తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి ఏవీఎస్ రెడ్డి విజయం సాధించారు. మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్ధి ఏవీఎన్ రెడ్డి 1,169 ఓట్ల...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ముఖ్యమంత్రి కేసిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు కవితను అరెస్టు చేయవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసిఆర్ మాట్లాడుతూ తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని...
రీసెంట్ గా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ తమిళిసైని ప్రభుత్వం ఆహ్వానించడం, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రభుత్వానికి అనుకూలంగా (ప్రభుత్వ పాఠం చదవడం) ప్రసంగించడంతో ప్రగతి భవన్ – రాజ్ భవన్ మద్య...
తెలుగు రాష్ట్రాల్లో మరో సారి ఆదాయపన్ను (ఐటీ) శాఖ దాడులు కలకలం రేపాయి. హైదరబాద్ నగరంలోని పలు రియల్ సంస్థల లక్ష్యంగా చేసుకుని ఐటి అధికారులు దాడులు నిర్వహించారు. గూగి గ్లోబల్ ప్రాజెక్టు లిమిటెడ్,...
Road Accident: తెలంగాణలో వేరువేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం పాలైయ్యారు. పలువురు గాయపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దుండుమల్కాపూర్ వద్ద కూలీలతో వెళుతున్న ఆటోను తేజస్ ఫుడ్ ఇండస్ట్రీస్...
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగు దేశం (టీడీపీ) పార్టీ నిర్వీర్యమవుతూ వచ్చింది. 2014 ఎన్నికల్లో టీడీపీ 15 స్థానాల్లో గెలిచినప్పటికీ కెసిఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో...
తెలంగాణ అసెంబ్లీ వేదికగా ప్రధాన మంత్రి మోడీ పై ముఖ్యమంత్రి కేసిఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. యూపీఏ, ఎన్డీఏ పాలనలోని గణాంకాలను వివరిస్తూ మోడీ పాలన వైఫల్యాలను ఎండగట్టారు. తాను చెప్పిన లెక్కలు...
ఇప్పటి వరకూ ఏపికి ఇరుగుపొరుగున ఉన్న తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో గవర్నర్ ల తీరుతో ముఖ్యమంత్రులు ఇబ్బందులు పడుతున్నారు. అటు తమిళనాడులో గవర్నర్ రవితో స్టాలిన్ సర్కార్, ఇటుపక్క తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్...
హైదరాబాద్ మెట్రో టికెట్ ధరలు ఇష్టం వచ్చినట్లుగా పెంచితే ఊరుకోమని, ఇప్పటికే వారికి ఈ విషయంపై వారిని హెచ్చరించినట్లు మంత్రి కేటిఆర్ తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ 2023 -24 సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవేళ శాసనసభలో...
తెలంగాణలో 2023 – 24 బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,90,396 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయాన్ని రూ.2,11,685 కోట్లుగా చూపించారు. మూల ధన వ్యయాన్ని...
Breaking: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తెలంగాణ సర్కార్ కు షాక్ ఇచ్చేలా హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించవద్దంటూ ప్రభుత్వం దాఖలు...
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశాల నిర్వహణ పై విపక్షాలకు బీఆర్ఎస్ సర్కార్ షాక్ ఇచ్చింది. సమావేశాలను 25 రోజుల పాటు నిర్వహించాలన్న ప్రతిపక్షాల అభ్యర్ధనను ప్రభుత్వం పక్కన పెట్టింది. ఈ నెల...
తెలంగాణ కొత్త సచివాలయ భవనంలో ప్రారంభానికి ముందే అపస్తృతి చోటుచేసుకుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నూతన సచివాలయ భవనం ప్రారంభానికి సిద్దమవుతోంది. హైదరాబాద్ కే తలమానికంగా సుమారు 20 ఎకరాల స్థలంలో గ్రౌండ్...
తెలంగాణలో గ్రుప్ – 1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ వెల్లడించింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జూన్ 5 నుండి జరగనున్నాయి. జూన్ 5 నుండి 12...
ప్రతి ఏడాది ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోతవ్సవాన్ని జరుపుకుంటారు. వాలెంటైన్స్ డే పాశ్చాత్య సంస్కృతి అయినప్పటికీ అన్ని దేశాల్లోనూ ప్రేమికుల రోజును జరుపుకుంటారు. ప్రియుడు తన ప్రేయసిపై అనేక రకాలుగా తన ప్రేమను వ్యక్త...
ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య సయోధ్య కుదిరింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బడ్జెట్ 2023 – 24 కు గవర్నర్ ఆమోదం లభించింది. దీంతో మూడు రోజులుగా నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది. మూడు...
ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాలపై తెలంగాణ పోలీసు నియామక బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నది. ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షలో మల్టిపుల్ ప్రశ్న విషయంలో అందరికీ మార్కులు కలపాలన్న హైకోర్టు...
ఇనార్బిట్ మాల్ అథారిటీ ఆధ్వర్యంలో ‘దుర్గం చెరువు రన్-2023’ ప్రారంభమైంది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు ఐటీ కారిడార్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ విషయాన్ని...
KTR: తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కేసిఆర్ సర్కార్ ను దెబ్బతీసి ఎలాగైనా అధికారంలోకి రావాలని...
Republic Day Celebration: ఏపి, తెలంగాణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు భిన్నంగా జరిగాయి. ఏపిలో విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పోరేషన్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించగా, తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో...
Padma Awards 2023: గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం వివిధ రంగాల్లో సుప్రసిద్ధ సేవలు అందిస్తున్న 106 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. పద్మ అవార్డుల్లో తెలుగు రాష్ట్రాలకు పెద్ద...
Breaking: తిరుపతి నుండి ఆదిలాబాద్ వెళుతున్న కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలాన్ని రేపింది. కొద్ది నిమిషాల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రావాల్సి ఉన్న సమయంలో పోలీస్...
కామారెడ్డి – జగిత్యాల మాస్టర్ ప్లాన్ అంశంపై రైతుల పోరాటం ఫలిచింది. మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకిస్తూ రైతులు నిరసనలు, రాస్తారోకోలు చేయడంతో ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే....
దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ లక్ష్యాలను ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసిఆర్ ప్రకటించారు. భారీ ఎత్తున నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ లో ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్...
KCR: ఖమ్మం లో నిర్వహించిన బీఆర్ఎస్ అవిర్భావ సభలో ముఖ్యమంత్రి కేసిఆర్ వరాల జల్లు కురిపించారు. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తొలి సారిగా నిర్వహించిన ఈ భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు...
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి కుమారుడు బండి భగీరధ్ చర్యలు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. హైదరాబాద్ లోని మహీంద్రా యూనివర్శిటీలో చదువుతున్న బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ఓ జూనియర్ విద్యార్ధిని...
IT Raids: కేంద్ర దర్యాప్తు సంస్థలు హైదరాబాద్ పై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఈడీ, ఐటీ దాడుల నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒక వైపు...
Telangana High Court Jobs: తెలంగాణ హైకోర్టు (టీఎస్ హెచ్ సీ) నుండి ఇటీవల భారీగా ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిపికేషన్లు విడుదల అయ్యాయి. జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఈ నెల...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్) గా 1989 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన ఏ శాంతి కుమారి నియమితులైయ్యారు. శాంతి కుమారిని సీఎస్ గా నియమించాలని సీఎం కేసిఆర్ ఆదేశాల...
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేష్ కుమార్ విషయంలో కేంద్ర ప్రభుత్వం జెడ్ స్పీడ్ లో స్పందించింది. సీఎస్ సోమేశ్ కుమార్ తెలంగాణ నుంచి రిలీవ్ కావాలని డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది....
తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మల్లు రవికి సైబర్ క్రైమ్ పోలీసులు జారీ చేశారు. ఈ నెల 12వ తేదీన విచారణ కు హజరు కావాలంటూ సీఆర్పీసీ 41 కింద నోటీసులు ఇచ్చారు....
తెలంగాణ మంత్రి కేటిఆర్ మరో సారి కేంద్రంపై నిప్పులు చెరిగారు. హుజూర్ నగర్ సభలో ఆయన లెక్కలు వివరిస్తూ కేంద్రంలోని మోడీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పచ్చి...
ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో రవాణా శాఖ అధికారుల అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడుతోంది. వాహనాలు నడుపుతున్న డ్రైవర్ లు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ పర్యవసానం ఎందరో ప్రయాణీకుల ప్రాణాల మీదకు...
