కరోనానా…!! అది మనతోనే ఉంటుంది. సహజీవనం చేస్తుంది. ఇట్ కమ్స్ అండ్ గోస్… జీవితం పోతే ఎలా…? రోజులు పోతే ఎలా..? రోజులో ముక్క పోతే ఎలా..? చుక్క లేకుంటే ఎలా…?? “అదృష్టం బాగోకపోతే...
ఎంతటి కసాయి వాడైనా చిన్న పిల్లలను చూస్తే చలించిపోతాడని అంటారు. కానీ గుర్తుతెలియని వ్యక్తి ఘట్కేసర్ పరిధిలో ఐదేళ్ల చిన్నారి గొంతు కోసి హత్య చేసిన హృదయవిదారకర ఘటన అక్కడి వారిని కలిచివేస్తోంది. పోలీసులు...
పొలిటికల్ మిర్రర్ రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఎవరైనా…, ఎటైనా వెళ్లొచ్చు, రావచ్చు. అలా, అలా తిరగేసి చక్కర్లు కొట్టొచ్చు. లేకపోతే రాజకీయ బండి నడవదు. పాపం ఇవి తెలుసుకోలేని జగన్ “నైతిక విలువలు” అని…,...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కరోనా విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన చెయ్యటంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. అమరావతిలో సిఎం జగన్, హైదరాబాద్లో సిఎం కేసీఆర్ హై లెవల్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) మధ్యప్రదేశ్లో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తెరవెనుక రాజకీయం ఫలించబోతున్నది. అక్కడి కమలానాధ్ సర్కర్ కుప్పకూలడానికి నడ్డా స్కెచ్ వేశారు. ఈ కారణంగా మధ్యప్రదేశ్ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి....
అయ్యో…! ఇదేమి వైపరీత్యం. ఇదేమి సంక్లిష్టం. ఇదేమి చోద్యం. మాజీలు.., ప్రస్తుతం పదవులు లెనోళ్లు.., రాజకీయంగా నిరుద్యోగులుగా ఉన్నోళ్లకి ఇప్పుడు ఆకస్మికంగా ఏమైనట్టు? ఈ సీఎం జగన్ కి ఇప్పుడు ఆకస్మికంగా ఆకర్ష జపం...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) హైదరాబాద్: కెసిఆర్ సర్కార్పై ఒంటికాలితో లేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఇరుకున పెడుతున్న డాషింగ్ లీడర్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపి రేవంత్ రెడ్జి చుట్టూ ఉచ్చు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సమరంలో బిసి మంత్రం ఏ రాజకీయ పార్టీకి లాభిస్తుంది?, వైసిపి అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎన్నికల వ్యూహానికి టిడిపి భయపడుతున్నాదా? రాజకీయ పార్టీల...
(తెలుగు దేశం కార్యకర్తల సంక్షేమార్థం జారీ చేయబడినది. చదివి, అర్ధం చేసుకొనుడు) లోకేష్ కి బాధ్యతలు అప్పగించేద్దాం…! (వామ్మో…! ఆయన ఇంకా రాజకీయ ఓనమాలు దిద్దడంలోనే ఉన్నారు. ఒక రేవంత్, ఒక కెటిఆర్, ఒక...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనకు బయలుదేరుతుండటం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఒక పక్క హైకోర్టు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రంలో రాజకీయ నాయకులకు ఎన్నికల పరీక్షలు, విద్యార్థులకు ఇంటర్, పదవ తరగతి పరీక్షలు ఒకే సారి వచ్చి పడ్డాయి. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కాగా 23వ తేదీ...
ఈ రోజు రాష్ట్రంలోని పలువురు నాయకులు ప్రెస్ మీట్, ప్రకటనల ద్వారా మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో సంక్షిప్తంగా….. మాజీ ఎమ్మెల్యే, వుడా మాజీ చైర్మన్ రెహమాన్ రాష్ట్రంలో మంచి పరిపాలన జరుగుతుంటే జే...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ప్రజలు మనీ, మద్యం పంపిణీ లేని స్థానిక సంస్థల ఎన్నికలు చూడబోతున్నారు. ఇలా ఎన్నికలు జరిగితే స్థానిక నేతలకూ హాపీయే. ఎన్నికల్లో గెలవడానికి...
