NewsOrbit

Tag : ysrcp government

న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: 50 పదవులు ఊరిస్తున్నాయి.. వైసీపీలో నామినేటెడ్ సందడి..!

Srinivas Manem
YSRCP:  ఎమ్మెల్సీలు.., టీటీడీ బోర్డు సభ్యులు.., నామినేటెడ్ చైర్మన్ పదవులు.., ఇతరత్రా మొత్తం మీద 50 పదవులు కళ్లెదురుగా ఊరిస్తున్నాయి.. అందినట్టే ఉన్నాయి.., కానీ కాకుండా పోతాయేమో అనే భయం వెంటాడుతుంది. ఇదీ వైసిపిలో...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YV Subbareddy: జగన్ బాబాయి బాధని తీర్చేవారెవరు..!? నంబర్ టూ కీ ఎందుకిలా..!?

Srinivas Manem
YV Subbareddy: వైసీపీలో అసమ్మతులు/ అసంతృప్తులు చాలానే ఉన్నాయి. అధికార పార్టీ అంటే ఇవన్నీ సహజమే. జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి ఈ కోవలోకి వచ్చి, రానట్టే ఉంటారు. సొంత మనిషి కాబట్టి అలిగిన,...
Featured న్యూస్ రాజ‌కీయాలు

ఈ మంత్రులకు ఇక కష్టమే..! ఊస్టింగులు తప్పవు..! సీఎం జగన్ నిఘా..!!

Srinivas Manem
Andhra Pradesh సీఎం జగన్ YS Jagan Mohan Reddy లెక్కలు వేరే ఉంటయ్. పార్టీ అధినేతగా.., ప్రభుత్వాధినేతగా.. జగన్ చాలా సూక్ష్మంగా ఆలోచిస్తారు. నిశిత పరిశీలన, నిశిత ఆలోచన చేస్తారు.  అవినీతిపై ప్రభుత్వ...
Featured న్యూస్ బిగ్ స్టోరీ

ఈ ఒక్క పంపిణీతో జగన్ సాధించింది ఎంత..!? పోగొట్టుకున్నది ఎంత..!? ఎక్స్ క్లూజివ్

Srinivas Manem
రాష్ట్రం గర్వించదగిన కార్యక్రమం అది. దేశం ఆచరించదగిన పథకం అది. వైసీపీ నాయకుడు కాలర్ ఎగరేసుకునే పంపిణీ అది..! నిజమే ఆ కార్యక్రమం సక్రమంగా అమలైతే జగన్ కి తాను ఊహించనంత పాజిటివిటీ వచ్చి...
Featured బిగ్ స్టోరీ

జగన్ కి అగ్ని పరీక్ష..! వెనకడుగు వేస్తారా..? కోర్టులతో చెప్పించుకుంటారా..!?

Srinivas Manem
సీఎం జగన్ కి అగ్ని పరీక్ష ఎదురయింది. కరోనా విషయంలో ఆయన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభశుభాలపాలవుతున్నాయి. ఓ వైపు కరోనా సాకుతో స్థానిక ఎన్నికలు వాయిదా వేయడం..! కరోనా ఉన్నా స్కూళ్ళు ఓపెన్...
Featured న్యూస్ రాజ‌కీయాలు

అధికార మదమెక్కి..! కళ్ళు నెత్తికెక్కి..!! ఇంట్లో బాలుడు ఉండగా కూల్చివేత..!!

Srinivas Manem
శిరోముండనాలు.. దళితులపై దాడులు.., మాస్కు లేదని పోలీసుల చితక్కొట్టుడు.., ఇవన్నీ ఈ ప్రభుత్వానికి తలవంపులే..! సీఎం జగన్ పాలనలో చెరిగిపోని మచ్చలే..! తాజాగా ప్రభుత్వం సిగ్గుపడాల్సిన మరో సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. అధికారులకు...
Featured న్యూస్ బిగ్ స్టోరీ

జగన్ “నీరూ”పించుకోవాల్సిన సమయం సందర్భం ఇదే..!

Srinivas Manem
గడిచిన ఆరేళ్లలో కేసీఆర్ చేసి చూపారు..! చంద్రబాబుకి సాధ్యం కాలేదు..! మరి జగన్ ఏం చేస్తారు..?? చిరస్ధాయిలో నిలిచిపోవాలనుకుంటున్న జగన్.., ఈ చిరస్ధాయి సమస్యను పరిష్కరిస్తారా..? లేదా..? 151 స్థానాలు గెలుచుకోవడం గొప్ప కాదు..!...
5th ఎస్టేట్ Featured

ABN ఆర్కేకి జగన్ ప్రభుత్వం ఓపెన్ ఛాలెంజ్…!

