ఉద్ధంపూర్ (జమ్ముకాశ్మీర్): జమ్ము కాశ్మీర్లో ఒక సిఆర్పిఎఫ్ జవాన్ తన సర్వీస్ రైఫిల్తో ముగ్గురు సహచరులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఆ జవాన్ అజిత్ కుమార్...
ఢిల్లీ, మార్చి 9 : జమ్మూ కశ్మీర్లోని బుద్గాం జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని వచ్చిన వార్తలను భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. అవన్నీ తప్పుడు వార్తలేనని,...
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్లోని హంద్వారా ఏరియాలో గత మూడు రోజులుగా భద్రతాదళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. తాజాగా హంద్వారా ఏరియా బాబాగుండ్ ప్రాంతంలో ఆదివారం భద్రతాదళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రచారంపై మక్కువ ఎక్కువ. ఆయన సౌత్ బ్లాక్లో కూర్చోవడం మొదలుపెట్టిన తర్వాత ఆ విషయం ఇప్పటికి లెక్కలేనన్ని సార్లు నిరూపణ అయింది. పుల్వామా దాడి పర్యవసానాలను ఆయన తన 56...
దక్షిణ కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ముగ్గురు ఉగ్రవాదులు, ఒక పోలీసు అధికారి ఈ ఘటనలో మృతి చెందారు. శ్రీనగర్ కు 68 కిలోమీటర్ల దూరంలో కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదుల సంచారం ఉందనే సమాచారం...
జమ్ము జైళ్లలో ఉన్న ఏడుగురు పాకిస్థానీ ఖైదీలను ఢిల్లీలోని తిహార్ జైలుకు తరలించమని కోరుతూ జమ్ముకశ్మీర్ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినది. స్థానిక ఖైదీలను వీరు ఉగ్రవాదంలో చేరేలా ప్రభావితం చేస్తున్నారని...
లేహ్, ఫిబ్రవరి 3: లక్ష్యసిద్ధి లేని సంస్కృతిని, రాజకీయాలను ఈ ఐదేళ్ల పాలనలో దేశం నుండి తరిమికొట్టామని ప్రధాని నరేంద్ర మోది అన్నారు. ఆదివారం జమ్ము, కాశ్మీర్లో మోది పర్యటించారు. విజయపూర్, అవంతిపురా డివిజన్లలో...
శ్రీనగర్, జనవరి 26: జమ్ము-కాశ్మీర్లోని శ్రీనగర్ జిల్లా ఖోన్మో ప్రాంతంలో శనివారం భద్రతా దళాలతో జరిగిన కాల్పులో జైష్ ఏ మహమ్మద్ (జెఇఎం) సంస్థకు చెందిన ఇద్దరు తీవ్రవాదులు మృతి చెందారు. భధ్రతా దళాలు,...