ఏపీలో కార్పొ”రేట్” ఇంటర్ కళాశాలకు ఇక బ్రేకులు పడనున్నాయి. ఫీజులు, సౌకర్యాలు, అదనపు తరగతులు పేరిట లక్షలు దోచేస్తున్న శ్రీ చైతన్య, నారాయణ తరహా కళాశాలక ఇక చెక్ పడనుంది. వీటిపై జగన్ మార్కు...
పొలిటికల్ మిర్రర్ ఇది ఒక పార్టీకి వ్యతిరేక కథనం కాదు…! ఒక వాస్తవిక కథనం. ఇది ఫక్తు “న్యూస్ ఆర్బిట్” మార్కు రాజకీయ కథనం. టీడీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ అంతర్గత ఆర్ధిక...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర విశాఖ ఘటనతో బ్రేక్ పడింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో...
మగాడైతే కడుపవ్వదా… పిల్లల్ని కనలేడా…? అనేట్టు ఉంది ఈనాడులో వరుస. పాపం పత్రిక సర్క్యులేషన్ పడిపోతుండడం ఈనాడు పెద్దలకు ఏమి తోచడం లేదు. ఆదాయం మందగించడంతో ఖర్చులు తగ్గించుకునే క్రమంలో సిబ్బంది నెతిపై భారం...
ఈ రోజు రాష్ట్రంలోని పలువురు నాయకులు ప్రెస్ మీట్, ప్రకటనల ద్వారా మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో సంక్షిప్తంగా….. వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి లోకేష్ను కరోనా క్వారంటైన్లో పెట్టాలి. వ్యాధి లక్షణాలేవీ బయటకు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అదుగో పులి అంటే ఇదుగో తోక అన్నట్లు కరోనా వైరస్ వ్యాప్తి ఊహాగానాలే ప్రజలను ఎక్కువగా భయాందోళనకు గురి చేస్తున్నాయి. చైనాలో ఉద్భవించిన కరోనా మహామ్మారి యావత్ ప్రపంచాన్ని...
ట్రంప్ ని ఎలా ఇరుకున పెట్టాలా? అని సిఎన్ఎన్ చూస్తుంది…! మోదీ, అమిత్ షా దొరికితే ఇరుకున పెట్టాలని ఎన్డీటీవీ, ఆజ్ తక్ వంటి చానెళ్లు చూస్తుంటాయి…! జగన్ ని ఎలాగైనా దించేయాలని ఆంధ్రజ్యోతి,...
అమరావతి: తెలుగు దేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మౌనం వెనుక ఆంతర్యం ఏమిటి? ఇది ఉత్తరాంధ్ర రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజా...
ఏపీ సీఎం జగన్ తో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భేటి అయ్యారు. శనివారం సాయంత్రం తాడేపల్లిలోని జగన్ నివాసంలో ఈ కీలక భేటి జరిగింది. వీరి మధ్య చర్చలపై అంశాలు బయటకు రాలేదు...
ఈ కోర్టులేమిటో జగన్ పై పగ పట్టేసినట్టున్నాయి..! ఈ జగనేమిటో అధికారులు, పోలీసులపై పగ పట్టేసినట్టున్నాడు..! ఈ అధికారులేమిటో సహజ సిద్ధాంతాలపై పగ పట్టేసినట్టున్నారు. ఈ పోలీసులేమిటో ప్రతిపక్షాలపై పగ పట్టేసినట్టున్నారు. ఇక్కడ అన్నీ...
