NewsOrbit

Tag : bhadrachalam

తెలంగాణ‌ న్యూస్

Sri Rama Navami: భద్రాద్రిలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

sharma somaraju
Sri Rama Navami: శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం పుణ్యక్షేత్రంలో శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం జరిగింది. మిథులా స్టేడియం లోని మండలంలో సీతారాముల కల్యాణ మహోత్సవం...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

CM Revanth Reddy: ఆ జిల్లాలో బీఆర్ఎస్ కు ఉన్న ఒక్క ఎమ్మెల్యే పాయె..

sharma somaraju
CM Revanth Reddy: నీరు నేర్పిన విద్యే నీరజాక్ష అన్నట్లు .. గతంలో సీఎంగా ఉండగా కేసిఆర్ చేసిన పనే నేటి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. కేసిఆర్ మొదటి సారి సీఎంగా బాధ్యతలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

పోలవరం ప్రాజెక్టు ముంపు అంశంపై కేంద్రం కీలక వ్యాఖ్యలు

sharma somaraju
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తలెత్తే పర్యావరణ సమస్యలు, పొరుగు రాష్ట్రాల లేవనెత్తుతున్న అభ్యంతరాల నేపథ్యంలో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జలశక్తి శాఖ వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా సంబంధిత రాష్ట్రాల అధికారులతో సమావేశం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

మరో సారి ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి .. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

sharma somaraju
ఎగువ ప్రాంతాల్లో కురుస్తొన్న భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తొంది. వరద ప్రవాహం గణనీయంగా ఉండటంతో భద్రాచలం, దవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికలను అధికారులు జారీ చేశారు. భద్రాచలం వద్ద 52...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

మరో సారి ఉగ్రరూపం దాలుస్తున్న గోదావరి .. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

sharma somaraju
గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహాం కొనసాగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి లో నీటి మట్టం 54.6...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

రాష్ట్రాన్ని మళ్లీ కలిపేయాలంటూ ఏపి మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju
ఏపి మంత్రి బొత్స సత్యనారాయణ నేడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విలీన మండలాలను తెలంగాణలో కలిపివేయాలని వాళ్లు అంటే..మళ్లీ రాష్ట్రాన్ని కలిపివేయాలని తాము డిమాండ్ చేస్తామని వ్యాఖ్యానించారు మంత్రి బొత్స. ఏపిలో నిర్మిస్తున్న పోలవరం...
తెలంగాణ‌ న్యూస్

భద్రాచలంకు సీఎం కేసిఆర్ వరాల జల్లు

sharma somaraju
భద్రాచలం ప్రాంతంలో ముంపు బాధితులకు శాశ్వత కాలనీల నిర్మించాలని సీఎం కేసిఆర్ అధికారులను ఆదేశించారు. వరద ప్రాంతాల పర్యటన నిమిత్తం భద్రాచలం చేరుకున్న సీఎం కేసిఆర్ ..ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం పునరావాస కేంద్రంలో...
తెలంగాణ‌ న్యూస్

వరద ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ గవర్నర్ తమిళి సై .. ఎరియల్ సర్వే రద్దు చేసుకుని నేరుగా క్షేత్ర పరిశీలన చేసిన సీఎం కేసిఆర్

sharma somaraju
గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ పర్యటిస్తున్నారు. శనివారం రాత్రి రైలు మార్గంద్వారా బయలుదేరిన గవర్నర్ తమిళిసై ఆదివారం ఉదయం కొత్తగూడెం చేరుకున్నారు. అక్కడి నుండి మణుగూరు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR : కేసీఆర్ ర‌గిలిపోయే మాట మాట్లాడిన ర‌ఘునంద‌న్ రావు

sridhar
KCR : తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు ఊహించ‌ని షాకిస్తూ, అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ నేత ర‌ఘునంద‌న్ రావు విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. త‌న‌దైన శైలిలో కామెంట్లు...
దైవం

భద్రాదిలో నవరాత్రులు !

Sree matha
అక్టోబర్‌ 17 నుంచి భద్రాచలంలో నవరాత్రులను నిర్వహిస్తున్నట్లు దేవాలయం బోర్డు ప్రకటించింది. ఈ రోజు నుంచి ప్రతీరోజు అమ్మవారిని ఆయా రూపాలలో అలంకరించనున్నారు. ఆ వివరాలు.. అక్టోబర్‌17న ఆదిలక్ష్మి అలంకారం, 18న సంతానలక్ష్మి, 19న...
టాప్ స్టోరీస్

గోదావరి ఉగ్రరూపం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గోదావరి నదికి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. మరోసారి భారీగా వరద వస్తోంది. దీంతో నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఎగువ నుంచి భారీ ఎత్తున...
టాప్ స్టోరీస్

కొనసాగుతున్న గోదావరి వరద

sharma somaraju
రాజమండ్రి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ప్రభావం కొనసాగుతూనే ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతుండడంతో ప్రజలు...