Janasena: మచిలీపట్నం లోక్ సభ అభ్యర్ధిని ప్రకటించిన జనసేన
Janasena: మచిలీపట్నం లోక్ సభ అభ్యర్ధిని జనసేన ప్రకటించింది. వల్లభనేని బాలశౌరి పేరును అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అధికారికంగా వెల్లడించినట్లు పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ, రెండు...