CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాయితో ఓ అగంతకుడు దాడికి పాల్పడ్డాడు. మేమంతా సిద్దం బస్సు యాత్రలో భాగంగా విజయవాడ సింగ్ నగర్ కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్...
Chandrababu Pawan: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ కలిసి నేడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. గోదావరి జిల్లాల్లో వారు పర్యటించనున్నారు. ఇద్దరూ కలిసి రెండు నియోజకవర్గాల్లో నేడు ప్రచారాన్ని...
Lok Sabha Elections: లోక్ సభ ఎన్నికల్లో భాగంగా విస్తృత ప్రచారం చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర కాంగ్రెస్ పార్టీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని కాకరకాయతో పోలుస్తూ .. దాన్ని నేతిలో...
Pawan Kalyan: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలానే మంత్రి గుడివాడ అమర్నాథ్ పై సెటైర్లు వేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా...
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన వాయిదా పడింది. గత నాలుగు రోజులుగా తను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో...
Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తను పోటీ చేసే పిఠాపురం నియోజకవర్గం నుండి శనివారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అధికార వైసీపీ ఫ్యాన్ కు సౌండ్...
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను బరిలో నిలుస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుండే ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. మార్చి 30 (రేపు) వ తేదీ నుండి వచ్చే నెల 12వ తేదీ...
YSRCP: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార బస్సు యాత్రను నేటి నుండి ప్రారంభిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ “మేమంతా సిద్ధం” పేరుతో నిర్వహిస్తున్న బస్సు యాత్ర బుధవారం ఇడుపులపాయ నుంచి...
YS Jagan: సార్వత్రిక ఎన్నికల షెడ్యుల్ విడుదల అయ్యింది. ఎన్నికల షెడ్యుల్ విడుదలకు గంటల ముందు వైసీపీ లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్ధుల జాబితా విడుదల చేసింది. ఒకే సారి 175 అసెంబ్లీ, 24...
Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో శంఖారావం యాత్రకు శ్రీకారం చుట్టారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయడానికి లోకేష్ ఈ యాత్ర చేపట్టారు. తొలి...
Nara Lokesh: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరో పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. ఇటీవలే యువగళం పాదయాత్రను ముగించిన నారా లోకేష్ .. శంఖారావం పేరుతో యాత్ర...
Singareni Election: సింగిరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్మికులకు వరాల జల్లు కురిపించారు. భద్రాద్రి జిల్లా ఇల్లందు, కొత్తగూడెం లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. సింగరేణి...
Telangana Election 2023: తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. మైకులన్నీ మూగబోయాయి. ప్రచార గడువు చివరి నిమిషం వరకూ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ హోరెత్తించాయి. గత నెల రోజుల నుండి రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం...
KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న వేళ విపక్షాలపై సీఎం కేసిఆర్ విమర్శల దాడి పెంచారు. ఆదివారం ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక లో బీఆర్ఎస్ ఆశీర్వాద సభల్లో మాట్లాడారు. జగిత్యాల సభలో...
YCP MP Vijayasai Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదు. నామినేషన్ల పర్వానికి ముందే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. స్కిల్...
Telangana Election 2023: తెలంగాణలో పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో ప్రచారపర్వంలో రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. జాతీయ పార్టీల అగ్రనేతలు అందరూ రంగంలోకి దిగిపోయారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి డబుల్ ఇంజన్ సర్కార్ తోనే సాధ్యం...
Barrelakka Sirisha: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో చాలా నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్ధులు రంగంలో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ అనేక మంది స్వతంత్ర అభ్యర్ధులు బరిలో...
Rahul Gandhi: ఎన్నికల సమయంలో ప్రత్యర్ధి పార్టీ నేతలపై వివాదాస్పద, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం నాయకులకు పరిపాటిగా మారుతోంది. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మరో సారి ప్రధాని మోడీపై అభ్యంతరకర...
BRS Vs Revanth Reddy: తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడి భగ్గుమంటోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో గతంలో కేసిఆర్ వాడిన భాషలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్...
Telangana Elections: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం హోరాహోరీగా సాగుతోంది. ఓ పక్క నామినేషన్ ల పర్వం ఊపందుకుంది. మరో పక్క ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ ప్రచారంలో దూకుడు పెంచాయి. మూడవ...
Kichcha Sudeep: కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఇవేళ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఎన్నికల్లో ఏ రాజకీయ...
Pawan Kalyan: రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఓ పక్క అధికార వైసీపీ నేతలు గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజల్లో తిరుగుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి...
Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో బస్సు యాత్ర చేపట్టనున్నారు. పవన్ కళ్యాణ్ దసరా నుండే బస్సు యాత్ర ప్రారంబించాలని భావించి బీజేపీని రోడ్ మ్యాప్ అడిగారు. అయితే బీజేపీ అధిష్టానం నుండి...
మునుగోడు ఉప ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది. ఎన్నికల ప్రచారం చివరి రోజు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పలిమెల గ్రామంలో టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఘర్షణకు దిగడం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ...
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. అభ్యర్ధులు, పార్టీ నేతలు ఎన్నికల ప్రచారాన్ని మంగళవారం సాయంత్రం 6 గంటలకు ముగించాల్సి ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల...
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలను ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్ధి ప్రభాకరరెడ్డి, బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి రెడ్డిలు విస్తృతంగా...
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికలను ప్రధాన రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నేతల ప్రచారాలు ఊపందుకున్నాయి. రాజకీయ పార్టీల నేతలు, అభ్యర్ధులు ఇంటింటి ప్రచారాలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. మరో పక్క ఓటర్లను...
