PM Modi: ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఖరారైంది. ఈ నెల 17న చిలకలూరిపేట లో జరిగే ఉమ్మడి బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు టీడీపీ – జనసేన – బీజేపీ...
Maha Shivaratri: తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. సర్వాంగ సుందరంగా తీర్దిదిద్దిన శైవ క్షేత్రాలు భక్త జన సందోహంతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాల్లో పరమ శివుడుని కొలుస్తూ రుద్రాభిషేకాలు చేస్తున్నారు. ప్రముఖ...
AP High Court: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఏపీ టెట్ నోటిఫికేషన్, డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే..ఇప్పటికే టెట్ పరీక్షలు సైతం జరుగుతున్నాయి. అయితే ఏపీ టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లపై...
Fire Accident: విశాఖ గాజువాకలో గల ఆకాశ్ బైజూస్ విద్యాసంస్థలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆకాష్ బైజూస్ విద్యాసంస్థలకు చెందిన భవనం నుండి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు ఫైర్ స్టేషన్ కు...
Tammineni Sitaram: ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఫిరాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. వైసీపీ, టీడీపీ లు ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల పై విచారణ...
Botsa Satyanarayana: ఈ నెల 27న చలో విజయవాడకు ఏపీ జేఏసీ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ అత్యవసరంగా భేటీ అయ్యింది.16 ఉద్యోగ సంఘాలతో మంత్రి బొత్స...
Noble World Record: ప్రపంచ రికార్డు సాధించాలని చాలా మంది ఆశపడుతుంటారు. కానీ కొందరు మాత్రమే ఆ రికార్డును సాధించగలుగుతారు. అయితే ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ఓ నాలుగు నెలల చిన్నారి గిన్నిస్...
AP High Court: ఎట్టకేలకు రాజధాని ఫైల్స్ మువీ విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. రాజధాని ఫైల్స్ రిలీజ్ కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ ఇచ్చిన ధ్రువపత్రాలను...
Election commission: ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు ఉపయోగించుకునే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ఎన్నికల...
= దక్కించుకోవాలన్న ఆరాటంలో భాగంగా పార్టీలు ఉచితాల వైపు మొగ్గు చూపుతున్నాయి. అయితే.. ఈ ఉచితాల విషయంలో ప్రజలు మునుపటి మాదిరిగా అయితే లేరు. తమ లెక్కలు తాము వేసుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీలో అయితే.....
CM YS Jagan: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. వైసీపీ ఎంపీలతో కలిసి పార్లమెంట్ కార్యాలయానికి చేరుకున్న సీఎం జగన్.. ప్రధాని కార్యాలయంలో సమావేశమైయ్యారు. తొలుత...
India Today Survey: ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వివిధ సర్వే సంస్థలు విడుదల చేస్తున్న నివేదికలు సంచలనాన్ని రేపుతున్నాయి. పలు సర్వే సంస్థ ఏపీలో వైసీపీకి అత్యధిక స్థానాలు వస్తాయని చెబుతుంటే తాజాగా ఇండియా...
AP DSC Notification: ఏపీలో ఎన్నోళ్ల నుండో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మొత్తం 6,100 పోస్టులకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేశారు....
AP Budget 2024: ఏపీ అసెంబ్లీ 2024 -25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం శాసనసభలో బడ్జెట్...
AP Assembly: ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల 8వ తేదీ వరకూ నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ఈ రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్...
AP Assembly: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. అయితే గవర్నర్ ప్రసంగంలో చెప్పిన ఓ అంశంపై టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం...
YSRCP: వైసీపీ ఇన్ చార్జిలకు సంబంధించి ఆరవ జాబితాను పార్టీ అధిష్టానం విడుదల చేసింది. ఇంతకు ముందు ప్రకటించిన జాబితాలోని ఇన్ చార్జిలను హైకమాండ్ మార్పులు, చేర్పులు చేసింది. తాజాగా విడుదల చేసిన జాబితాలో...
Union Budget 2024: 2024 – 25 ఆర్ధిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని...
AP High Court: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన తూర్పు గోదావరి జిల్లా శిరోముండనం కేసులో ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితులు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్...
JD Lakshminarayana: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని బీజేపీ పెద్దలు గతంలో చాలా సార్లు సెలవు ఇచ్చారు. కానీ ఏపీలోని రాజకీయ నాయకులు మాత్రం ప్రజల చెవిలో పువ్వులు పెట్టేందుకు...
Rajya Sabha Elections: దేశంలో త్వరలో ఖాళీ అవ్వనున్న రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. 15 రాష్ట్రాల్లో 56 స్థానాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయ్యింది. ఫిబ్రవరి 8వ...
AP IAS Transfers: రాష్ట్రంలో 21 మంది ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో ఎన్నికలు జరుగుతున్న వేళ...
AP Assembly Elections: ఏపీ లో అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణ లో లోక్ సభ ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఇటీవల ఏపీలో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లపై...
KCR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) బిషాణ ఎత్తేసినట్లే కనబడుతోంది. ఇక్కడి ఆ పార్టీ నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. కొందరు నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకొని ఏపీలో జరగబోయే...
CM YS Jagan: విజయవాడలో మనందరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 206 అడుగుల అంబేద్కర్ గారి మహాశిల్పం రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికం అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇది “స్టాట్యూ ఆఫ్...
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు (16వ తేదీ, మంగళవారం) ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. సత్యసాయి జిల్లా పాలసముద్రంలో ఆయన నేషనల్ అకాడమి ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు మరియు మాదక...
Breaking: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. ఈరోజో రేపో కొత్త పీసీసీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తొంది....
