రాష్ట్రాన్ని మళ్లీ కలిపేయాలంటూ ఏపి మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపి మంత్రి బొత్స సత్యనారాయణ నేడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విలీన మండలాలను తెలంగాణలో కలిపివేయాలని వాళ్లు అంటే..మళ్లీ రాష్ట్రాన్ని కలిపివేయాలని తాము డిమాండ్ చేస్తామని వ్యాఖ్యానించారు మంత్రి బొత్స. ఏపిలో నిర్మిస్తున్న పోలవరం...