NewsOrbit

Tag : Harsha Kumar

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Congress: ఏపిపీసీసీ మార్పునకు కసరత్తు షురూ చేసిన రాహుల్..ఆ రాష్ట్రాల్లో మాదిరిగా జోష్ నింపే నేతలపై చూపు..

sharma somaraju
AP Congress: 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పీకే (ప్రశాంత్ కిషోర్)  వ్యూహ రచనలతో ముందుకు వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్...
న్యూస్ రాజ‌కీయాలు

పవన్ కల్యాణ్ రాజకీయాలకు సూట్ కారన్న మాజీ ఎంపీ! అసలు ఆయన ఏం చెప్పారంటే ..!!

Yandamuri
జనసేనాని పవన్ కల్యాణ్ మీద మాజీ ఎంపి జివి హర్షకుమార్ షాకింగ్ కామెంట్లు చేశారు.పవన్ కల్యాణ్ సీరియస్ రాజకీయ నాయకుడు కాదని, ఆయన అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటారని,అంతేగాకుండా సరిగ్గా ఎన్నికలకు ముందు ఫలానా పార్టీ...
న్యూస్ రాజ‌కీయాలు

పవన్, చిరు రాజకీయాలపై షాకింగ్ కామెంట్ లు చేసిన హర్ష కుమార్..!!

sekhar
మాజీ ఎంపీ హర్షకుమార్ తాజాగా చిరంజీవి ప్రజారాజ్యం పై పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ లపై షాకింగ్ కామెంట్ చేశారు. ఉభయ గోదావరి జిల్లాలలో ఈ రెండు పార్టీలు పోటీచేసిన సమయంలో సీట్లు...
న్యూస్

కిరణ్ కుమార్ కేసులో హర్షకుమార్ కి ఇంట్రెస్ట్ ఏమిటి ! ఎందుకు పిల్ వేసినట్లు ?

Yandamuri
మాస్కు ధరించలేదని పోలీసులు కొట్టిన దెబ్బలకు మరణించిన చీరాల దళిత యువకుడు కిరణ్ కుమార్ ఉదంతంలో మాజీ ఎంపీ హర్షకుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేయటం కొత్త పరిమాణం. అయితే ఈ...
న్యూస్ రాజ‌కీయాలు

చీరాల దళిత యువకుడి మృతి కేసులో ఎంటరైన మాజీ ఎంపి హర్షకుమార్..!సిబిఐ దర్యాప్తునకు డిమాండ్..!హైకోర్టులో పిల్ దాఖలు

Special Bureau
  (అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన చీరాలలో దళిత యువకుడి అనుమానాస్పద మృతి వ్యవహారం మళ్లీ తెరపైకి వస్తోంది. లాక్ డౌన్ సమయంలో మాస్క్ ధరించలేదని పోలీస్...
న్యూస్ రాజ‌కీయాలు

బిగ్ బ్రేకింగ్: చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ..??

sekhar
చిరంజీవి తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు రాజకీయాల్లోకి రావడం అని ఆయన సన్నిహితులు తో పాటు సినిమా ఇండస్ట్రీలో ఆయన శ్రేయోభిలాషులు చాలా సందర్భాల్లో చెప్పటం జరిగింది. చిరంజీవి కూడా తాను...
న్యూస్ రాజ‌కీయాలు

అంతర్వేది ఘటనపై మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!!

Muraliak
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అంతర్వేది రథం దగ్ధం ఘటన ఎంతటి సంచలనం రేపుతుందో తెలిసిన విషయమే. భక్తుల దగ్గర నుంచి హైందవ సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ ఈ అంశంపై తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు....
రాజ‌కీయాలు

జగన్ పరువు తీయడానికి కాకపోతే ఏమిటా మాటలు మంత్రివర్యా ?? 

sridhar
తూర్పు గోదావరి జిల్లాకు దళిత యువ‌కుడు వరప్రసాద్‌కు శిరోముండ‌నం ఉదంతం ఏపీలో క‌ల‌క‌లం రేపిన సంగతి తెలిసిందే. అనంత‌రం ఈ దళిత యువకుడు తనకు న్యాయం జరుగలేదని, నక్సల్స్‌లో చేరడానికి అనుమతి కావాలని రాష్ట్రపతికి...
న్యూస్ రాజ‌కీయాలు

రాష్ట్రపతికి లేఖ వెనుక ఆయన హస్తమే..!

sekhar
ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో శిరోముండనం జరిగిన దళిత యువకుడు రాష్ట్రపతికి తాను నక్సలైట్ గా మారాలని అనుకుంటున్నట్లు లేఖ రాయడం జరిగింది. దీంతో ఈ లేఖ జాతీయ రాజకీయాలలో మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది....
న్యూస్ రాజ‌కీయాలు

నిన్న సబ్బం… నేడు హర్షకుమార్… జగన్‎పై తీవ్ర విమర్శలు..!!

sekhar
ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న నాయకులు…. ఇప్పుడు జగన్ ని టార్గెట్ చేసుకుని ముక్కుమ్మడిగా దాడి చేయటం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. మొన్న ఉండవల్లి అరుణ్ కుమార్,...
న్యూస్

హర్షకుమార్‌కు టిడిపి నేతల పరామర్శ

sharma somaraju
రాజమండ్రి: రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ పార్లమెంట్ సభ్యులు జివి హర్షకుమార్‌ను మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప నేతృత్వంలో టిడిపి బృందం పరామర్శించింది. చినరాజప్పతో పాటు శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య...
న్యూస్

బోటు ప్రమాదంపై సుప్రీంలో పిటిషన్

sharma somaraju
ఢిల్లీ: గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న మాజీ ఎంపి హర్షకుమార్ గోదావరి బోటు ప్రమాదంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బోటుతో పాటు మిగిలిన మృతదేహాలు వెలికితీసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు...