NewsOrbit

Tag : 3 capitals

న్యూస్

AP Assembly: అసెంబ్లీలో మార్చి 21న ఏం జరగబోతోంది?న్యాయవ్యవస్థతో మరోసారి ఢీకి సిద్ధమవుతున్న సీఎం?

Yandamuri
AP Assembly: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి న్యాయవ్యవస్థతో నేరుగా ఘర్షణకు దిగే సూచనలు గోచరిస్తున్నాయి. హైకోర్టు ఇటీవల అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటివరకు జగన్ సర్కార్ స్పందించలేదు.హైకోర్టు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Big Breaking: మళ్ళీ మూడు రాజధానులు బిల్లు.. అసెంబ్లీలో ఎప్పుడంటే..!?

Muraliak
Big Breaking: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం మూడు రాజధానుల అంశం. టీడీపీ హయాంలో రాజధానిగా ప్రకటించిన అమరావతిని కలుపుతూ.. వైసీపీ ప్రభుత్వం మరో రెండు ప్రాంతాలను కలిపి మూడు రాజధానులను ప్రకటించింది....
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Amaravathi 500 Days: ఇక్కడ ఎన్నైనా ఆడండి..! అమరావతి చివరి బంతి ఢిల్లీలోనే..!!

Srinivas Manem
Amaravathi 500 Days: ఏపీలో ఇప్పుడు ఏమైనా పెద్ద ఇష్యూ ఉంది అంటే అది అమరావతి మాత్రమే.. రాజధాని వికేంద్రీకరణ మాత్రమే.. జగన్ సీఎం అయినా రెండేళ్లలో రాజధాని విషయంలో ఆయన ముద్ర పాజిటివ్ గా...
రాజ‌కీయాలు

లేటుగా వచ్చినా.. లేటెస్ట్ బాంబ్ వేసిన రెబల్ ఎంపీ రాజుగారు..!!

Muraliak
ఏపీ ప్రభుత్వం తరపున సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయాల్లో రాజధాని తరలింపు అంశం ఒకటి. దీనిపై ఆయన రాజకీయ పార్టీలు, కోర్టులు, రైతుల నుంచి ఏడాదిగా ముప్పేట దాడిని ఎదుర్కొంటునే...
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

వైసీపీ – టీడీపీ వైకుంఠపాళి..! విశాఖలో భూ మంత్రకాళి..!!

Srinivas Manem
భూ అక్రమాలపై సిట్ వేశారు. కానీ విచారించకుండా కూర్చోబెట్టారు. ప్రభుత్వ భూములను అనుయాయులకు కట్టబెట్టారు. బయటకు రాకుండా సర్దుకున్నారు ; టీడీపీ ప్రభుత్వంలో జరిగింది ఇదీ..! రాజధాని చేస్తామన్నారు. భూముల ధరలు పెంచారు. పేదలకు...
Featured రాజ‌కీయాలు

ఇక ఇదే ఫైనల్.. వచ్చే నెలకు రాజధానిపై క్లారిటీ..!!

Muraliak
ఏపీ రాజధానిపై త్వరలో క్లారిటీ రానుందా.. అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. 326 రోజులుగా 29 గ్రామాల రైతులు, మహిళలు ఆందోళనలు అమరావతినే రాజధానిగా ప్రకటించాలని ధర్నాలు చేస్తున్నారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలోనూ...
రాజ‌కీయాలు

రాజధానులు రగడ..!అందరి చూపు కోర్టుపైనే..!

Muraliak
మూడు రాజధానుల అంశం ఇప్పటికీ ఏపీలో రగులుతూనే ఉంది. అమరావతినే రాజధానిగా ఉంచాలని భూములిచ్చిన 29 గ్రామాల రైతులు పోరాడుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులపై పట్టుదలగా ఉంది. రైతులు ఏకంగా 321...
న్యూస్

టీడీపీ నుంచి వైసీపీలోకి అందరూ జంప్ అవడం వేరు! ఈయన జంప్ అవడం వేరు!!

Yandamuri
విశాఖపట్నానికి చెందిన టిడిపి ఎమ్మెల్యేలను ఎలాగైనా పార్టీలో చెర్చుకోవాలన్న పట్టుదలతో ఉన్న వైసీపీ గాలానికి ఒక ఒక చేప తగిలినట్లు స్పష్టమైన సమాచారం ఉంది. విశాఖపట్నాన్ని రాజధానిగా చేయాలన్న పట్టుదలతో ఉన్న వైసిపి ప్రభుత్వం...
న్యూస్

విశాఖ ఏమన్నా అంటరాని పట్టణమా బాబూ?

Yandamuri
విశాఖపట్నాన్ని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అంటరాని పట్టణంగా చూస్తున్నారని పార్టీ వర్గాలే మండిపడుతున్నాయి. నిజానికి మొన్నటి ఎన్నికల్లో టిడిపిని అంతో ఇంతో ఆదరించింది విశాఖ పట్టణమేనని వారు గుర్తు చేస్తున్నారు.విశాఖపట్నం పరిధిలో ఉన్న...
న్యూస్

” ఐదు నెలల గండం”: జగన్ కు మనశ్శాంతి లేకుండా చేస్తున్న మ్యాటర్ ఇదే

Yandamuri
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ జాగ్రత్తగా ఉండాల్సిన తరుణం ఆసన్నమైందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రానున్న ఐదు నెలలు జగన్ కి అత్యంత కీలకమైన సమయమని వారంటున్నారు. రాజకీయాల్లో ఎప్పుడూ పూలదండలే కాదు.. రాళ్ల దెబ్బలు...
న్యూస్

మళ్లీ ఫెయిల్ అవబోతున్న జగన్ ‘విజయదశమి” ముహూర్తం! కారణం పెద్దదే!!

Yandamuri
ఏ ముహూర్తంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారో గానీ అన్నీ ఆయనకి అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఏదో విధంగా సాంకేతిక కారణాలు చూపి శాసనమండలి తిరస్కరించిన మూడు రాజధానుల...
న్యూస్

ఏంటండోయ్ చంద్రబాబు గారూ! వాళ్లకు హ్యాండ్ ఇస్తున్నారటగా?

Yandamuri
అమరావతి విషయంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయం బహిర్గతమైపోయింది.అమరావతిని పట్టుకు వేలాడితే పార్టీ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోగలదన్న అంచనాకొచ్చిన చంద్రబాబు చాలా తెలివిగా రాజధాని విషయాన్ని రగ్గు కింద కింద...
న్యూస్

హైకోర్టు సాక్షిగా మరోసారి రాజధానిపై స్పష్టం చేసిన జగన్ ప్రభుత్వం..!

Muraliak
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి మూడు రాజధానుల అంశాన్ని ఎంత సీరియస్ గా తీసుకున్నారో తెలిసిందే. విశాఖకు రాజధాని తరలించే క్రమంలో న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా హైకోర్టుపై...
న్యూస్

ఆంధ్ర ప్రదేశ్ మూడు రాజధానులని ఆపే దమ్ము ఆ రాష్ట్రానికే ఉందా ?

sridhar
ఇటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాకుండా అటు దేశ‌వ్యాప్తంగా కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం ఏపీలో మూడు రాజ‌ధానుల ఏర్పాటు. అధికార పార్టీ తీసుకున్న ఈ సంచ‌ల‌న నిర్ణ‌యంపై వివిద ప‌క్షాలు త‌మ వైఖ‌రిని వెల్ల‌డిస్తున్నాయి. అయితే,...
Featured బిగ్ స్టోరీ

కృష్ణాష్టమి రోజు రాజధానిపై రాముడు ఫుల్ క్లారిటీ

DEVELOPING STORY
ఆయన చెప్పిందొకటి… వీళ్లు అర్థం చేసుకుంటుందో మరోటి… రాజధాని విషయంలో ఫైనల్ రాష్ట్రమే… అమరావతి రాజధాని విషయంలో బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యల్లో మర్మం ఎవరికైనా అర్థమవుతుంది. కానీ కొందరు...
Featured బిగ్ స్టోరీ

ఏపీలో అధికారం సులభం కాదు..!! రాం మాధవ్ వ్యాఖ్యల వెనుక..!!

