దమ్మాలపాటి ఏసీబీ కేసుపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఏపి ప్రభుత్వం
(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సారి సుప్రీం గడప తొక్కింది. మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఏసీబీ నమోదు చేసిన కేసుకు సంబంధించి దర్యాప్తును...