ఏపి సర్కార్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీం ధర్మాసనం .. అమరావతి కేసు ఆ రోజునే విచారణ
ఏపి సర్కార్ కు సుప్రీం కోర్టులో మరో సారి చుక్కెదురు అయ్యింది. అమరావతి రాజధాని కేసు త్వరిగతిన విచారణ జరపాలని ఏపి సర్కార్ మరో మారు కోరినా ధర్మాసనం తిరస్కరించింది. ఇంతకు ముందు ప్రకటించిన...