కరోనాకి అనేక దేశాలు వణికిపోతున్నాయి. దేశాల ఆర్థికం అతలాకుతలం అవుతున్నాయి. ప్రతి వైరస్ కి మూల కారణం చికెనే అంటూ ప్రచారం ముందు మొదలవుతుంది. దానికి కరోనా కూడా ఆజ్యం పోసింది. ఇంకేముంది దేశవ్యాప్తంగా...
విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబుకు రాష్ర్ట టూరిజం శాఖమంత్రి శ్రీ అవంతి శ్రీనివాస్ సవాల్ విసిరారు. విశాఖలో నిన్న చంద్రబాబు పర్యటనను ప్రజలు, మహిళలు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబును పోలీసులు...
మేకపాటికి ఇస్తే అదే జిల్లాకి చెందిన మస్తానయ్యకి ఇవ్వలేం. మస్తానయ్య పార్టీలో చేరినప్పుడు హామీ ఇచ్చిన ప్రకారం రాజ్యసభ ఇవ్వాలి. మరి సీనియర్ మేకపాటికి ఇవ్వకపోతే కష్టం…! వైవికి ఇవ్వాలంటే బోస్ కి ఇవ్వలేం....
హెడ్డింగు చూడగానే అదేంటి కరోనా మనుషులకు కదా సోకుతుంది…! మరి పిన్నీసు, సెంపిన్నీసులకు ఆ వైరస్ ఏంటి అనే డౌటనుమానం రావచ్చు…! పిన్నీసు, సెంపిన్నీసులకే కాదు… కొద్దీ రోజులు ఆగితే ఛార్జర్లు, ఫోన్లు, ఎలక్ట్రానిక్...
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చిన విందులో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సూటు వేసుకుని మెరిసిపోతున్న కేసీఆర్ ట్రంప్...
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం మొతేరా స్టేడియం ప్రారంభించి ప్రసంగించిన ట్రంప్, తరువాత తాజ్ ని సందర్శించారు. నేడు ఇరు దేశాల మధ్య...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఢిల్లీ: ఏప్రిల్లో ముగియనున్న రాజ్యసభ సీట్లకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 26న రాజ్యసభ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటంచింది. దేశ వ్యాప్తంగా మొత్తం...
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీసాయి. సోమవారం రాత్రి మొత్తం ఈశాన్య ఢిల్లీలో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తతలు నడుమ హింస చెలరేగింది. పోలీసులు, నిరసనకారులు మధ్య జరిగిన ఘర్షణలో ఏడుగురు...
ట్రంప్ నామస్మరణతో దేశం అదిరిపోతోంది. భారత్ యావత్ ఇప్పుడు ట్రంప్ చర్చ నడుస్తుంది. ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన “నమస్తే ట్రంప్” ఇప్పుడు ట్విట్టర్ లో టాప్ లో ఉంది....
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) వర్షిణి హత్యకేసులో నిందితుడు రఫికి ఉరిశిక్ష రాష్ట్రంలో సృష్టించిన ఆరేళ్ల బాలికపై అత్యాచారం హత్య సంఘటన ముద్దాయిపై తుది తీర్పు సోమవారం వెలువడింది. అతనికి ఉరి శిక్ష విధిస్తూ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదిశ చట్టంపై కేంద్రం లో ముందడుగు పడింది. మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడి చేసిన వారిని నేరం రుజువైతే 21 రోజుల్లోనే ఉరి తీయాలనే ఉద్దేశంతో ఈ బిల్లుని ఏపీశాసనసభ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం భారత్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షక ఆదరణ పొందిన బాహుబలి...
పోలికల్ మిర్రర్ ఈ మధ్య సామజిక మాధ్యమాల్లో ఒక వార్తా విపరీతంగా చక్కర్లు కొడుతోంది…! ప్రముఖ వెబ్ సైట్లు లోనూ, వెబ్ ఛానళ్లలోనూ, కొన్ని టివి ఛానళ్లలోనూ అదే వార్త చక్కర్లు కొడుతోంది. అదే...
అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబుఫై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదిక గా విమర్శనాస్త్రాలు సంధించారు. ‘పదవి పోయిన తర్వాత కూడా చంద్రబాబు తన మాజీ పిఎస్ తో రోజుకి...
