ధి పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4100 మెగావాట్ల సామర్థ్యంతో 5 సోలార్ పార్కులు మంజూరు చేసినట్లు కేంద్ర పునరుత్పాదక శక్తి, విద్యుత్ శాఖల మంత్రి ఆర్ కే సింగ్ వెల్లడించారు....
ఏపిలో కానిస్టేబుల్ పోస్టుల ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఇవేళ విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్షను గత నెల 22న 35 పట్టణాల్లో 997 సెంటర్ నిర్వహించిన...
Earth Quake: నిజామాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో ఇవేళ భుప్రకంనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఆందోళనకు గురైయ్యారు. భూకంపం రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రతగా నమోదైంది. ఇవేళ ఉదయం ఒక్క సారిగా భూమి...
ఏపిలో మందు బాబులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపిలో మద్యం దుకాణాల్లో ఇప్పటి వరకూ ఆన్ లైన్ చెల్లింపులు (డిజిటల్ చెల్లింపులు) లేకపోవడంతో మందుబాబులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అన్ని...
‘విక్రమ్’ సినిమాతో భారీ హిట్ కొట్టారు సీనియర్ హీరో కమల్ హాసన్. ఎన్నో ఏళ్ల తర్వాత భారీ హిట్ కొట్టి.. మళ్లీ తానేంటో మళ్లీ ప్రూవ్ చేసుకున్నారు. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్...
ప్రతి ఏడాది ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోతవ్సవాన్ని జరుపుకుంటారు. వాలెంటైన్స్ డే పాశ్చాత్య సంస్కృతి అయినప్పటికీ అన్ని దేశాల్లోనూ ప్రేమికుల రోజును జరుపుకుంటారు. ప్రియుడు తన ప్రేయసిపై అనేక రకాలుగా తన ప్రేమను వ్యక్త...
శీతాకాలం రానే వచ్చింది. ఈ సమయంలో చాలా మంది వెకేషన్ వెళ్లేందుకు ఆలోచిస్తుంటారు. అలాంటప్పుడు ఎక్కడికి వెళ్లాలనే ప్రశ్న రావడం సమాజం. అలాంటి వారి కోసం ఈ రోజు మనం అత్యుత్తమమైన పర్యాటక ప్రదేశాల...
గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పోరేషన్ స్టేడియంలో గురువారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అయితే...
Republic Day Celebration: ఏపి, తెలంగాణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు భిన్నంగా జరిగాయి. ఏపిలో విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పోరేషన్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించగా, తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో...
Padma Awards 2023: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో అందించిన విశిష్ట సేవలకు గానూ 106 మందికి ప్రతిష్టాత్మక పద్మ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కు చెందిన...
జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ శకటం ఎంపికైంది. అనేక రాష్ట్రాల పోటీ మధ్య ఏపి శకటం కోనసీమ ప్రభల తీర్ధం పరేడ్ కు...
అమెరికా (డల్లాస్) లో ఓ తెలుగు వ్యక్తి అరెస్టు అయ్యారు. ఆ వ్యక్తి ఏ కేసులో అరెస్టు అయ్యారు అనేది తెలుసుకుని అసహ్యించుకుంటున్నారు. డల్లాస్, ప్లానో ప్రాంతంలో ఆన్ లైన్ సెక్స్ రాకెట్ నిర్వహకులు...
కోర్టు దిక్కరణ కేసులో గతంలో విద్యాశాఖలో ఉన్నతాధికారులు (ఐఏఎస్ )గా పని చేసిన ఇద్దరికి నెల రోజుల పాటు జైలు శిక్ష, రెండు వేల జరిమానా విధించిన ఏపి హైకోర్టు.. ఆ ఇద్దరు అధికారులు...
Road Accident: నంద్యాల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పండుగ పూట మూడు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. నంద్యాల జిల్లా డోన్ సమీపంలోని దొరపల్లి బ్రిడ్జ్ వద్ద జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర...
ఏపిలో పదవ తరగతి పరీక్షల టైం టేబుల్ విడుదల అయ్యింది. 2023 ఏప్రిల్ 3వ తేదీ నుండి 18వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు టెన్త్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు ఏపి పాఠశాల విద్యా...
Gram Panchayat sarpanches: గ్రామాల్లో సర్పంచ్ లు రాజకీయాలకు అతీతంగా ఎన్నిక అవుతున్నా ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా అంటూ ఉంటారు. గ్రామాల్లో తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు, తమ హయాంలో ఈ పనులు...
నైరుతి బంగాళాఖాతంలో హీందూ మహాసముద్రానికి అనుకుని కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది వాయువ్య దిశగా పయనిస్తూ నేడు నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుందని అంచనా వేస్తున్నారు. ఈ...
YSRCP: రక్తదాన రిజిస్ట్రేషన్ లలో వరల్డ్ రికార్డు సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైసీపీ అధినేత, ఏపి సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లోనూ రక్తదాన...
Pawan Kalyan Vs Ambati Rambau: ఒకప్పుడు బడిలో పంతులు (మాస్టారు) సరిగా చదవని విద్యార్ధులను వెధవ అని లేదా గాడిద, అడ్డ గాడిద అంటూ తిట్టేవాళ్లు, విద్యార్ధులు ఒకరి నొకరు పొట్లాడుకునే సమయంలో...
