NewsOrbit

Tag : bjp govt

జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై..? కీలక ప్రకటన చేసిన సోనియా గాంధీ

sharma somaraju
చత్తీస్‌గఢ్ లోని రాయ్‌పూర్ లో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ కీలక ప్రకటన చేశారు. ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు పరోక్షంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

గవర్నర్ గా న్యాయకోవిదుడు నియామకంతో ఇక ఏపీ సీఎం జగన్ కు తలనొప్పులు తప్పవా..?

sharma somaraju
ఇప్పటి వరకూ ఏపికి ఇరుగుపొరుగున ఉన్న తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో గవర్నర్ ల తీరుతో ముఖ్యమంత్రులు ఇబ్బందులు పడుతున్నారు. అటు తమిళనాడులో గవర్నర్ రవితో స్టాలిన్ సర్కార్, ఇటుపక్క తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KTR: కేంద్రంలోని బీజేపీకి తెలంగాణ మంత్రి కేటిఆర్ కీలక సవాల్ ..ముందస్తుపై క్లారిటీ ఇచ్చేశారు(గా)

sharma somaraju
KTR:  తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కేసిఆర్ సర్కార్ ను దెబ్బతీసి ఎలాగైనా అధికారంలోకి రావాలని...
ట్రెండింగ్ న్యూస్

Atal Pension scheme: కేంద్ర ప్రభుత్వ పెన్షన్ స్కీమ్..! భార్య భర్తలు పదివేల వరకూ పొందవచ్చు..! ఇవి వివరాలు..!!

bharani jella
Atal Pension scheme: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2015లో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ ను అమలులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా భార్యభర్తలు ఇద్దరూ కలిసి నెలకు పది...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Vijaya Sai Reddy: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై వైసీపీ ఎంపి విజయసాయి తీవ్ర వ్యాఖ్యలు..!!

sharma somaraju
Vijaya Sai Reddy: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపిపై సవతి తల్లి ప్రేమ చూపుతోందంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఈ రోజు జరిగిన అఖిల పక్ష...
టాప్ స్టోరీస్

‘జగన్‌కు రాజధాని మార్చే హక్కు లేదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) రాజమండ్రి: అమరావతిని రాజధానిగా కొనసాగించకపోతే జగన్ సిఎం పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఇక్కడ...
న్యూస్

మత ప్రాతిపదికన పౌరసత్వమేమిటి!?

sharma somaraju
అమరావతి: మత ప్రాతిపదికన దేశ పౌరసత్వం ఇస్తామనడం దార్భగ్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చర్యలను విమర్శించారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా...
రాజ‌కీయాలు

‘కేంద్రం అంటే జగన్‌కు భయం!’

sharma somaraju
అమరావతి: అటు తెలంగాణ, ఇటు ఎపి రాష్ట్ర ప్రభుత్వాల పట్ల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ముఖ్యమంత్రులు ఇద్దరూ తప్పుబట్టి, ఆ వెంటనే వెనక్కు తగ్గడం మడమ తిప్పడం కాదా అని మాజీ...
టాప్ స్టోరీస్ న్యూస్

పేదలకు, రైతులకు నేరుగా డబ్బు! కేంద్రం ఆలోచన?

Siva Prasad
రానున్న ఎన్నికలలో విజయం సంపాదించి పెట్టే జనాకర్షక పధకాల కోసం వెదుకుతున్న మోదీ ప్రభుత్వం సార్వత్రిక కనీస ఆదాయం (యూనివర్సల్ బేసిక్ ఇన్‌కం- యుబిఐ) పధకం ద్వారా పేదలకు నేరుగా డబ్బు ఇచ్చే ఆలోచన...