ఉగాది పండుగ అంటే ప్రతి ఒక్కరూ ఎదురు చూసేది తమ జాతకాలు ఎలా ఉంటాయి.. దేశంలో, రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవాలని అనుకుంటారు. అయితే విశాఖ శారదా పీఠంలో జరిగిన పంచాంగ...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ముఖ్యమంత్రి కేసిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు కవితను అరెస్టు చేయవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసిఆర్ మాట్లాడుతూ తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని...
ముఖ్యమంత్రి కేసిఆర్ అధ్యక్షతన గురువారం సుదీర్ఘంగా సాగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి హరీష్ రావు మీడియాకు వెల్లడించారు. లక్షా 30వేల కుటుంబాలకు దళిత బంధు పథకం...
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ప్రధాన ఆలయంలో రెండు విగ్రహాలు చోరీకి గురైయ్యాయి. ప్రధాన ఆలయంలోని గర్భగుడిలో రెండు విగ్రహాలు, విలువైన వెండి వస్తువులను దొంగలు తస్కరించినట్లు తెలుస్తొంది. ఈ చోరీ...
సికింద్రాబాద్ కంట్రోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న (72) మృతిపై తెలంగాణ సీఎం కేసిఆర్ సహా వివిధ రాజకీయ పక్షాల నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సంతాపం తెలిపారు. గత కొంత కాలంగా గుండె, కిడ్నీ సమస్యలతో ఆయన...
సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్వచ్చంద పదవీ విరమణ చేశారు. సోమేశ్ కుమార్ చేసుకున్న పదవీ విరమణ (వీఆర్ఎస్) దరఖాస్తునకు సీఎం జగన్ ఆమోద ముద్ర...
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను వేదికగా చేసుకుని ముఖ్యమంత్రి కేసిఆర్ పదేపదే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేరును ప్రస్తావించడం హాట్ టాపిక్ అయ్యింది. కేసిఆర్ తన ప్రసంగంలో పది సార్లకు పైగా మిత్రుడు...
తెలంగాణ అసెంబ్లీ వేదికగా ప్రధాన మంత్రి మోడీ పై ముఖ్యమంత్రి కేసిఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. యూపీఏ, ఎన్డీఏ పాలనలోని గణాంకాలను వివరిస్తూ మోడీ పాలన వైఫల్యాలను ఎండగట్టారు. తాను చెప్పిన లెక్కలు...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మరో సారి తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ బండా ప్రకాష్ కు...
సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇవేళ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసిఆర్, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ ను కలవడం హాట్ టాపిక్ అయ్యింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరుపై కొద్ది రోజుల క్రితం...
తెలంగాణ కొత్త సచివాలయ భవనంలో ప్రారంభానికి ముందే అపస్తృతి చోటుచేసుకుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నూతన సచివాలయ భవనం ప్రారంభానికి సిద్దమవుతోంది. హైదరాబాద్ కే తలమానికంగా సుమారు 20 ఎకరాల స్థలంలో గ్రౌండ్...
ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య సయోధ్య కుదిరింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బడ్జెట్ 2023 – 24 కు గవర్నర్ ఆమోదం లభించింది. దీంతో మూడు రోజులుగా నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది. మూడు...
తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గవర్నర్ పై దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను తెలంగాణ సర్కార్ ఉపసంహరించుకుంది. గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభిస్తామనీ, రాజ్యాంగపరంగా నిబంధనలు అన్ని నిర్వర్తిస్తామని ప్రభుత్వ...
తెలంగాణలో ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వివాదం అందరికీ తెలిసిందే. ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య గ్యాప్ తీవ్రంగా పెరిగింది. సీఎం కేసిఆర్ రాజ్ భవన్ గడప తొక్కేందుకే ఇష్ట పడటం లేదు. రీసెంట్...
బీఆర్ఎస్ లోక్ సభ, రాజ్యసభ (ఎంపీలు) సభ్యులను ఆ పార్టీ అధినేత, సీఎం కేసిఆర్ ఇవేళ ప్రగతి భవన్ లో భోజనాలకు ఆహ్వానించారు. ఎంపీలను భోజనాలకు ఆహ్వానించడానికి కారణం ఏమిటంటే .. ఇవేళ మధ్యాహ్నం...