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఇంటింటికి అభ్యర్ధులు, నేతలు వెళుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధి, మాజీ...
మునుగోడు ఉప ఎన్నికలను ప్రధాన రాజకీయ పక్షాలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రధాన రాజకీయ పక్షాలు విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో...
భువనగిరి పార్లమెంట్ సభ్యుడు (ఎంపి), సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలక వీడారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి ఒకే చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల పార్టీ ఇన్ చార్జి బాధ్యతలు చేపట్టిన ప్రియాంక...
అమెరికాలో ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల జరుగుతున్న సంగతి తెలిసిందే. నువ్వా నేనా అన్నట్టు ఎన్నికల ప్రచారం చాల రసవత్తరంగా జరుగుతుంది. అయితే నిజానికి మన దేశంలో ఎన్నికలతో పోలిస్తే అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికల...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆర్టీసీ సమ్మె వల్ల తెలంగాణ వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దసరా పండగ సీజన్ కావడంతో ఊర్లకెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఆర్టీసీ యూనియన్లకు మధ్య...
హరియాణా: ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించడం మానుకునే వరకూ పాకిస్థాన్తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాధ్ సింగ్ పునరుద్ఘాటించారు. ఒకవేళ చర్చలు జరిగినా అవి పాక్ అక్రమిక కశ్మీర్...
ఉధృతమైన ఎన్నికల ప్రచారంలో దేశమంతా తీరిక లేకుండా పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ చివరి దశ పోలింగ్ ముందు ప్రచారం ముగిసిన తర్వాత హిమాలయ సానువుల్లో కొలువు తీరిన కేదారేశ్వరుడుని దర్శించుకునేందుకు...
వెంటనే ప్రచారం ఆపేయాలన్న పరిశీలకులు ఒక రోజు గడువు పెంచిన ఎన్నికల సంఘం గురువారం రాత్రితో ముగిసిన బెంగాల్ ప్రచారం న్యూఢిల్లీ: కోల్ కతా నగరంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీ అనంతరం...
న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మీద ఆప్ ముప్పేట దాడి మొదలుపెట్టింది. ఆయన నామినేషన్ రద్దు చేయాలని డిమాండు, తర్వాత అసభ్య పాంప్లెట్లు వేశారంటూ దుమ్మెత్తి...
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఎన్నికల కమిషన్ మరోసారి క్లీన్ చిట్ ఇచ్చింది. ఇంతకుముందు వార్ధాలో చేసిన ప్రసంగం కోడ్ ఉల్లంఘన కిందకు రాదని చెప్పిన ఈసీ, తాజాగా లాతూరులో బాలాకోట్ వైమానిక దాడుల ప్రస్తావన...
దిగ్విజయ సింగ్ వివాదాస్పద ప్రకటన మండిపడుతున్న బీజేపీ, కాంగ్రెస్ వర్గాలు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ చేసిన వ్యాఖ్య బీజేపీతో పాటు ఆయన సొంత...
ఢిల్లీ, ఎప్రిల్ 16: బిఎస్పి అధినేత్రి మాయావతికి సుప్రీం కోర్టులో చుక్కెదురయ్యింది. ఎన్నికల ప్రచారంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఎలక్షన్ కమీషన్ నేటి నుండి రెండు రోజుల పాటు...
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి తెర పడింది. 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. ఈ నెల 11 న పోలింగ్ జరగనున్నది....
అమరావతి, మార్చి 31: అభిమానుల హృదయాలను దోచుకోవాలని చేయి (హ్యాండ్) ఇస్తే అభిమాని ముసుగులో ఒక చోరాగ్రేసరుడు ఆ మహిళా నేత ఉంగరాన్నే దోచుకునేందుకు ప్రయత్నించిన వైనమిది. ఎన్నికల సమయంలో వివిధ పార్టీల నేతలు,...
జోరుగా శశి థరూర్ ఎన్నికల ప్రచారం పిలవని పెళ్లికి వెళ్లి.. అక్కడ పలకరింపు రోడ్డు పక్కన ఆటో డ్రైవర్లతో ‘చాయ’ సేవనం తిరువనంతపురం: ఎన్నికలు వచ్చాయంటే రాజకీయ నాయకులు వేసే వేషాలు అన్నీ ఇన్నీ...
అమరావతి: వైసిపి అధినేత వైస్ జగన్ తన ఎన్నికల ప్రచారాన్ని నర్సీపట్నం నుంచి ప్రారంభించనున్నారు. నాలుగు రోజుల పాటు వివిధ జిల్లాలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. పర్యటనకు సంబంధించి షెడ్యూల్ వివరాలను వైసిపి...
తిరుపతి, మార్చి 16: ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు చారిత్రాత్మక అవసరమని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం చంద్రబాబు ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం...
అమరావతి, మార్చి 13: హడావుడిగా వచ్చిపడిన ఎన్నికలలో అభ్యర్దుల ఖరారే ఇంకా పూర్తి కాని నేపధ్యంలో అటు అధికారపక్షమైన టిడిపి ఇటు ప్రధాన ప్రతిపక్షమైన వైసిపి ప్రచారం ప్రణాళికలు రచించుకుంటున్నాయి. రెండు పార్టాల అధినేతలూ...
విజయవాడ, జనవరి 1: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి మంగళవారం వచ్చారు. పార్టీ నాయకుడు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఇతర ముఖ్యనేతలు పవన్కు స్వాగతం పలికారు. ఈ...