YS Sharmila: ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల త్వరలో ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టనున్నారు. పార్టీ ఏ భాద్యతలు అప్పగించినా స్వీకరిస్తానని ఇప్పటికే షర్మిల పేర్కొన్నారు....
YSRCP: ఏపీ నుండి త్వరలో ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు వైసీపీ తమ అభ్యర్ధులను ఖరారు చేసింది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. ఏపీ నుండి ఆరేళ్ల...
YSRCP: నియోజకవర్గాల ఇన్ చార్జిల మార్పు ప్రక్రియను వైసీపీ అధిష్టానం కొనసాగిస్తొంది. ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్ రెడ్డి మూడో జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియతో వైసీపీలో...
Rajya Sabha Election 2024: త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల బరిలో అభ్యర్ధిని నిలపాలని టీడీపీ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తొంది. ఒక స్థానానికి పోటీ చేస్తే రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు అనుకూలిస్తాయా...
Supreme Court: రాజధాని అమరావతి కేసుల విచారణను సుప్రీం కోర్టు ఏప్రిల్ కు వాయిదా వేసింది. ఏప్రిల్ లో సుదీర్ఘ వాదనలు విన్న తర్వాతనే నిర్ణయం తీసుకుంటామని సుప్రీం ధర్మాసనం తెలిపింది. అమరావతిలోనే రాజధాని...
America: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన వైసీపీ ఎమ్మెల్యే బంధువులు ఐదుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తొంది. వీరంతా ఏపీలోని డాక్టర్ బీఆర్...
Kodali Nani: టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) భేటీ కావడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ భేటీపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు...
Madakasira: అవినీతి అనేది లేకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సేవలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పదేపదే చెబుతూ ఉంటారు. ప్రభుత్వాలు మారుతున్నా ప్రభుత్వ కార్యాలయాల్లో మాత్రం అవినీతి మాత్రం జరుగుతూనే ఉంది. అవినీతికి...
NRI TDP: టీడీపీ ఎన్ఆర్ఐ నేత బొద్దులూరి యశస్వి (యాష్) ను ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని పరామర్శించేందుకు వచ్చిన ఆయనను శంషాబాద్ ఎయిర్ పోర్టులో అదుపులోకి...
AP Politics: సాధారణంగా ఎన్నికలు దగ్గర పడుతున్నాయంటే కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకువస్తుంటాయి. కొన్ని పార్టీలు ఓట్లు వచ్చినా రాకున్నా కొనసాగుతూ ఉంటాయి. కొన్ని పార్టీలు కనుమరుగు అవుతుంటాయి. మరో నాలుగు నెలల్లో ఏపీ...
JD Lakshminarayana: ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. అనుకున్నట్లుగానే సీబీఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. జై భారత్ నేషనల్ (జేబీఎన్పీ) పేరుతో పార్టీని ఆయన...
Election Commission: ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికల కసరత్తును కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏడుగురు కేంద్ర ఎన్నికల అధికారుల బృందం రాష్ట్రానికి చేరుకుంది. విజయవాడలోని నోవాటెల్ హోటల్...
CM YS Jagan: కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్.1 విస్తరిస్తున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇవేళ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ముందస్తు చర్యలపై దృష్టి పెట్టాలని...
CM YS Jagan: పేద విద్యార్ధుల తలరాత మార్చేందుకే విదేశీ విద్యా దీవెన కింద పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ అన్నారు. జగనన్న విదేశీ విద్యాదీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక...
Nirmala Sitharaman: ఏపీ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేసినందుకు గానూ అదనంగా 0.5 శాతం రుణాలు పొందేందుకు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అవకాశం...
Election Survey: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా నాలుగైదు నెలల సమయం మాత్రమే ఉంది. అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ మూడ్ లోకి వెళ్లిపోయాయి. అభ్యర్ధుల ఎంపికపై ప్రధాన రాజకీయ పక్షాలు దృష్టి సారించాయి....
Central Team: మిచౌంగ్ తుఫాను కారణంగా ఇటీవల రాష్ట్రంలో రైతాంగం భారీగా నష్టపోయింది. దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లుగా ప్రభుత్వం ప్రాధమికంగా అంచనా వేసింది. దాదాపు పది వేల కోట్ల...
YS Jagan: రాష్ట్రంలో జూనియర్ న్యాయవాదులకు తోడుగా నిలిచే పథకం లా నేస్తం. ఈ పథకం ద్వారా ఇవేళ 2,807 మంది న్యాయవాదులకు 2023 – 24 సంవత్సరానికి సంబంధించి రెండో విడత నిధులను...
Entertainment News/Cyclone Michaung టైంలో ఇది చూసి ఛీ.. థూ..సిగ్గులేదా అని తిడుతున్న జనం: సమాజంలో డబ్బు ఉన్న వారికి అది లేని వారికి ఉన్న వేత్యాసం కొన్ని సంఘటనలు వలన మనకు బాగా...
APPSC: ఆంధ్రప్రదేశ్ ప్రబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) –గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 897 గ్రూపు – 2 ఉద్యోగాల భర్తీకి నిన్న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది....
YS Jagan: సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రధమ స్థానంలో నిలుస్తుంది అని చెప్పవచ్చు. జగన్మోహనరెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి నవరత్న పథకాల అమలునకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏపీలో అమలు అవుతున్న...
CM YS Jagan: మిచౌంగ్ తుఫాన్ రాష్ట్రంలో తీవ్ర బీభత్సాన్ని సృష్టించింది. తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు అయ్యింది. నిన్ననే తుఫాన్ తీరం దాటి బలహీనపడింది. బాధితులను ఆదుకునేందుకు...