గత కొంత కాలంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ, ఐటీ ఆకస్మిక సోదాలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సారి ఐటీ సోదాల పర్వం...
BRS: బీఆర్ఎస్ పార్టీ విస్తరణ ఏపీలో కూడా జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్.. ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రావెల కిషోర్ బాబు, తోట చంద్రశేఖర్, పార్థసారథి తదితరులు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్...
తెలంగాణ నూతన డీజీపీగా అంజనీకుమార్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ లకడీకాపూల్ లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో డీజీపీగా మధ్యాహ్నం ఆయన ఛార్జ్ తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి తాజా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి,...
తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలను సిద్దం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో నెలకొని ఉన్న అంతర్గత కలహాలు, గ్రూపు రాజకీయాల మూలంగా అధికార బీఅర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని...
తెలంగాణలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు జరిగాయి. ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి ఈ నెల (డిసెంబర్) 31వ తేదీ పదవీ విరమణ కానుండటంతో పలు బదిలీలు జరిగాయి. తెలంగాణ ఇన్ చార్జి డీజీపీగా...
తెలంగాణలో పదవ తరగతి పరీక్షల షెడ్యుల్ ను విద్యాశాఖ ఖరారు చేసింది. ఏప్రిల్ 3వ తేదీ నుండి 11వ తేదీ వరకూ పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం...
Gram Panchayat sarpanches: గ్రామాల్లో సర్పంచ్ లు రాజకీయాలకు అతీతంగా ఎన్నిక అవుతున్నా ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా అంటూ ఉంటారు. గ్రామాల్లో తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు, తమ హయాంలో ఈ పనులు...
TRS MLA poaching case: తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇవేళ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో తీర్పు ఏ విధంగా ఉంటుంది...
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి హైకోర్టులు రిలీఫ్ లభించింది. రీసెంట్ గా తెలంగాణ పోలీసులు కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయం (కాంగ్రెస్ వార్ రూమ్) దాడి చేసి సోదాలు జరిపిన సంగతి తెలిసిందే....
తెలంగాణ గవర్నర్ తమిళి సై ఢిల్లీకి చేరుకున్నారు. తమిళి సై చెన్నై నుండి నేరుగా ఢిల్లీకి వెళ్లారు. తమిళి సై తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటు...
Covid 19 Cases: చైనా, అమెరికా సహా విధ దేశాల్లో కోవిడ్ కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ జంట నగరాలతో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో చాలా మంది ప్రజలు ముందస్తు జాగ్రత్తలు...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తో పంజాబ్ సీఎం భగవత్ సింగ్ మాన్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లో ఓ కార్యక్రమానికి విచ్చేసిన పంజాబ్ సీఎం భగవత్ సింగ్ ప్రగతి భవన్ కు చేరుకుని సీఎం...
తెలంగాణలో రాజకీయ వాతావరణం హాట్ హాట్ గా నడుస్తొంది. బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం పీక్స్ చేరుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి కేటిఆర్ ఘాటుగా...
మేడ్చల్ జిల్లాకు చెందిన పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యే లు మంత్రి మల్లారెడ్డిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే మైనంపాటి హనుమంతరావు నివాసంలో నిన్న ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, వివేక్ గౌడ్,...
తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యుల్ ను ఇంటర్మీడియట్ బోర్డు ఖరారు చేసింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు సోమవారం షెడ్యుల్ ను విడుదల చేశారు. విద్యార్ధులకు ఈ లోపుగా పోర్షన్ పూర్తి చేయాలని...
తెలంగాణ పీసీసీ కమిటీల నియామకం రేపిన చిచ్చు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తీవ్ర తలనొప్పిగా మారుతోంది. టీపీసీసీ రేవంత్ రెడ్డి నాయకత్వంపై మొదటి నుండి వ్యతిరేకతతో ఉన్న సీనియర్ నేతలు పలువురు ఇప్పుడు ఓపెన్...
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని కేంద్రంలో అధికారంలో ఉన్న పాలకులు ప్రతిపక్ష పార్టీ నేతలపై ప్రయోగించి ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ ఎప్పటి నుండో ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా పలు రాష్ట్రాలు ముందస్తు అనుమతి...