ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవసాయ శాఖకు సంబంధించి వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో బుధవారం సమీక్ష జరిపారు. రబీ సీజన్ కు సంబంధించి ధాన్యం సేకరణ ఏప్పిల్ 15...
Breaking: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలన సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణ వేగవంతంగా జరగడం లేదనీ, దర్యాప్తు అధికారిని మార్చాలని...
సుప్రీం కోర్టులో నేడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ జరగనున్నది. వివేకా హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్న వేళ దర్యాప్తు అధికారిని మార్చాలంటూ నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి...
MP Vijaya Sai Reddy: ఆంధ్రప్రదేశ్ లో భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ లు పెరిగాయి. చిత్ర నిర్మాణాలకు ప్రభుత్వం అధిక ఫీజులు వసూలు చేయడం లేదు. దీంతో ఏపిలో షూటింగ్ లు పెరుగుతున్నాయి. ఏపిలో...
దేశంలో ఇటీవల నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఇంథన ధరల గురించి చెప్పాల్సిన పని లేదు. పెట్రోల్, గ్యాస్ ధరలు పెరగడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. అసలే వేసవి కాలం...
ఏపిలోని పొదుపు సంఘాలు దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తున్నాయని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఏలూరు జిల్లా దెందులూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. వైఎస్ఆర్ ఆసరా పథకం మూడో...
ఏపి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కారణంగా టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనురాధ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అధికార వైసీపీ నుండి నాలుగు ఓట్లు క్రాస్ అయినట్లుగా స్పష్టం అయ్యింది....
కొద్ది గంటల్లో ఏపి అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో వైసీపీ సర్కార్ లో తీవ్ర టెన్షన్ నెలకొని ఉంది. స్థానిక సంస్థల కోటా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేదపండితులు జగన్ దంపతులను ఆశీర్వదించారు. తెలుగు వారి తొలి పండుగ ను తాడేపల్లిలోని ఆయన నివాసంలో ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల నుండి...
తెలుగుదేశం పార్టీ వైరస్ లాంటిదనీ, అన్ని వ్యవస్థలను ఆ వైరస్ పాడు చేస్తుందని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో...
ఉపాధ్యాయ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించినా మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో...
Janasena: బీసీ కులాలు అన్నీ కలిస్తే రాజ్యాధికారం ఇంకెవ్వరికీ రాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు...
మార్గదర్శికి ఏపి సీఐడీ మరో సారి షాక్ ఇచ్చింది. మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ నిధుల మళ్లింపు వ్యవహారంలో ఏపి వ్యాప్తంగా ఏపీ సీఐడీ తనిఖీలు చేపట్టింది. మార్గదర్శి మేనేజర్లు, కీలక అధికారుల ఇళ్లలో...
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో ఏపీ సీఐడీ దుకుడు పెంచింది. ఈ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. అప్పట్లో స్కిల్ డెవలప్ మెండ్ అధికారిగా బాధ్యతలు...
Earthquake: ఏపిలోని కర్నూలు జిల్లాలో భూప్రకంపనలు ప్రజలను ఆందోళనకు గురి చేశాయి. కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం రాతనలో ఒక్క సారిగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు ఆందోళనకు గురి అయ్యారు. ప్రజలు ఇళ్లలో నుండి...
విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం అయ్యింది. సమ్మిట్ విజయవంతంపై మంత్రులు, వైసీపీ నేతలు ప్రకటనలు విడుదల చేస్తున్నారు. మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్నారు. 20 రంగాలకు సంబంధించి రూ,.13లక్షల కోట్లకుపైగా పెట్టుబడులతో 352...
ఏపి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఇవేళ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు....
మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ పై నమోదు అయిన అమరావతి ప్రాంత మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కేసు విచారణలో హైకోర్టు స్వల్ప ఊరట కల్గిస్తూ ఆదేశాలు జారీ...
ఏపిలో గత ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి రావడానికి విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో యజ్ఞాలు, యాగాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ అధికారంలోకి...
రాజధాని అమరావతి భూ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. ఈ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. 41ఏ సీఆర్పీసీ కింద సీఐడీ...
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగుతోంది. తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కే సూర్యనారాయణ, కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా రామసుబ్బారెడ్డి ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే విధంగా చిత్తూరు...
Pawan Kalyan: రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఓ పక్క అధికార వైసీపీ నేతలు గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజల్లో తిరుగుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి...
వైఎస్ఆర్ లా నేస్తం పథకం కింద అర్హులైన 2,011 మంది జూనియర్ న్యాయవాదుల బ్యాంకు ఖాతాలోకి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. ఈ పథకం కింద రూ.1,00,55,000లను ఇవేళ...
Law Nestham: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ జగన్మోహనరెడ్డి సర్కార్ సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సంక్షేమ క్యాలెండర్ కు అనుగుణంగా వివిధ పథకాల లబ్దిదారులకు సీఎం జగన్...
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి రీసెంట్ గా రాజీనామా చేసిన సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరికకు ముహూర్తంగా ఖరారు అయ్యింది. ఈ నెల 23వ తేదీ టీడీపీ అధినేత చంద్రబాబు చేతుల...
ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఇవేళ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిశారు. టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చాగంటి ..తాడేపల్లి...
Breaking: బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాకు కన్నా రాజీనామా లేఖ పంపారు. అనుచరులతో కలిసి బీజేపీకి కన్నా మూకుమ్మడి రాజీనామాలు చేశారు. గుంటూరులోని తన నివాసంలో...
సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్రం నుండి భారీ ఊరట లభించింది. ఏబీ వెంకటేశ్వరరావును డిస్మిస్ చేయాలన్న ఏపి ప్రభుత్వ విజ్ఞప్తిని యూపీఎస్సీ తోసి పుచ్చింది. అవసరమైతే...
ఏపీ, తెలంగాణలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలతో పాటు తొమ్మిది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్ విడుదల...
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఇవేళ మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది పర్యాటకులకు గుడ్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా 20 పర్యాటక ప్రదేశాల్లో 26 టూరిస్ట్ పోలీస్ స్టేషన్ లను ఏర్పాటు...
శ్రీశైలం దేవస్థానంలో పెను ప్రమాదం తప్పింది. నిత్య అన్నదాన భవనంలో వాటర్ స్ట్రీమింగ్ బాయిలర్ పేలింది. ఒక్క సారిగా బాయిలర్ పేలుడుతో ఉద్యోగ సిబ్బంది భయాందోళనకు గురైయ్యారు. నిత్య అన్నదాన భవనం బయట వైపు...
ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్, బీజేపీ సంయుక్త వైఫల్యం వల్లే ఏపీకీ తీవ్ర అన్యాయం జరిగిందనీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి ఆరోపించారు. రాజ్యసభలో ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు...
ఏపీలోని పలు పట్టణ ప్రాంత రేషన్ కార్డుదారులకు ఇది గుడ్ న్యూస్. ఇప్పటి వరకూ ఏపిలో ఎండీయు (డోర్ డెలివరీ వ్యాన్) ల ద్వారా రేషన్ కార్డు దారులకు పౌర సరఫరాల శాఖ బియ్యం,...
మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూశారు. వట్టి వసంత కుమార్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశాఖ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవేళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి...
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రుపు -1 పరీక్ష ఫలితాలు విడుదల చేసింది. ఏపీ పీఎస్సీ తన వెబ్ సైట్ లో గ్రుప్ 1 ఫ్రిలిమ్స్ ఫలితాలు ఉంచింది. మెయిన్స్ కు ఎంపికైన...
ఏపి హైకోర్టుకు నూతనంగా ఇద్దరు అదనపు న్యాయమూర్తులు నియమితులైన సంగతి తెలిసిందే. అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప, జస్టిస్ వెనుతురుమల్లి గోపాల కృష్ణారావు శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. నేలపాడులోని ఏపి...
తిరుమల ఆలయాన్ని డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై తీవ్ర కలకలాన్ని రేపింది. ఈ అంశంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. హైదరాబాద్ కు చెందిన సంస్థ సోషల్ మీడియాలో...
ఏపిలో పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహిస్తున్న ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు గానూ మొత్తం అయిదు లక్షల మూడు వేల మంది...
ఏపిలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీల అభివృద్ధి కోసం 2020లో రాష్ట్రంలోని 139 బీసీ కులాలకు గానూ 56 కార్పోరేషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లు, డైరెక్టర్ల ను నియమించిన సంగతి...
ఏపి లో ఉన్నత విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖపై గురువారం ముఖ్యమంత్రి వైఎస్...
YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతో పాటు పదోన్నతుల ప్రక్రియ...
ఏపిలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సన్నద్దం అవుతోంది. ఆ క్రమంలో భాగంగా బీజేపీ కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన మంగళవారం...
రాజధాని అమరావతి పై ఏపి ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై సుప్రీం కోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల (జనవరి) 31వ తేదీలోపు అఫిడవిట్ లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ఈ...
నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే తరుణంలో ధాన్యం రైతులకు ఏపి సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా రైతుల నుండి సేకరించిన ధాన్యంకు రూ.1,096.52 కోట్ల ను రాష్ట్ర...
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇవేళ ఏపి జ్యూడీషియల్ అకాడమీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంగళగిరి మండలం ఖాజా లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్...
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షల టైం టేబుల్ విడుదల అయ్యింది. 2023 మార్చి 15వ తేదీ నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఏపి ఇంటర్ బోర్డు షెడ్యుల్...
ఏపిలోని నెల్లూరు పౌరసరఫరా సంస్థ( సివిల్ సప్లైస్ కార్పొరేషన్) లో జరిగిన భారీ అవినీతి కేసులో ప్రమేయం ఉన్నట్టు ప్రాధమికంగా తేలడంతో గతంలో గతంలో అక్కడ మేనేజర్ గా పని చేసి ప్రస్తుతం సూళ్లూరుపేట...
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు 50వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. సీఎం జగన్ జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల్లో పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ వైసీపీ నేతలు,...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డికి మరో సారి రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్ జాబితాలో అవకాశం లభించింది. గత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పదవీ విరమణకు ముందు ఏర్పాటు చేసిన...