PM Modi: ఏపీ ప్రజలను నిరుత్సాహపర్చిన మోడీ ప్రసంగం .. ఆ ప్రధాన అంశాలపై ఊసే లేదు
PM Modi: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో చిలకలూరిపేట బొప్పూడిలో నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల షెడ్యుల్ విడుదల అయిన తర్వాత...