YSRCP: వైసీపీ పార్లమెంట్, అసెంబ్లీ ఇన్ చార్జిల మార్పులు చేర్పుల్లో భాగంగా ఇవేళ అయిదవ జాబితా విడుదల చేసింది. నాలుగు పార్లమెంట్, మూడు అసెంబ్లీ స్థానాలకు ఇన్ చార్జిలను ఈ జాబితాలో ప్రకటించింది. మంత్రి...
YSRCP: వైసీపీ నియోజకవర్గాల ఇన్ చార్జిల రెండో జాబితా విడుదల అయ్యింది. మొత్తం 27 మందితో రెండో జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ లతో చర్చించిన అనంతరం రెండో...
ఏపీ సీఎం వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలకు వెళ్లిన సమయంలో ఎవరైనా బాధితులు తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలను వివరిస్తే వెంటనే ఆర్ధిక సాయం అందించేలా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా...
ఏపీ – తెలంగాణ మంత్రుల మధ్య మళ్లీ మాటల యుద్దం స్టార్ట్ అయ్యింది. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్ పై తెలంగాణ మంత్రులు ఫైర్ అయ్యారు. తెలంగాణ విద్యా వ్యవస్థ,...
ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కల్గిస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులపై నమోదు చేసిన కేసులను ఏపి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు చేపట్టిన సీఎం ఇంటి...
సీపీఎస్ పై ఏర్పాటైన మంత్రుల కమిటీ బుధవారం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపింది. మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, పలు ఉద్యోగ సంఘాల నేతలు సమావేశంలో పాల్గొనగా,...
ఏపి మంత్రి బొత్స సత్యనారాయణ నేడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విలీన మండలాలను తెలంగాణలో కలిపివేయాలని వాళ్లు అంటే..మళ్లీ రాష్ట్రాన్ని కలిపివేయాలని తాము డిమాండ్ చేస్తామని వ్యాఖ్యానించారు మంత్రి బొత్స. ఏపిలో నిర్మిస్తున్న పోలవరం...
AP Minister Botsa Satyanarayana: ఏపి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఉపాధ్యాయ సంఘాల నేతలు గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంలో పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా పాఠశాలల విలీనానికి సంబంధించిన...
AP Minister Botsa Satyanarayana: విజయనగరం జిల్లా నెల్లిమర్లలో జరిగిన రోడ్ షో లో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్సా సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. శనివారం...
AP Minister Botsa: రాజకీయాల్లో ప్రస్తుతం ప్రత్యర్ధి పార్టీ నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి పరుష పదజాలంతో దూషించడం కామన్ అయిపోయింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడును ఉద్దేశించి టెక్కలి నియోజకవర్గ వైసీపీ...
YSRCP Bus Yatra: వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ నుండి బస్సు యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రేపటి నుంచి ప్రారంభించనున్న బస్సు యాత్రను పురస్కరించుకుని “సామాజిక న్యాయ భేరి...
AP Capital Issue: ఏపి మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై ఏపి హైకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తనదైశ...
అమరావతి: మంత్రి బొత్స సత్యనారాయణకు టిడిపి ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు. ఎవరు యువకులు – ఎవరు ముసలివాళ్ళు అనేది తేల్చుకుందామా అని ప్రశ్నించారు. టీడీపి అధినేత, ప్రతి పక్ష...
అమరావతి : ఏపి నుండి కియా కార్ల తరలింపు, పెన్షన్ల తొలగింపు అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ వైసిపి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురదజల్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన...
అమరావతి: అభివృద్ధి అంటే ఐదు కోట్ల మందికి జరగాలని, ఏ ఒక్కరికో ఏ ఒక్క ప్రాంతానికో కాదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: తమ ప్రభుత్వం రాష్ట్ర సమగ్రాభివృద్ధి గురించి ఆలోచిస్తోంది, అమరావతి రైతులు ఎవరూ అధైర్యపడవద్దనీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో హైపవర్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని టిడిపి అధినేత చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా...
విశాఖ: మాజీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఇవ్వాల్సింది తన గాజులు కాదని, ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా చంద్రబాబు కొట్టేసిన భూములని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు తన...
అమరావతి: తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో ఆరవ రోజైన సోమవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా గృహ నిర్మాణ చర్చలో మంత్రి బొత్స సత్యనారాయణ టిడిపి సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ గత...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల మండిపడ్డారు. రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలను దారుణమని.. రాష్ట్ర రాజధానిని స్మశానంతో...
అమరావతి:అమరావతి రాజధానిగా కొనసాగుతుందా లేదా అన్న విషయంలో గందరగోళాన్ని మంత్రి బొత్స శాయశక్తులా పెంచుతున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఫ్రభుత్వం భూసమీకరణ...
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమేయంతోనే మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని టిడిపి నేత మాజీ, మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని మారుస్తామన్న...
అమరావతి: రాజధానిగా అమరావతి అడ్రస్ తాత్కాలికమేనని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొత్సా రాజధాని అంశంపై మరో సారి బాంబ్ పేల్చారు. ప్రస్తుతం రాజధానికి...
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ పత్రికా స్వేచ్చకు భంగం కల్గించేలా వైసిపి...
అమరావతి: అమరావతి నుండి రాజధాని తరలిపోనున్నదనే వాదనలు బలంగా వినిపిస్తున్న నేపధ్యంలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ తాజాగా మళ్లీ ఈ అంశంపై వ్యాఖ్యానించారు. రాజధాని ఎక్కడ, ఎలా అనే విషయంపై అధ్యయనం...