Breaking: ఢిల్లీలో భూకంపం సంభవించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం భారీ భూప్రకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.3 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్...
Earthquake: ఉత్తర భారతదేశంలో మంగళవారం భూకంపం ఆందోళనకు గురి చేసింది. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో జమ్ముకశ్మీర్ లోని దోడాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.4 తీవ్రతగా నమోదు అయ్యింది. దోడాలోని...
Kashmir: ఉగ్రవాద చర్యలు ఆందోళన కల్గిస్తున్న సంగతి తెలిసిందే. జమ్ములోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదుల చర్యలకు ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తుంటారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు నిత్యం ప్రత్యేక దళాలు గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు....
JAMMU KASHMIR ENCOUNTER: జమ్ముకాశ్మీర్ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో భద్రతా బలగాలు ఏడుగురు ఉగ్రవాదులను హతమార్చారు. ఈ మేరకు భద్రతా బలగాలు వివరాలు వెల్లడించాయి. తీవ్రవాద వ్యతిరేక చర్యల్లో భాగంగా...
Jammu and kashmir: జమ్ము విమానాశ్రయంలోని టెక్నికల్ ఏరియాలో ఈ ఉదయం భారీ పేలుడు సంభవించింది. అయిదు నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు సంభవించాయని అధికారులు వెల్లడించారు. ఈ పేలుళ్లు తీవ్ర కలకలాన్ని సృష్టించాయి....
Narendra Modi: నరేంద్ర మోదీ Narendra Modi ఈపేరు భారతదేశంలో ఓ తారక మంత్రం. ప్రపంచ దేశాల్లో మోదీ అంటే క్రేజ్. 2014 ఎన్నికల్లో గెలిచినప్పుడు మోదీ పేరు దేశంలో మోగిపోయింది. 2019 నాటికి...
ప్రకృతి అందాలకు నెలవైన జమ్ము కాశ్మీర్ అందాలను ఆస్వాదించడమే కాదు.అక్కడే భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకోవచ్చు. తాజా ఉత్తరువ్వుల ప్రకారం జమ్మూ కాశ్మీర్ లడఖ్ ప్రాంతాలలో ఈ దేశ ప్రజలు ఎవరు అయినా...
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు. కుల్గామ్ జిల్లాలో బీజేపీ కార్యకర్తలు పైన కాల్పులు జరిపారు. ముష్కరులు జరిపిన కాల్పులలో స్థానిక యువజన వింగ్ నాయకుడితో సహా ముగ్గురు...
నెటిజన్లకు బాగా సుపరిచితమైన పేరు అమ్రపాలి.నిజానికి పరిచయం అవసరం లేని పేరు కూడా అదే! పేరే వెరైటీ అనుకుంటే ఈ మహిళా యువ ఐఎఎస్ అధికారిణి అంతకన్నా వెరైటీ! జస్ట్ యూనివర్సిటీ పాస్ ఔట్...
ఈ మధ్య శ్రీనగర్ న్యూస్ ఎక్స్ ప్రెస్ తన ఫేస్ బుక్ పేజీలో ఒక పోస్టు పెట్టింది. ఆ పోస్టు దేశంలో బాగా చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయంగా ఐరాస కూడా ఒకింత ఆందోళనకు గురయ్యే...
శ్రీనగర్ : శాంతి భద్రతల నేపథ్యంలో జమ్ముకాశ్మీర్లో వచ్చే నెల నిర్వహించాల్సిన పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. శాంతిభద్రతలకు సమస్య తలెత్తే అవకాశముందని సంబంధిత ఏజెన్సీల నుంచి హెచ్చరికలు రావడంతో ఈ ఎన్నికలను వాయిదా...
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య నేటి ఉదయం జరిగిన ఎదురుకాల్పులలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…పుల్వామా జిల్లా త్రాల్ సెక్టార్లో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారం రావడంతో భద్రతాబలగాలు నిర్బంధ...
సీవీ సుబ్బారావు అనే తెలుగు మేధావి ఒకాయన ఉండేవాడు. మిత్రులు ఆయన్ని -ముద్దుగా – “సురా” అనేవారు. ఢిల్లీ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేసేవాడు “సురా”. తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషల్లో చక్కగా మాట్లాడే వాడు-...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: కశ్మీర్లో ప్రజల ప్రాధమిక హక్కులపై ఆక్రమంగా ఆంక్షలు విధించడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజలకున్న అభిప్రాయ వ్యక్తీకరణ హక్కును సెక్షన్ 144 కింద ప్రభుత్వం అక్రమంగా కాలరాయలేదని...
(న్యూస్ అర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్లో నిరవధికంగా మొబైల్ సేవలు నిలిపివేయడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని నరేంద్ర మోదీ ప్రభుత్వం...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) శ్రీనగర్:జమ్మూకశ్మీర్లోని నౌషెరాలో బుధవారం భద్రత బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పులలో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. నౌషెరా సెక్టార్లో ఉగ్ర కదలికలపై సమాచారం రావడంతో భారత బలగాలు కార్డన్...
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్లో యూరోపియన్ సమాఖ్య దేశాలకు చెందిన ఎంపిల బృందం పర్యటిస్తుండటంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు. ‘కశ్మీర్లో పర్యటించడానికి, ఆ విషయంపై జోక్యం చేసుకోవడానికి యూరోపియన్ ఎంపిలకు అనుమతి ఇస్తున్నారు....
అపరిచితుల నుండి ఆ వార్త మొదటిసారిగా తెలిసింది. వ్యాపారం పని మీద లదాఖ్ వెళ్ళిన హఫీజుల్లా రేషికి వాళ్ళ నాన్న గులాం నబి రేషి చనిపోయారు అని ఆగస్ట్ 31 నాడు ఉదయం ఎనిమిదిన్నర...
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సోదరి సురయ్య అబ్దుల్లా, కుమార్తె సఫియా అబ్దుల్లా ఖాన్లతో పలువురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు....
శ్రీనగర్: రెండు నెలలుగా గృహ నిర్బంధంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాను ఆ పార్టీ నేతలు కలిసేందుకు అనుమతి లభించింది. ఇద్దరినీ...
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ అంశంపై దాఖలయిన అన్ని పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు ఒక రోజుకు వాయిదా వేసింది. జస్టిస్ ఎన్.వి రమణ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్లపై విచారణ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారత్- పాకిస్తాన్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో తాజా భారత్ తో తపాలా సేవల్ని పాకిస్థాన్ నిలిపివేసింది. జమ్మూ కశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని భారత్...
శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర పునర్విభజన తర్వాత జమ్ము కశ్మీర్లో నెలకొన్న పరిస్థితులు దాదాపు అదుపులోకి వస్తున్న నేపథ్యంలో దశలవారీగా ఆంక్షలను సడలిస్తున్నారు. శ్రీనగర్లో పలు పాఠశాలలను సోమవారం పునః ప్రారంభమయ్యాయి. శ్రీనగర్లో...
న్యూఢిల్లీ: కశ్మీర్లో రానున్న కొద్ది రోజుల్లో ఆంక్షలు ఎత్తివేస్తామని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. మీడియాపై విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తవేయాలని కోరుతూ దాఖలయిన పిటిషన్పై శుక్రవారం కోర్టు విచారణ చేపట్టినపుడు అటార్నీ జనరల్ కెకె...
శ్రీనగర్: ‘దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న వేళ మా కశ్మీరీలను బోనులో జంతువుల్లాగా బంధించారు. కనీస మాత్రపు హక్కులు లేకుండా చేశారు. ఊహాతీతమైన అణచివేత ఎదురయినపుడు ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామిక దేశమైన ఇండియాలో పౌరులకు...
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్లో పరిస్థితి చాలా సున్నింతంగా ఉందంటూ, తక్షణం జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ రాష్ట్రంలో విధించిన ఆంక్షలను వెంటనే రద్దు చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలయిన పిటిషన్పై తదుపరి...
