AP Congress: ఏపిపీసీసీ మార్పునకు కసరత్తు షురూ చేసిన రాహుల్..ఆ రాష్ట్రాల్లో మాదిరిగా జోష్ నింపే నేతలపై చూపు..
AP Congress: 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పీకే (ప్రశాంత్ కిషోర్) వ్యూహ రచనలతో ముందుకు వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్...