శ్రీనగర్ : శాంతి భద్రతల నేపథ్యంలో జమ్ముకాశ్మీర్లో వచ్చే నెల నిర్వహించాల్సిన పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. శాంతిభద్రతలకు సమస్య తలెత్తే అవకాశముందని సంబంధిత ఏజెన్సీల నుంచి హెచ్చరికలు రావడంతో ఈ ఎన్నికలను వాయిదా...
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య నేటి ఉదయం జరిగిన ఎదురుకాల్పులలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…పుల్వామా జిల్లా త్రాల్ సెక్టార్లో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారం రావడంతో భద్రతాబలగాలు నిర్బంధ...
అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతను తగ్గించారంటూ ఆ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఏపీ డీజీపీ కార్యాలయం దీనిపై క్లారిటీ ఇచ్చింది. చంద్రబాబుకు కల్పిస్తున్న భద్రతలో ఎలాంటి మార్పు జరగలేదనీ,...
విశాఖపట్నం: విశాఖలో ల్యాండ్ పూలింగ్ కార్యక్రమాన్ని తక్షణమే నిలిపేయాలని కోరుతూ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్కు వ్యవ సాయ కార్మికసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంక టేశ్వర్లు, సిపిఎం విశాఖజిల్లా కార్యదర్శి కె...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఈ రోజు రాష్ట్రంలోని పలువురు నాయకులు ప్రెస్ మీట్, ప్రకటనల ద్వారా మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో సంక్షిప్తంగా…. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు టీడీపీ అధినేత,...
అమరావతి: అమరావతి రాజధానిలో రైతులు, కూలీలు, ప్రజలు చేస్తున్న పోరాటలకు మద్దతుగా జాతీయ రైతు నాయకులతో కూడిన బృందం మంగళవారం రైతుల దీక్షా శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు. అఖిలభారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు...
చెన్నై: ప్రముఖ వ్యాపారవేత్త, కేసీపీ సంస్థల అధినేత వెలగపూడి లక్ష్మణదత్ (82) చెన్నై ఎగ్మోర్లోని తన స్వగృహంలో గుండెపోటుతో మృతిచెందారు. లక్ష్మణదత్కు భార్య ఇందిరా దత్, కుమార్తె కవిత ఉన్నారు. మద్రాసు తెలుగు సమాఖ్య...
అమరావతి: ఎపీలో ఎనిమిది మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కుమార్ విశ్వజిత్, సీఐడీ డీఐజీగా సునీల్ కుమార్ నాయక్, రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్గా...
అమరావతి: వైసీపీ నాయకురాలు, ప్రముఖ సినీ నటి జయసుధ మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. తన కుమారుని వివాహానికి హాజరుకావాల్సిందిగా కోరారు. వివాహ ఆహ్వాన పత్రికను సీఎం వైఎస్ జగన్కు...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపీ శాసనమండలి చైర్మన్, కార్యదర్శి మధ్య జరుగుతున్న వ్యవహారం చివరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు చేరింది. సిఆర్డిఏ రద్దు, వికేంద్రేకరణ బిల్లులకు సంబంధించి సెలెక్ట్ కమిటీ వేయాలన్న...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ఎఫ్సిఐ నుంచి రావాల్సిన నాలుగు వేల కోట్లు బకాయిలు త్వరితగతిన విడుదల చేయాలని కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ను ఎపీ పౌర సరఫరాల...
పొలిటికల్ మిర్రర్ డబ్భై ఏళ్ల వయసు…! నిండా నిండిన ఆత్మరక్షణ ధోరణి… భవిష్యత్ పై బోలెడంత బెంగ… రేపటికి తనతో ఎవరుంటారో, ఎవరు మారతారో తెలియని గందరగోళం… చుట్టూ తరుముకొస్తున్న కేసుల ఆందోళన ఒకవైపు…!...