బలం అనేక రూపాలలో వుంటుంది. అది తనను ప్రయోగించమని ఎప్పుడూ ఆ బలాన్ని కలిగిన వారిని బలవంతం చేస్తూ వుంటుంది. అది ధనబలం కావొచ్చు. మందబలం కావొచ్చు.రాజ్యబలం కావొచ్చు. అప్పుడా బలవంతుడికి ప్రకృతి సమస్తం...
న్యూఢిల్లీ:జమ్ము కశ్మీర్ పునర్విభజన, బిల్లుకు లోక్ సభ ఆమోదం లభించింది. ఈ బిల్లుకు అనుకూలంగా 370 ఓట్లు, వ్యతిరేకంగా 70ఓట్లు లభించాయి. అర్టికల్ 370 రద్దు బిల్లుకు నిర్వహించిన ఓటింగ్ లో అనుకూలంగా351మంది, వ్యతిరేకంగా...
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ భారత్లో అంతర్భాగమని హోంశాఖ మంత్రి అమిత్షా మరో సారి స్పష్టం చేశారు. మంగళవారం లోక్సభలో జమ్ము కశ్మీర్ పునర్విభజనపై అధికార విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో చర్చ కొనసాగుతోంది. బిల్లుపై...
న్యూఢిల్లీ: తనను గృహ నిర్బంధం చేయలేదని భారత హోంశాఖ మంత్రి అమిత్షా అబద్దం చెబుతున్నారని జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఎన్డిటివితో తెలిపారు. మంగళవారం లోక్సభలో ఆర్టికల్ 370 రద్దు, జమ్ము...
అమరావతి: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మందబలంతో 70 సంవత్సరాలుగా కొనసాగుతున్న కశ్మీర్ సమస్యను ఒక్క రోజులో కొట్టేసిందని సిపిఐ జాతీయ నేత కె నారాయణ విమర్శించారు. కశ్మీర్పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మంగళవారం...
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ను విడతీయడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వం సోమవారం తీసుకున్న ఈ కీలక నిర్ణయంపై ఆయన మంగళవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ...
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్పై నరేంద్ర మోది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీని గందరగోళంలోకి నెట్టింది. ఆర్టికల్ 370రద్దు, జమ్ము కశ్మీర్ను రెండుగా విభజించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. సోమవారం ఉన్న...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జమ్ముకశ్మీర్ విషయంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో గతంలో హోంశాఖలో కీలక బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం తెలంగాణ గవర్నర్గా ఉన్న ఇఎస్ఎల్ నరసింహంను అక్కడకు పంపనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అక్కడి...
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్కు ప్రత్యేక ప్రతిప్తతిని కల్పిస్తున్న భారత రాజ్యంగంలోని ఆర్టికల్ 370 ని రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసిన దరిమిలా దేశవ్యాప్తంగా హై ఎలర్ట్ ప్రకటించారు. దేశమంతటా...
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుకు వైసిపి మద్దతు తెలిపింది. ఈ అంశంపై రాజ్యసభలో మాట్లాడిన ఆ పార్టీ ఎంపి వి విజయసాయిరెడ్డి జమ్ము కశ్మీర్పై కేంద్రం తెచ్చిన బిల్లు సాహసోపేతమైనదిగా అభివర్ణించారు. కశ్మీర్ సమస్యకు...
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు చెల్లదని ప్రముఖ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు. ఢిల్లీలో సోమవారం ఆయన జమ్ము కశ్మీర్పై తీసుకున్న నిర్ణయం గురించి మీడియాతో మాట్లాడారు. జమ్ము కశ్మీర్ను రెండు ముక్కలు...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ “తాత్కాలిక ఏర్పాటు”ను తక్షణం రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్తో...
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్కు సంబంధించి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏదో దుస్సాహసం చేయబోతున్నట్లే కనబడుతోందని కాంగ్రెస్ సీనియయర్ నేత పి. చిదంబరం పేర్కొన్నారు. కేంద్రం ఏదో చేయబోతోందన్న ఊహాగానాల మధ్య ఆ రాష్ట్రానికి చెందిన...