DEVELOPING STORY
సోము వీర్రాజు వ్యాఖ్యలకు భిన్నంగా..ప్రతిపక్షం ఖాళీ ఏపీకీ మూడు రాజధానులు అవసరమా..   ఏపీ బీజేపీ చీఫ్ గా సోము వీర్రాజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2024లో ఏపీలో బీజేపీ కూటమి అధికారంలో వస్తుందని...
న్యూస్

ఒంటరినై పోయాను.. ఇక ఏమని అమరావతికి పోను!

Yandamuri
మూడు రాజధానులు వద్దని అమరావతిని ఏక రాజధానిగా ప్రకటించాలన్న డిమాండ్తో జగన్ ప్రభుత్వానికి డెడ్లైన్లు విధిస్తున్న చంద్రబాబు భంగపడ్డారు. ఆయన ఇచ్చిన 48 గంటల గడువు ముగిసి పోయినా ఇప్పటివరకు చంద్రబాబు మళ్లీ ఏమి...
బిగ్ స్టోరీ

కేంద్రం జోక్యం చేసుకోవాలి…చంద్రబాబు కొత్త మెలిక వెనుక..!

Special Bureau
అయోధ్య శంకుస్థాపనకు అమరావతితో పోలిక..విశాఖ ప్రశాతంత పైన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!! చంద్రబాబు ఇచ్చిన డెడ్ లైన్ ముగిసింది. మరోసారి మీడియా ముందుకొచ్చారు. తన డిమాండ్ నుండి పారిపోయారని జగన్ ను ఎద్దేవా చేసారు....
బిగ్ స్టోరీ

ముఖ్యమంత్రి జగన్ కు ఎదురుదెబ్బ..!

Special Bureau
రాజధాని చట్టాల అమలుపై హైకోర్టు స్టే…ఆగస్టు 14వరకు స్టే అమలు..!! మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోద ముద్రం వేయటంతో ఇక ముందకే అంటున్న జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. మూడు రాజధానులు..సీఆర్డీఏ...
Featured బిగ్ స్టోరీ

చంద్రబాబు సవాల్…సంచలన నిర్ణయం దిశగా జగన్..!!

Special Bureau
అమరావతితోనే తేల్చుకొనేలా..! ఆ ముగ్గురికీ అసలు పరీక్ష…వైసీపీ గెలిచేనా..!!ఏపీలో మూడు రాజధానుల రాజకీయం రోజు రోజుకీ హీటెక్కుతోంది. వైసీపీ..టీడీపీ మధ్య రాజీనామా సవాళ్లు పెరిగిపోతున్నాయి. మధ్యలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం రాజీనామాలకు...
బిగ్ స్టోరీ

అమరావతి కావాలా..టీడీపీకి వైసీపీ నేతల బంపరాఫర్…!!

Special Bureau
అయితే ఇలా చేయండి…టీడీపీ సిద్దమేనా…!వైసీపీ ట్రాప్ లో టీడీపీ చిక్కుకుంటుందా..!! అమరావతినే రాజధానిగా కొనసాగించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దీని పైన టీడీపీ అధినేత చంద్రబాబు...
Featured న్యూస్

ఎర.. ‘నిమ్మగడ్డ’ చేప.. ‘రాజధాని’..! ప్రభుత్వం ప్లాన్ అదిరింది

Muraliak
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచీ తనదైన మార్క్ పరిపాలన చేస్తున్నారు. అయితే.. జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని టీడీపీ ప్రయత్నిస్తూనే ఉంది. ముఖ్యంగా మూడు రాజధానుల నిర్ణయంపై...
బిగ్ స్టోరీ

ఆ పసుపు నీళ్లే జగన్ మనసు మార్చేసాయా…!

Special Bureau
నాటి అవమానానికి నేడు ఇలా..!అమరావతి పైన జగన్ ఆలోచన మారింది అప్పుడేనా..! ఏపీ పరిపాలనా రాజధానిగా ఇప్పటి వరకు కొనసాగిన అమరావతి ఇక..శాసన రాజధానిగా మాత్రమే పరిమితం కాబోతోంది. ప్రభుత్వం ఆలోచనల మేరకు మూడు...
బిగ్ స్టోరీ

టీడీపీలో రాజీనామా చేసేదెవరు?రాజీనామా చేసి గెలిచేనేతలెవరు?

Special Bureau
చంద్రబాబు మాటకు విలువెంత? రాజీనామా చేసేదెవరు? అమరావతి కోసం చంద్రబాబు మాట వినేదెవరు? అమరావతి రాజధాని మార్పు వ్యవహారం ఇప్పుడు టీడీపీలో పొగలు… సెగలు కక్కిస్తోంది. రాజధాని విషయంలో క్లియర్ కట్ అప్రోచ్ తో...
Featured బిగ్ స్టోరీ

కొత్త రాజధానిలో గంట గణగణ మోగుతుందా…?

Special Bureau
గంటా శ్రీనివాసరావు, పరిచయం అక్కర్లేని పేరు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో గంటాది పెద్ద చేయి. పార్టీ ఏదైనా సరే తాను మాత్రం కీ రోల్ పోషిస్తారు. టీడీపీలో రాజకీయం మొదలుపెట్టిన గంటా తర్వాత ప్రజారాజ్యం పార్టీ...
Featured బిగ్ స్టోరీ

చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామా…!!?

Special Bureau
మూడు రాజధానుల బిల్లుల ఆమోదానికి నిరసనగా…టీడీపీలో చర్చ..ఉత్తరాంధ్ర..సీమ నేతలు కలిసొచ్చేనా?   ఏపీలో మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోద మద్ర వేసారు. ఈ నిర్ణయం పైన టీడీపీ మండిపడుతోంది. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి...
బిగ్ స్టోరీ

శుభం గోరంత,అశుభం కొండంత

Special Bureau
ముహూర్త బలం లేకపోవడం వల్లే అమరావతికి సంకటం..ప్రతి అంశానికి ముహూర్తాలు చాలా ప్రాధాన్యత సంతరించుకుంటాయ్.   ముహూర్తబలం కారణంగా పలానా వ్యవహారం సూపర్ సక్సెస్ అవుతుందని.. లేదంటే సరైన ముహూర్తం లేకపోవడం వల్ల పలానా...
బిగ్ స్టోరీ

ఏపీలో రాజకీయాల్లో కొత్త ట్విస్ట్..పవన్ బయటకు రావాలి

Special Bureau
రాజధాని బిల్లుల ఆమోదంతో మారుతున్న సమీకరణాలు..ఏపీలో ప్రతిపక్షాలు ఊహించని నిర్ణయం వెలువడింది.   ప్రతీ నిర్ణయంలో ఎదురుదెబ్బ తింటున్న సీఎం జగన్ కు ఈ బిల్లుల ఆమోదం విషయంలోనూ అదే జరుగుతుందని ప్రతిపక్షాలు అంచనా...
బిగ్ స్టోరీ

రాజధాని బిల్లులలకు గవర్నర్ ఆమోదం

Special Bureau
జగన్ ప్రభుత్వానికి భారీ రిలీఫ్…ఇక మూడు రాజధానులు..!కోర్టు మెట్లు ఎక్కనున్న ప్రతిపక్షాలు..!!   ఈ మధ్య కాలంలో సీఎం జగన్ కు ఇది భారీ రిలీఫ్. గత ఏడాది డిసెంబర్ నుండి చేస్తన్న ప్రయత్నాలు...
న్యూస్

ఇన్నాళ్లూ దాక్కుని దాక్కుని డ్రామా… రెడ్ హ్యాండెడ్ గా దొరికిన బీజేపీ!

CMR
ఏపీలో ఒక బీజేపీ, కేంద్రంలో ఒక బీజేపీ అని రెండు బీజేపీలు లేవు.. భారతదేశం మొత్తం ఉన్నది ఒకటే భారతీయ జనతా పార్టీ అని లంకా దినకర్ లాంటి ఏపీ బీజేపీ నేతలు పైకి...
టాప్ స్టోరీస్

వికేంద్రీకరణకు మద్దతుగా అవగాహన ర్యాలీలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో అవగాహనా ర్యాలీలు నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
న్యూస్

59వ రోజు రాజధాని ఆందోళనలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి :మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి రాజధాని రైతులు నివహిస్తున్న ఉద్యమం  59వ రోజుకు చేరింది. మందడం, తుళ్లూరు గ్రామాల్లో రైతులు ధర్నాను కొనసాగిస్తున్నారు. వెలగపూడిలో రైతుల రిలే దీక్షలు...
టాప్ స్టోరీస్

వికేంద్రీకరణకు మద్దతుగా నిరసనలు

sharma somaraju
అమరావతి :వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు, ప్రదర్శనలు, వంట వార్పులతో నిరసనలు తెలియచేస్తున్నారు.‘ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అంటూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు నినదిస్తున్నారు. కడపలో...
టాప్ స్టోరీస్

రాజధాని రైతుల విన్నూత్న నిరసన

sharma somaraju
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు 55వ రోజుకు చేరాయి. నిరసన కార్యక్రమాలను శాంతియుతంగా కొనసాగిస్తున్నారు.  వివిధ రూపాల్లో ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తున్న  రైతులు, మహిళలు నేడు...
టాప్ స్టోరీస్

49వ రోజు అమరావతి ఆందోళనలు

sharma somaraju
అమరావతి : మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు, మహిళలు నిర్వహిస్తున్న అందోళనలు 49వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 49వ రోజు రిలే దీక్షలు జరుగుతున్నాయి. ఉద్దండరాయునిపాలెం.ఎర్రబాలెం...
రాజ‌కీయాలు

‘కేంద్రం జోక్యం చేసుకోవాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ తీసుకున్న మూర్ఖపు నిర్ణయాలు ఆగాలంటే కేంద్రం జోక్యం చేసుకోవాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో...
టాప్ స్టోరీస్

46వ రోజు..అమరావతి ఆందోళనలు

sharma somaraju
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు 46వ రోజుకు చేరాయి. మందడం, తుళ్లూరులో రైతులు ధర్నాలు చేస్తున్నారు.  వెలగపూడిలో రైతులు రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. ఎర్రబాలెం, ఉద్దండరాయునిపాలెం తదితర...
న్యూస్

అమరావతి ఉద్యమానికి పూర్తి మద్దతు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రైతుల ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని పిసిసి అధ్యక్షుడు శైలజానాధ్ పేర్కొన్నారు. శుక్రవారం జెఏసి నేతలు శైలజానాధ్‌ను కలిసి రాజధాని అమరావతి ఉద్యమ కార్యచరణను వివరించి...
న్యూస్

రాజధాని ఉద్యమానికి ఎన్‌ఆర్‌ఐల చేయూత

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి రైతులు, మహిళలు, రైతు కూలీలు, కార్మికులకు సంఘీభావంగా ప్రవాసాంధ్రులు కూడా ముందుకు రావడం ముదావహం అని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. అమెరికాలోని...
టాప్ స్టోరీస్

తుపాను రాని నగరం ఉంటుందా ?

Mahesh
అమరావతి: ఏపీ పరిపాలనా రాజధాని విశాఖేనని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖ నగరానికి తుఫానుల ముప్పు పొంచి ఉందంటూ జీఎన్‌రావు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కమిటీలు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికల్లో పేర్కొన్నాయని...
టాప్ స్టోరీస్

రాజధాని ఉద్యమం మరింత ఉధృతం:రేపు మహాప్రదర్శన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని జెఏసి నేతలు నిర్ణయించారు. ఉద్యమంలో భాగంగా బుధవారం రాజధాని గ్రామాల్లో మహా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు జెఏసి నేతలు తెలిపారు. బుధవారం రాజధాని...
న్యూస్

రాజధాని ఆందోళనలు:ఆగిన మరో రైతు గుండె

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని పోరులో మరో రైతు గుండె ఆగింది. మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన రంగిశెట్టి వెంకటేశ్వరరావు అనే రైతు గుండె పోటుతో మృతి చెందినట్లు కుటుంబ...
టాప్ స్టోరీస్

42వ రోజు రాజధాని రైతుల ఆందోళనలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని రైతులు చేస్తున్న ఆందోళనలు 42వ రోజుకు చేరాయి. తుళ్లూరు, ఎర్రబాలెం, వెలగపూడి, మందడం గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు ఉధృతంగా నిర్వహిస్తున్నారు. ఆందోళనలు మరింత ఉధృతం...
రాజ‌కీయాలు

‘మూడు రాజధానులు ఎక్కడున్నాయో చెప్పండి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: దేశంలో ఆరు రాష్ట్రాల్లో మాత్రమే కౌన్సిళ్లు ఉన్నాయనీ, మిగతా రాష్ట్రాల్లో లేవని చెబుతున్న జగన్..దేశంలో మూడు రాజధానులు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కోరారు. సోమవారం...
న్యూస్

‘అమరావతి రైతుల ఓదార్పు మాటేంటి!?’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం రాధ తుళ్లూరులో రైతుల దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం...
రాజ‌కీయాలు

‘ఇంత పిరికివాడనుకోలేదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: శాసనమండలిని రద్దు చేస్తూ ఏపి కేబినెట్ తీర్మానం చేసిన నేపథ్యంలో టిడిపి విజయవాడ ఎంపి కేశినేని నాని ట్విట్టర్ వేదికగా స్పందించారు. సిఎం జగన్మోహనరెడ్డిని విమర్శిస్తూ ట్విట్ చేశారు....
టాప్ స్టోరీస్

కౌన్సిల్ రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టిన జగన్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: బిఏసి సమావేశం అనంతరం తిరిగి ప్రారంభమైన శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి శానమండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం మంత్రి ఆళ్ల నాని చర్చ ప్రారంభించారు. ముందుగా జరిగిన...
న్యూస్

గవర్నర్‌కు బాబు ఫిర్యాదు

sharma somaraju
అమరావతి: ఏపి గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్‌తో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. మండలిలో జరిగిన పరిణామాలను గవర్నర్‌కు చంద్రబాబు వివరించారు. మంత్రులు, వైసిపి సభ్యులు ప్రవర్తించిన తీరుపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మండలి రద్దు,...
టాప్ స్టోరీస్

‘రచ్చబండ’కు రెడీ అయిన సీఎం జగన్!

Mahesh
అమరావతి: ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలోని గ్రామాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ‘రచ్చబండ’ తరహా కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతేడాది అధికారంలోకి...
రాజ‌కీయాలు

రాజధానిగా విశాఖ బెస్ట్: మాజీ కేంద్ర మంత్రి

Mahesh
తిరుపతి: ఏపీ రాజధానిని విశాఖకు మార్చాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని తాను వ్యక్తిగతంగా స్వాగతిస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పల్లంరాజు అన్నారు. అయితే, పార్టీ అభిప్రాయం ఏమిటన్నది పీసీసీ అధ్యక్షుడు...