YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తన అన్న జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగనన్నా, జగనన్నా...
YS Sharmila: ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల త్వరలో ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టనున్నారు. పార్టీ ఏ భాద్యతలు అప్పగించినా స్వీకరిస్తానని ఇప్పటికే షర్మిల పేర్కొన్నారు....
Rahul Gandhi: ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ త్వరలో ఏపికి రానున్నారు. ఏపి ప్రస్తుతం ఒక పక్క అమరావతిలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. జగన్ సర్కార్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత...
AP Congress: 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పీకే (ప్రశాంత్ కిషోర్) వ్యూహ రచనలతో ముందుకు వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్...