Srinivas Manem
తెలుగునాట మీడియా గురించి ప్రత్యేకంగా చెప్పే పని లేదు…! ఏ పార్టీకి ఆ మీడియా.., ఏ నాయకుడికి ఆ భజనలు మీడియాలు ఉన్నాయి…! తమ నాయకున్ని పొగిడి.., తమ అక్షరాలతో అభిషేకం చేసి.., ఎదుటి...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

48 గంటల తర్వాత చంద్రబాబు ఏం చేయనున్నారు..??

sharma somaraju
టీడీపీ అధినేత చంద్రబాబుకు కోపం వచ్చింది. రాజధాని వికేంద్రీకరణపై ఎలా పోరాటం చేయాలా ఆలోచిస్తున్న చంద్రబాబు ఒ నిర్ణయానికి వచ్చారు. దాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వానికి 48 గంటల గడువు ఇచ్చారు. ఈ రోజు...
Featured బిగ్ స్టోరీ

ట్విస్టులుంటాయి… ట్వీట్లుంటాయి. ..! “గంట”కో అవినీతి మలుపులుంటాయి…!

Srinivas Manem
ఏపీలో ట్వీట్లు, ట్విస్టులు కొత్తేమి కాదు. కానీ అవినీతి వ్యవహారాల్లో మాత్రం ఇప్పుడు కొత్తగానే ఉంటాయి. టీడీపీ ప్రభుత్వంలో.., మాజీల అవినీతి వ్యవహారాల్లో మాత్రం అనేక ట్విస్టులు, ట్వీట్లుకి సిద్ధంగా ఉండాల్సిందే. మనమెందుకు సిద్ధమవ్వడం..,...
Featured మీడియా

దేవినేని – అనిల్ కుమార్…! జలవనరుల్లో ఎవరు బెటర్..? (న్యూస్ ఆర్బిట్ ప్రత్యేకం)

Srinivas Manem
పరిపాలనలో సీఎం సగమే… మిగిలిన సగం మంత్రులు అందరూ..! అలా ఉంటేనే అన్ని ఆలోచనలు కలిసి.., పాలన రధం బాగుంటుంది…! జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 13 నెలలు గడిచింది. మంత్రివర్గం కూడా...
రాజ‌కీయాలు

అరెస్టు దిశగా మరో మాజీ మంత్రి..!

sharma somaraju
అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు వీరిద్దరూ మాజీ మంత్రులు. టీడీపీ సీనియర్ నాయకులు. అచ్చెన్నాయుడు అవినీతి కేసులో ప్రస్తుతం జైల్లో ఉండగా అయ్యన్నపాత్రుడు నిర్భయ కేసు ఎదుర్కొని కోర్టులో పోరాడుతున్నారు. ఇప్పుడు మరో మాజీ మంత్రిపై...
న్యూస్

అడ్డంగా మోసపోయిన వైకాపా మినిస్టర్.. వెంటనే మ్యాటర్ జగన్ వరకూ వెళ్ళింది !

sharma somaraju
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ నేతలే ఇసుక దందాలు నిర్వహించి భారీగా దోపిడీకి పాల్పడ్డారని నాడు జగన్మోహన్ రెడ్డితో పాటు వైకాపా నేతలు విమర్శించారు. ఉచిత ఇసుక అంటూనే పెద్ద ఎత్తున టీడీపీ...
టాప్ స్టోరీస్

హతవిధీ…! ఈ మాజీలకేమయ్యింది…!

sharma somaraju
అయ్యో…! ఇదేమి వైపరీత్యం. ఇదేమి సంక్లిష్టం. ఇదేమి చోద్యం. మాజీలు.., ప్రస్తుతం పదవులు లెనోళ్లు.., రాజకీయంగా నిరుద్యోగులుగా ఉన్నోళ్లకి ఇప్పుడు ఆకస్మికంగా ఏమైనట్టు? ఈ సీఎం జగన్ కి ఇప్పుడు ఆకస్మికంగా ఆకర్ష జపం...
టాప్ స్టోరీస్

ఏపీలో కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్!

Mahesh
అమరావతి: ‘కరోనా వైరస్’ ధాటికి యావత్ ప్రపంచం గజగజలాడిపోతోందని, దాని కంటే ఏపీలో ఉన్న ఎల్లో వైరస్ ఎంతో ప్రమాదకరం అని మంత్రి కొడాలి నాని అన్నారు. ఆదివారం తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో...
టాప్ స్టోరీస్

రాపాక ఉన్నాడో ? లేడో తెలియదు: పవన్

Mahesh
అమరావతి: జనసేనకు ఉన్న ఏకైక ఎమ్మెల్యే పార్టీలో ఉన్నాడో, లేడో తనకు తెలియదని ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలో విజయవాడ తూర్పు, నరసరావుపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పలు కీలక...
టాప్ స్టోరీస్

మాజీ ఎంపి ‘జెసి’కి మరో షాక్

sharma somaraju
అమరావతి: టిడిపి నేత, మాజీ ఎంపి జేసీ దివాకర్ రెడ్డికి ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. జెసికి చెందిన త్రిషూల్ సిమెంట్ కంపెనీకి గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన లీజులను రద్దు చేసింది....
రాజ‌కీయాలు

‘జగన్ అంటే గుర్తుకు వచ్చేది అదే’

Mahesh
అమరావతి: ‘నేను విన్నాను, నేను ఉన్నాను’ అనగానే సీఎం జగనే గుర్తుకువస్తారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. ‘నేను విన్నాను, నేను ఉన్నాను’ అంటే...
టాప్ స్టోరీస్

తుపాను రాని నగరం ఉంటుందా ?

Mahesh
అమరావతి: ఏపీ పరిపాలనా రాజధాని విశాఖేనని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖ నగరానికి తుఫానుల ముప్పు పొంచి ఉందంటూ జీఎన్‌రావు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కమిటీలు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికల్లో పేర్కొన్నాయని...
న్యూస్

రాజధానిపై ఆవేదనతో మహిళా రైతు మృతి

Mahesh
అమరావతి: రాజధాని తరలింపు ఆవేదనతో మహిళా రైతు మృతి చెందింది.   మందడంలో భారతి (55) అనే మహిళా రైతు రాజధానిపై ఆవేదనతో తీవ్ర అస్వస్థతకు గురైంది. బుధవారం గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి...
న్యూస్

ఏపీలో రాక్షసరాజ్యం: యనమల

Mahesh
అమరావతి: ఏపీలో రాక్షసరాజ్యం ఉంది తప్ప ప్రజారాజ్యం లేదని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ప్రజలంతా ఒకవైపు, సీఎం జగన్ ఒకవైపు ఉన్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని,...
రాజ‌కీయాలు

‘బలం ఉందని విర్రవీగొద్దు’

Mahesh
అమరావతి: చేతిలో అధికారం ఉందని విర్రవీగొద్దని, ఏపీ శాసన మండలి రద్దు నిర్ణయం సీఎం జగన్ సహజ ధోరణికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...
టాప్ స్టోరీస్

‘కార్యాలయాలపై వైసీసీ రంగులను తొలగించండి’

Mahesh
అమరామతి: పంచాయతీ కార్యాలయాలపై వైసీపీ రంగులను తొలగించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులను వేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. పంచాయతీ...
టాప్ స్టోరీస్

మండలిపై ఓటింగ్‌కు వైసీపీ ఎమ్మెల్యేలు డుమ్మా!

Mahesh
అమరావతి: శాసనమండలి రద్దుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు 19 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. సోమవారం ఉదయం సీఎం జగన్ అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై సభ్యులందరూ మాట్లాడిన...
టాప్ స్టోరీస్

‘రాజధాని తరలిస్తామని చెప్పలేదు’!

Mahesh
అమరావతి: అమరావతి నుంచి రాజధాని తరలిస్తామని ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసమే మరో రెండు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సోమవారం మండలి రద్దు తీర్మానాన్ని సీఎం జగన్‌...
రాజ‌కీయాలు

లోకేశ్ పై రోజా సెటైర్లు!

Mahesh
అమరావతి: శాసన మండలిని రద్దు చేయాలని తాను సీఎం జగన్ ను గట్టిగా కోరుతున్నట్టు వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వైఖరి కారణంగా...
రాజ‌కీయాలు

‘ఏపీలో శాసనసభే సుప్రీమ్’

Mahesh
అమరావతి: ఏపీ శాసనమండలి చైర్మన్ టీడీపీ కార్యకర్తలా పని చేశారని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపడం వల్ల ఏ ప్రయోజనం ఉండదన్నారు. ఆదివారం తాడేపల్లిలోని...
టాప్ స్టోరీస్

‘రచ్చబండ’కు రెడీ అయిన సీఎం జగన్!

Mahesh
అమరావతి: ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలోని గ్రామాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ‘రచ్చబండ’ తరహా కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతేడాది అధికారంలోకి...
రాజ‌కీయాలు

‘చరిత్రలో నిల్చేంత’ సేవ చేశారు

Mahesh
అమరావతి: ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, యనమల రామకృష్ణుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు...
రాజ‌కీయాలు

రాజధానిపై పవన్ యూటర్న్: విజయసాయి రెడ్డి సెటైర్

Mahesh
అమరావతి: మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ బీజేపీ పెద్దలను కలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ రాజధానుల విషయంపై మొదట ఒకలా మాట్లాడిన పవన్ కల్యాణ్‌.....
టాప్ స్టోరీస్

ఆర్డినెన్స్ తెచ్చే పనిలో సీఎం జగన్?!

Mahesh
అమరావతి: మండలిలో బుధవారం జరిగిన పరిణామాలపై సీఎం జగన్ సీరియస్‌గా ఉన్నారు. అసెంబ్లీని ప్రోరోగ్ చేసి అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించి ఆర్డినెన్స్ తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి తాడేపల్లిలోని తన...
టాప్ స్టోరీస్

అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ దూరం!

Mahesh
అమరావతి: శాసనమండలిలో బుధవారం జరిగిన పరిణామాలకు నిరసనగా నేటి అసెంబ్లీ సమావేశాలను టీడీపీ బహిష్కరించింది. గురువారం శాసనసభకు హాజరుకాకూడదని నిర్ణయించింది. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరగనుంది. సభలో తమపై జరిగిన...
న్యూస్

ఏపీ ప్రభుత్వంపై నోబెల్ శాంతి గ్రహీత ప్రశంసల జల్లు

Mahesh
అమరావతి: ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి ప్రశంసలు కురిపించారు. మంగళవారం అమరావతిలోని తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్‌తో కైలాస్ సత్యార్థి సమావేశమై పలు...
రాజ‌కీయాలు

సీఎం జగన్ పై ఎమ్మెల్యే వంశీ ప్రశంసలు

Mahesh
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రశంసలు కురిపించారు. మంగళవారం అసెంబ్లీలో అమ్మఒడిపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మఒడిని ఒక సంక్షేమ పథకంగా కాకుండా ఒక...
టాప్ స్టోరీస్

మండలి రద్దే అజెండాగా ఏపీ కేబినెట్ భేటీ!

Mahesh
అమరావతి: శాసనమండలి రద్దు కోసం వైసీపీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మండలి రద్దుపై చర్చించేందుకు ఏపీ కేబినెట్ అత్యవసరంగా భేటీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం రాత్రి 10గంటలకు ఈ సమావేశం...
టాప్ స్టోరీస్

‘శాసనమండలి రద్దు అంత వీజీ కాదు’

Mahesh
అమరావతి: ఏపీ శాసనమండలిని రద్దు చేసే యోచనలో వైసీపీ ప్రభుత్వం సమాలోచన చేస్తోందని ప్రచారం జరుగుతున్న వేళ.. టీడీపీ సీనియర్ నేత, శాసనమండలి పక్ష నేత యనమల రామకృ‌ష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శాసన మండలి...
టాప్ స్టోరీస్

శాసనమండలి రద్దు చేసే యోచనలో వైసిపి?!

Mahesh
అమరావతి: మూడు రాజధానుల బిల్లుని ఆమోదింప చేసుకోవాలని పట్టుదలగా ఉన్న సీఎం జగన్.. సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? శాసనమండలిని రద్దు చేయనున్నారా? ఇప్పుడీ ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి. ఏపీ శాననమండలిని రద్దు చేసే...
టాప్ స్టోరీస్

అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తున్నా: రాపాక

Mahesh
అమరావతి: మూడు రాజధానులపై ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేసినా..ఎమ్మెల్యే రాపాక పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే వైసీపీ ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతిస్తున్నానని అసెంబ్లీ...
టాప్ స్టోరీస్

అసెంబ్లీలో జగన్‌ పక్కన కూర్చున్న రాపాక!

Mahesh
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా మొదటి రోజు సభలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ నేరుగా వెళ్లి సీఎం జగన్ పక్కనే కూర్చున్నారు. ఆయనతో కాసేపు...
రాజ‌కీయాలు

అచ్చెన్నాయుడుపై బొత్స ఆగ్రహం

Mahesh
అమరావతి: ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రతిపక్షానికి అవసరం లేదా? అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రాజధాని, ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఏపీ అసెంబ్లీ సమావేశాలలో సోమవారం వాడివేడిగా చర్చ సాగింది. ఈ సందర్భంగా విశాఖ...
టాప్ స్టోరీస్

‘వికేంద్రకరణతోనే అభివృద్ధి సాధ్యం’

Mahesh
అమరావతి: అభివృద్ధి అంటే ఐదు కోట్ల మందికి జరగాలని, ఏ ఒక్కరికో ఏ ఒక్క ప్రాంతానికో కాదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

రాపాకకు పవన్ లేఖ.. పార్టీ నిర్ణయం ధిక్కరిస్తే!

Mahesh
అమరావతి: ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులను వ్యతిరేకించాలని జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాకకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ఏపీ రాజధాని అంశంలో పార్టీ నిర్ణయాన్ని తెలియజేస్తూ.. కచ్చితంగా ఆ నిర్ణయానికి...
టాప్ స్టోరీస్

పవన్‌కు షాక్.. మూడు రాజధానులకు ఓటేస్తానన్న రాపాక!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మరోసారి పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్...
టాప్ స్టోరీస్

చలో అసెంబ్లీ టెన్షన్..టీడీపీ నేతల హౌస్‌ అరెస్ట్‌

Mahesh
అమరావతి: రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్ తో అమరావతి జేఏసీ, టీడీపీ చలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలకు ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. మూడు రాజధానులపై ప్రభుత్వం ఇవాళ కీలక ప్రకటన చేయనున్న...
టాప్ స్టోరీస్

అత్యంత గోప్యంగా ఏపీ కేబినెట్ ఎజెండా!

Mahesh
అమరావతి: ఏపీ కేబినెట్‌ సమావేశం కొనసాగుతోంది. కేబినెట్ ఎజెండా విషయంలో ప్రభుత్వం అత్యంత గోప్యంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ఏడు అంశాలపై కేబినెట్‌ సమావేశంలో చర్చ జరుగుతోంది. హైపవర్ కమిటీ నివేదిక, సిఫార్సులపై కేబినెట్ చర్చించిస్తున్నట్లు తెలుస్తోంది....
టాప్ స్టోరీస్

‘సభకు సభ్యులు రాకుండా అడ్డుకుంటే నేరమే’

Mahesh
అమరావతి: రాజ్యాంగబద్దమైన చట్టసభల హక్కులను కాలరాయాలని చూడడం రాజ్యాంగాన్ని వ్యతిరేకించడమే అవుతుందని ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. సభ్యుల హక్కులను హరిస్తే రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఎవరైనా వ్యవహరిస్తే చట్టం కచ్చితంగా తన...
టాప్ స్టోరీస్

ఖాకీ నీడలో అమరావతి!

Mahesh
అమరావతి: రాజధాని తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతుల ఆందోళన కొనసాగతున్న వేళ సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రైతుల ఆందోళన, విపక్షాల అసెంబ్లీ ముట్టడి పిలుపు...
రాజ‌కీయాలు

‘అభివృద్ధి వికేంద్రీకరణకు అభ్యంతరం లేదు’

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణకు అభ్యంతరం లేదని, అయితే రాజధాని మార్పును ఒప్పుకోమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని మార్పును అన్ని...
రాజ‌కీయాలు

టీడీపీ శాసనసభాపక్షం కీలక భేటీ

Mahesh
అమరావతి: ఏపీలో మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వం ఈ నెల 20న అసెంబ్లీలో ప్రకటన చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో టీడీపీ శాసనసభాపక్షం ఆదివారం ఉదయం 10.30 గంటలకు సమావేశం కానుంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై...
టాప్ స్టోరీస్

వికేంద్రీకరణపై శివరామకృష్ణన్ ఏమన్నారంటే.. 

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక పరిస్థితుల రీత్యా అతిపెద్ద రాజధాని సరికాదని విభజన సమయంలో కేంద్రం నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివరామకృష్ణన్‌ కమిటీ...