ఏపి లోని జగన్మోహనరెడ్డి సర్కార్ విద్యా శాఖ లో అనేక సంస్కరణలు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానానికి రంగం సిద్దమైంది....
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా రెండు రోజుల క్రితం హ్యాకింగ్ కు గురైన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి పార్టీ ట్విట్టర్ ఖాతా ప్రొఫైల్ ను హ్యాకర్ లు మార్చేశారు. ఇందులో...
మాండూస్ తుపాను రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోతగా, అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాల్లో భారీగా వర్షం కురిసింది. మిగిలిన జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడ్డాయి....
YS Sharmila: హైదరాబాద్ ఘటనల అనంతరం వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఒక్కసారిగా వార్తల్లో నేతగా మారిపోయారు. పార్టీ పెట్టినప్పుడు కాస్త బజ్ తప్ప ఆమె వేల కిలోమీటర్ల పొడవున పాదయాత్ర...
ఏపిలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)అధికారులు సోదాలు జరుపుతుండటం హాట్ టాపిక్ అయ్యింది. పలు ఆసుపత్రుల్లో ఉదయం నుండి ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. విదేశీ పెట్టుబడుల వ్యవహారంలో ఈ సోదాలు జరుగుతున్నట్లుగా...
ఏపిలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ చాలా కాలంగా సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. తెలంగాణతో పాటుగా ఏపిలో ఎన్నికలు వచ్చేలా సీఎం జగన్ అసెంబ్లీని రద్దు చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది....
ఏపి ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. విద్యాశాఖ పరిధి కింద పని చేస్తున్న ఉపాధ్యాయులకు బోధనేతర బాధ్యతలను ఇవ్వకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయులను బోధనేతర విధుల నుండి తప్పిస్తున్నట్లుగా రాష్ట్ర...
రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలకు ఎంతో మంది యువతీ యువకులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ పోలీస్ ఉద్యోగార్దులకు గుడ్ న్యూస్ అందిస్తున్నది. రాష్ట్రంలో 6,511 పోలీస్ ఉద్యోగాల భర్తీకి రెండు రోజుల్లో...
ఏలూరు జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2002 లో ఏలూరులో ధనా బ్యాంకు డైరెక్టర్ లు డిపాజిటర్లను మోసం చేశారు. డిపాజిటర్లను మోసం చేసినందుకు గానూ 21 మందిపై పోలీసులు డిపాజిటర్స్...
ఏపీ కి మరో సారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందనీ, ఇది చెన్నైకి 670 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం...
కలుషిత ఆహారం కారణంగా దాదాపు 28 మంది విద్యార్ధినులు అస్వస్థతకు గురైయ్యారు. అన్నమయ్య జిల్లా వీరబల్లి కస్తూరిబా పాఠశాలలో విద్యార్ధులు అస్వస్థతకు గురైయ్యారు. విద్యార్దినులు విరోచనాలు, కడుపునొప్పితో తీవ్ర ఇబ్బందులు పడటంతో వీరబల్లి ప్రభుత్వ...
Earthquake: ఇటీవల నేపాల్, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించిన సంగతి తెలిసిందే. ఆ వార్తలు మరువక ముందే ఏపిలోని చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత రాత్రి భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు...
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి (11, 12 తేదీల్లో) కర్ణాటక, తమిళనాడు, ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లో పీఎం మోడీ పర్యటిస్తారు. ఈ సందర్భంగా...
రాజమండ్రి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో అధికారులు తొమ్మిది రైళ్లను పూర్తిగా, రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ప్రస్తుతం రైళ్ల రాకపోకలు ఒకే ట్రాక్ పై కొనసాగుతున్నాయి....
ఏపి తో సహా దేశంలోని పలు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రెవెన్యూ లోటు భర్తీ కింద రాష్ట్రాలకు గ్రాంట్ విడుదల చేసింది.ఏపికి రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.879 కోట్లను కేంద్రం...
Breaking: కుప్పం మీదుగా చెన్నై వెళుతున్న రైలులో అగ్ని ప్రమాదం సంభవించింది. కుప్పం మండల పరిధిలోని బంగారునాతం రైల్వేగేట్ వద్ద రైలు బోగీలో నుండి పొగలు రావడంతో లోకోపైలట్ అప్రమత్తమైయ్యాడు. వెంటనే రైలును నిలుపుదల చేశాడు....
AP High Court: విశాఖ రిషికొండ తవ్వకాలపై ఏపి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రిషికొండ పై తవ్వకాలు ఏ మేరకు జరిగాయి అనే దానిపై సర్వే చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అధికారుల బృందాన్ని...
ఏపి ప్రభుత్వం ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి వైెఎస్ఆర్ అచీవ్ మెంట్ – 2022 అవార్డులను ప్రధానం చేశారు. విజయవాడలోని ఏ 1 కన్వెన్షన్ సెంటర్ నందు అవార్డుల ప్రధానోత్సవం...
దీపావళి పండుగ వేళ ఏపిలోని పలు ప్రాంతాల్లో వేరువేరు కారణాలతో అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. పల్నాడు జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాదంలో పది షాపులు అగ్నికి ఆహుతి...
రాష్ట్రంలోని జూనియర్ డాక్టర్ లకు ఏపి సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ (ఉపకార వేతనం) పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు...