NewsOrbit

Tag : biswabhusan harichandan

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలకు భావ ప్రకటన స్వేచ్చ వర్తించదా..? నేతలకు తాత్కాలిక ఊరట

sharma somaraju
ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలకు భావ ప్రకటన స్వేచ్చ వర్తించగా అని ఏపి హైకోర్టు కీలక వ్యాఖ్య చేసింది. ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీసుపై విచారణ జరిపిన న్యాయస్థానం .. తీర్పు రిజర్వు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Governor: ఏపి గవర్నర్ కు మరో సారి అస్వస్థత..! హుటాహుటిన ప్రత్యేక విమానంలో..

sharma somaraju
AP Governor: ఏపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మళ్లీ అస్వస్థతకు గురైయ్యారు. దీంతో ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించారు. ఈ నెల 15న ఆయన కరోనా బారిన పడ్డారు. కరోనా పాజిటివ్...
న్యూస్

వీసీల దస్త్రం వెనక్కి!జగన్ సర్కారుకు గవర్నర్ షాక్ !!

Yandamuri
ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామక దస్త్రాన్ని గవర్నరు కార్యాలయం వెనక్కి తిప్పిపంపడం సంచలనం రేపింది ఇటీవల శ్రీవేంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ, రాయలసీమ, ద్రవిడ, ఆచార్య నాగార్జున, ఆంధ్ర విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామక దస్త్రాలను ప్రభుత్వం గవర్నరు...
న్యూస్

బ్రేకింగ్: మూడు రాజధానుల బిల్లుపై గవర్నర్ సంతకం

Vihari
ఆంధ్రప్రదేశ్ లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. తన వద్దకు వచ్చిన సీఆర్డీఏ, వికేంద్రీకరణ (3 రాజధానుల బిల్లు) పై ఆమోద ముద్ర వేశారు గవర్నర్. దీంతో ఇక ఆంధ్రప్రదేశ్...
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ రాజధాని భవిష్యత్తు తేలేది నేడే..!

arun kanna
ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే విషయం ఇపుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. నిమ్మగడ్డ వ్యవహారంలో దూకుడుగా ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా...
న్యూస్

‘తాజా పరిణామాలపై గవర్నర్ ఆరా’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: శాసనసభ, శాసనమండలిలో ఇటీవల జరిగిన పరిణామాలపై గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం నిన్న గవర్నర్‌తో భేటీ అయ్యారు. నేడు శాసనమండలి...
న్యూస్

గవర్నర్‌కు బాబు ఫిర్యాదు

sharma somaraju
అమరావతి: ఏపి గవర్నర్‌ బిశ్వభూషన్ హరిచందన్‌తో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. మండలిలో జరిగిన పరిణామాలను గవర్నర్‌కు చంద్రబాబు వివరించారు. మంత్రులు, వైసిపి సభ్యులు ప్రవర్తించిన తీరుపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మండలి రద్దు,...
న్యూస్

గవర్నర్‌జీ జోక్యం చేసుకోండి:టిడిఎల్‌పి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: శాసనసభలో అధికారపక్షం, స్పీకర్ వ్యవహరిస్తున్న తీరుపై టిడిపి శాసనసభాపక్షం రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గవర్నర్‌కు టిడిఎల్‌పి లేఖ రాసింది. శాసనసభను అప్రజాస్వామికంగా...
న్యూస్

రాజధానిపై మాట్లాడేందుకేనా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. విజయవాడలోని రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో జగన్ సమావేశమయ్యారు. మూడు రాజధానులు రావచ్చంటూ అసెంబ్లీలో జగన్ వ్యాఖ్యలు చేసిన...
టాప్ స్టోరీస్

ఏపీ ఆర్టీసీ విలీనానికి గవర్నర్ ఆమోదం!

Mahesh
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తూ ప్రభుత్వం చేసిన చట్టానికి గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు గవర్నర్ పేరిట ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది....
న్యూస్

బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం కావాలట!

sharma somaraju
అమరావతి: మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర బ్రాహ్మణ ప్రంట్ (ఆర్‌బిఎఫ్) నేతలు కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చారు. ఎస్‌సి అట్రాసిటీ చట్టం మాదిరిగానే రాష్ట్రంలో  బ్రాహ్మణులు పడుతున్న ఇబ్బందుల రీత్యా బ్రాహ్మణ అట్రాసిటీ చట్టం తేవాలని...
టాప్ స్టోరీస్

‘అంతా అరాచకమే గవర్నర్ గారూ’

sharma somaraju
  విజయవాడ: రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను చంద్రబాబు నేతృత్వంలో టిడిపి బృందం కలిసింది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల పాలనలో టిడిపి వర్గీయులపై జరిగిన దాడులు, మాజీ స్పీకర్ కోడెల...
న్యూస్

రాజధాని సమస్యపై గవర్నర్‌తో భేటీ

sharma somaraju
అమరావతి: రాజధాని ప్రాంత రైతులతో బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ బుధవారం గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్‌ను కలిశారు. రాజధాని ప్రాంత రైతుల సమస్యలను గవర్నర్‌కు వివరించారు. మంత్రి బొత్స...
న్యూస్

డ్రోన్ పై గవర్నర్ కు ఫిర్యాదు

sharma somaraju
అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసంపై అనుమతులు లేకుండా డ్రోన్‌లు వినియోగించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని టిడిపి నేతలు డిమాండ్ చేశారు. చంద్రబాబు నివాసం వద్ద డ్రోన్ ఎగరడంపై సోమవారం టిడిపి నేతలు...
టాప్ స్టోరీస్

గవర్నర్ ఏరియల్ సర్వే

sharma somaraju
అమరావతి: వరద సహాయక చర్యలను ముమ్మరం చేయాలని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అధాకారులను ఆదేశించారు. గవర్నర్ హరిచందన్ శనివారం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. కాకినాడ జెఎన్‌టియు స్నాతకోత్సవంలో గవర్నర్...
టాప్ స్టోరీస్

గవర్నర్‌గా బిశ్వభూషణ్ ప్రమాణ స్వీకారం

sharma somaraju
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన ఒడిసా సీనియర్ బిజెపి నేత బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఏపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి ప్రవీణ్‌కుమార్ బిశ్వభూషన్‌చే ప్రమాణ స్వీకారం...