KTR: తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కేసిఆర్ సర్కార్ ను దెబ్బతీసి ఎలాగైనా అధికారంలోకి రావాలని...
Republic Day Celebration: ఏపి, తెలంగాణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు భిన్నంగా జరిగాయి. ఏపిలో విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పోరేషన్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించగా, తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో...
దేశ వ్యాప్తంగా ఇవేళ 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ రాజ్ భవన్ లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళి సై సౌందరాజన్...
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ ఎస్ సీ) పరీక్షలకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం కేసిఆర్ రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆంగ్లం, హిందీతో పాటు రాజ్యాంగంలోని 8వ...
దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ లక్ష్యాలను ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసిఆర్ ప్రకటించారు. భారీ ఎత్తున నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ లో ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్...
KCR: ఖమ్మం లో నిర్వహించిన బీఆర్ఎస్ అవిర్భావ సభలో ముఖ్యమంత్రి కేసిఆర్ వరాల జల్లు కురిపించారు. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తొలి సారిగా నిర్వహించిన ఈ భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు...
తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనర్శింహస్వామి వారి ఆలయాన్ని ముగ్గురు ముఖ్యమంత్రులు దర్శించుకున్నారు. ముఖ్యమంత్రులకు ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. లక్ష్మీనర్శింహస్వామి వారిని ముఖ్యమంత్రులు కేసిఆర్ (తెలంగాణ), అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ), భగవంత్...
సీఎం కేసిఆర్ నేతృత్వంలోని జాతీయ పార్టీ బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ నేడు తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఏపీలోనూ బహిరంగ సభ నిర్వహించేందుకు ఆ పార్టీ ప్లాన్ చేస్తొంది....
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్) గా 1989 ఐఏఎస్ బ్యాచ్ కి చెందిన ఏ శాంతి కుమారి నియమితులైయ్యారు. శాంతి కుమారిని సీఎస్ గా నియమించాలని సీఎం కేసిఆర్ ఆదేశాల...
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేష్ కుమార్ విషయంలో కేంద్ర ప్రభుత్వం జెడ్ స్పీడ్ లో స్పందించింది. సీఎస్ సోమేశ్ కుమార్ తెలంగాణ నుంచి రిలీవ్ కావాలని డీవోపీటీ ఆదేశాలు జారీ చేసింది....
ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు, బీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పు దాదాపు ఖాయమైనట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఈ అంశంపై బీఆర్ఎస్ అధిష్టానం కూడా అలెర్ట్ అయ్యింది. స్వయంగా కేసిఆర్ ఖమ్మం జిల్లాకు...
ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు, బీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కేసిఆర్ సర్కార్ ఇటీవల ఆయన భద్రతను కుదిస్తూ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు ఉన్న భద్రతను కుదిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం...
BRS: బీఆర్ఎస్ పార్టీ విస్తరణ ఏపీలో కూడా జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్.. ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రావెల కిషోర్ బాబు, తోట చంద్రశేఖర్, పార్థసారథి తదితరులు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్...
భారత రాష్ట్రపది ద్రౌపది ముర్ము రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా తెలంగాణ రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై ఏర్పాటు చేసిన విందుకు సీఎం కేసిఆర్ దూరంగా ఉండనున్నారు. శ్రీశైలం పర్యటన ముగించుకుని హకీంపేటకు...
మేడ్చల్ జిల్లాకు చెందిన పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యే లు మంత్రి మల్లారెడ్డిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే మైనంపాటి హనుమంతరావు నివాసంలో నిన్న ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, వివేక్ గౌడ్,...
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు నేడు హజరు కావాల్సిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చివరి నిమిషంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చి విచారణకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ...
ఓ పక్క ప్రాంతీయ వాదాన్ని విడనాని జాతీయ వాదాన్ని అందుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్.. దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ పార్టీ బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన తరుణంలో ఏపి సర్కార్ నుండి ఊహించని పరిణామం...
తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంపై గత రాత్రి పోలీసులు దాడి చేసి హార్డ్ డిస్క్, లాప్ టాప్ లు సీజ్ చేసి పలువురుని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై...
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ రోజు సాయంత్రం సతీసమేతంగా ఢిల్లీ పయనం అవుతున్నారు. ఈ నెల 14న ఢిల్లీలోని పటేల్ మార్గ్ లో బీఆర్ఎస్ పార్టీ తాత్కాలిక...
YS Sharmila: కేసిఆర్ ప్రభుత్వం తన పాదయాత్రకు అనుమతి నిరాకరించడంతో ఆమరణ దీక్షకు దిగిన వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో గత అర్ధరాత్రి తర్వాత పోలీసులు అరెస్టు చేసి ఆమెను...
TSPSC: ఈ ఏడాది మార్చి నెలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా లక్ష్య ఉద్యోగాలకు సంబంధించి సంచలన ప్రకటన చేయడం తెలిసిందే. దానికి తగ్గ రీతిలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత...
KCR: తెలంగాణ ఉద్యమం నుండి ఉద్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఇవేళ నుండి జాతీయ పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఅర్ఎస్) గా రూపాంతరం చెందింది. పార్టీ పేరును మార్పు చేస్తూ కేంద్ర...
వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను మరో సారి పోలీసులు అరెస్టు చేశారు. ఆమె నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేశారు. తన పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై నిరసనగా షర్మిల ట్యాంక్ బండ్ అందేద్కర్...
TRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ నోటీసులు అందుకున్న తెలంగాణ సీఎం కేసిఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేపు విచారణకు నో చెప్పారు. ముందే ఖరారైన కార్యక్రమాల...
టీఆర్ఎస్ గుండాల నుండి తనకు ప్రాణ హాని ఉందంటూ వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల వరంగల్లు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేయడంతో...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 6వ తేదీన సీబీఐ అధికారులు కవితను...
IT: తెలంగాణలో రీసెంట్ గా మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల నివాసాల్లో, కార్యాలయాల్లో ఐటీ రైడ్స్ జరిగి పెద్ద ఎత్తున నగదు, నగలు, ఇతర కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న సంగతి...
TRS Vs BJP: ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా దేశంలో బీజేపీ ఒక రాజకీయ శక్తి. 2014కి ముందు ఉన్న బీజేపీ వేరు. 2014 నుండి 2019 వరకూ. ఆ తరువాత ఉన్న బీజేపీ వేరు....
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల సాగుదారులు ఫారెస్ట్ అధికారులపై కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసిన నేపథ్యంలో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ వెంటనే...
టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ అధ్యక్షతన మంగళవారం (15వ తేదీ) శాసనసభపక్ష, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనున్నది. వీటితో పాటు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గంతో సంయుక్త సమావేశం నిర్వహించనున్నది. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు...
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై ఇప్పటి వరకూ వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వచ్చిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ .. ఇవేళ బీజేపీ నాయకత్వం చేస్తున్న అప్రజాస్వామిక విధానాలను తూర్పారబట్టారు. రెండు రోజుల క్రితమే...
KCR: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఇప్పటి వరకూ వ్యూహాాత్మక మౌనం పాటిస్తూ వచ్చిన వచ్చిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ ఇవేళ నోరు మెదిపారు. నాలుగు రోజుల క్రితం మొయినాబాద్ ఫామ్ హౌస్...
Breaking: తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపణలు సృష్టిస్తున్న తరుణంలో ఈ కేసు దర్యాప్తును సీబీఐ ద్వారా లేదా కోర్టు...
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపాయి. ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తున్నారు. బీజేపీతో పాటు అధికార టీఆర్ఎస్ కూడా ఆపరేషన్ ఆకర్షకు పదును పెట్టింది....
టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం వరుసగా గుడ్ న్యూస్ లను అందిస్తొంది. దీపావళి కానుకగా డీఏ బకాయిలు, పండుగ అడ్వాన్స్ లకు వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. పెండింగ్ లో ఉన్న...