శ్రీనగర్: జమ్ము కశ్మీర్కు సంబంధించి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏదో చేయబోతోందన్న ఊహాగానాల మధ్య ఆ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ముఖ్యమైన నాయకులను ఆదివారం పొద్దుపోయిన తర్వాత గృహనిర్బంధంలో ఉంచారు. మహబూబా ముఫ్తీ, ఒమర్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉదయం 9:30 గంటలకు కేంద్ర మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేయడంతో రాజకీయవర్గాలలో ఊహాగానాలు మొదలయ్యాయి. జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి మోదీ ప్రభుత్వం ఏదో...
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్టుదలగా చేపట్టిన ట్రిపుల్ తలాఖ్ బిల్లు రాజ్యసభలో అధికారపక్షానికి మెజారిటీ లేకపోయినా నెగ్గింది. ట్రిపుల్ తలాఖ్ పద్ధతిలో భార్యకు విడాకులు ఇచ్చిన ముస్లిం భర్తకు మూడేళ్ల వరకూ...
శ్రీనగర్: జమ్ము కశ్మీరులోని పుల్వామాలో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ఒక జవానుతో పాటు ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఆర్మీ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం పుల్వామాలోని దలిపొరా గ్రామంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో...
ఎఫ్ఐఆర్ పెట్టాలన్న పోలింగ్ అధికారి శ్రీనగర్: లడక్ ఎన్నికలలో తమ పార్టీకి అనుకూలంగా కథనాలు రాయాలంటూ కొందరు మీడియా ప్రతినిధులకు కవర్లలో డబ్బులు పెట్టి ఇచ్చినట్లు బీజేపీపై వచ్చిన ఫిర్యాదులకు ప్రాథమికంగా ఆధారాలున్నాయని నిజ...
కశ్మీర్ ర్యాలీతో బూటకపు ప్రచారం ‘‘పాకిస్థాన్ లోని బెలూచిస్థాన్ లో బీజేపీ జెండా రెపరెపలు.. మోదీయే దాన్ని సుసాధ్యం చేశారు’’. బురఖాలు కట్టుకుని ఉన్న కొందరు మహిళలు, ఇతర ముస్లింలతో కూడిన కొంతమంది బీజేపీ...
శ్రీనగర్: కాశ్మీర్లో ఉగ్రవాదులు మరో సారి రెచ్చిపోయారు. నౌగమ్ వేరినాగ్ ప్రాంతంలో అనంతనాగ్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు గుల్ మహ్మద్ మిర్పై శనివారం రాత్రి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తీవ్రగాయాలపాలయిన ఆయన్ను ఆసుపత్రికి తరలించగా...
అనంత్నాగ్ (జమ్ముకాశ్మీర్):జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో గురువారం ఉదయం ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పులలో ఇద్దరుఉగ్రవాదులు మృతి చెందారు. దక్షిణ జమ్మూ కశ్మీర్ రాష్ట్రం పరిధిలోని అనంత్నాగ్ జిల్లా బాగేందర్ మొహల్లా వద్ద ఉగ్రవాదులున్నారనే...
జాతీయ రహదారి దిగ్బంధం అన్ని పార్టీల నిరసన శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో రెండు రోజుల పాటు జాతీయ రహదారుల దిగ్బంధంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పార్టీలకు అతీతంగా నాయకులందరూ దీన్ని తీవ్రంగా ఖండించారు....
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లోని బారముల్లా – ఉధంపూర్ రహదారిలో వారంలో రెండు రోజుల పాటు ప్రజల వాహనాలను అనుమతించకూడదన్న నిబంధన ఈ ఆదివారం నుంచి అమలులోకి వచ్చింది. పుల్వామా టెరరిస్టు దాడి దరిమిలా అలాంటి...
సీఆర్పీఎఫ్ బస్సును ఢీకొని పేలిన కారు కారు డ్రైవర్ అదృశ్యంపై అనుమానాలు ఎన్నికల ముందు కశ్మీర్ లో ఘటన శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో మరో ఉగ్రవాద దాడికి ప్రయత్నం జరిగిందా? పారామిలటరీ బలగాల...