NewsOrbit

Author : sarath

498 Posts - 0 Comments
న్యూస్

‘నాలుగు వారాలు కాదు..నాలుగు రోజులే’

sarath
ఢిల్లీ: రఫేల్‌ ఒప్పంద వివాదంలో గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లపై నాలుగు రోజుల్లో తమ స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషన్లకు సమాధానం చెప్పేందుకు నాలుగు వారాల గడువు...
టాప్ స్టోరీస్

‘అశోక్ ఎక్కడ ఉన్నాడో వారికి తెలుసు’

sarath
హైదరాబాద్‌: డేటా చోరీ వల్ల తెలుగు రాష్ట్రాల్లోని కుటుంబాల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని వైసిపి కార్యాలయంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రతి కుటుంబంలోని ప్రతి...
రాజ‌కీయాలు

‘వారికే బిజెపిలో పదవులు’

sarath
ఢిల్లీ: భారతీయ జనతా పార్టీలో చెవిటి,మూగ దళితులే ఉన్నత పదవులను పొందగలరని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ వ్యాఖ్యానించారు. మంగళవారం ఉదిత్ రాజ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘బిజెపిలో చెవిటి మూగ దళితులు ఉన్నట్లయితే...
రాజ‌కీయాలు

‘వర్మ ఒక సైకో’

sarath
    అమరావతి:వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు మద్దతు తెలియజేస్తూ, చంద్రబాబు ప్రభుత్వాన్నివిమర్శిస్తూ వైసిపి అధినేత జగన్ ట్వీట్ చేయడంపై టిడిపి మహిళా నేతలు మండిపడుతున్నారు. విజయవాడలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రిలీజ్‌కు సంబంధించి...
న్యూస్

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మళ్ళీ ఆగింది

sarath
అమరావతి: వివాదాస్పద దర్శకుడు తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రాష్ట్రంలో ఎప్పుడు విడుదల అవుతుందనే సందిగ్దత నెలకొన్నది. మే ఒకటవ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించినప్పటికీ మంగళవారం...
రాజ‌కీయాలు

మోదిపై ఈసికి ఫిర్యాదు

sarath
ఢిల్లీ: తృణముల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 40 మంది తనతో టచ్‌లో ఉన్నారని ప్రధాని నరేంద్ర మోది చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. తృణముల్ కాంగ్రెస్ మోదిపై మంగళవారం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. మోది...
రాజ‌కీయాలు

‘ఆ కోతలు ఏమయ్యాయి?’

sarath
అమరావతి: రాష్ట్రంలో టిడిపి నేతలు నేటికీ వనరుల దోపిడీ కొనసాగిస్తూనే ఉన్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తక్షణమే చర్యలు తీసుకోవాలని విజయసాయి రెడ్డి...
టాప్ స్టోరీస్

అతి తీవ్ర తుపానుగా ‘ఫొని’

sarath
అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఫొని’ అతి తీవ్ర తుఫానుగా మారిందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం చెన్నైకి...
రాజ‌కీయాలు

కొనసాగుతున్న పోలింగ్

sarath
  ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో మొత్తం 72 నియోజకవర్గాల్లో నాలుగో దశ పోలింగ్‌ సోమవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ఆర్‌బిఐ...
న్యూస్

పరువు నష్టం కేసులో రాహుల్‌కు సమన్లు

sarath
పాట్నా: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పాట్నా కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది. మే 20వ తేదీన కోర్టు ఎదుట హాజరు కావాలని రాహుల్ గాంధీని ఆదేశించింది. రాహుల్...
న్యూస్

విగ్రహంతో ఎన్నికల ప్రచారం..!

sarath
కోల్‌కత్తా: ఎండ వేడిమితో ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేక నేతలు నానా తంటాలు పడుతున్నారు. ఎంత ఎండ ఉన్నా ఎన్నికల సమయం కాబట్టి నాయకులకు ఇక్కట్లు తప్పట్లేదు. అయితే పశ్చిమ బెంగాల్ కు చెందిన ఒక...
రాజ‌కీయాలు

బిజెపిలోకి ఏడుగురు మాజీ సైనికాధికారులు

sarath
ఢిల్లీ: ఒక వైపు ఎన్నికల ప్రచారం మరోవైపు చేరికలతో బిజెపి జోష్ మీద ఉన్నది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, అధికారులు బిజెపిలో చేరగా వారిలో కొందరు ఎన్నికల బరిలో కూడా నిలిచారు....
న్యూస్

‘ఫణి వచ్చేస్తుంది’

sarath
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. ఈ తుపానుకు ఫణిగా పేరు పెట్టారు. శ్రీహరికోటకు అగ్నేయ దిశలో 1423 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1460 కిలోమీటర్ల తూర్పు దిశగా తుపాను కేంద్రీకృతమైనట్లు వాతావరణ...
టాప్ స్టోరీస్

‘మద్దతుదారుడే ఫోన్ విసిరాడు’

sarath
ఇండియానా : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు తన మద్దతుదారుడితో ఊహించని ఘటన ఎదురయ్యింది. శనివారం అమెరికాలోని ఇండియానా పోలీస్‌ నేషనల్‌  రైఫిల్స్‌ అసోసియేషన్‌ (ఎన్ఆర్ఏ) సమావేశంలో మాట్లాడేందుకు పోడియం వద్దకు వస్తున్న ట్రంప్‌పై ఒక...
రాజ‌కీయాలు

‘ధైర్యం ఉంటే మీడియా ముందుకు రా’

sarath
విజయవాడ: నీటి పారుదల శాఖలో ఐదేళ్లు అవినీతికి, అరాచకాలకు పాల్పడ్డారంటూ వైసిపి నేత విజయసాయిరెడ్డి ఆరోపణలు చేయడంపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. విజయసాయిరెడ్డికి ధైర్యం ఉంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని ఉమా...
రాజ‌కీయాలు

అవినీతిని అరికడతారా..! హతోస్మి

sarath
అమరావతి: అవినీతి తిమింగలాలను వేటాడుతాం అంటూ అవినీతి నిరోధక శాఖ డిజి ఏబి వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి శనివారం ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘అవినీతి తిమింగలాలను పట్టేస్తానని...
న్యూస్

‘మోదితో ఢీ: పసుపు రైతులు’

sarath
వారణాసి: తమ సమస్యల పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో గళాన్ని వినిపించదలచిన నిజామాబాద్ రైతులు మరో సారి ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధపడ్డారు. ఇటీవల నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సామూహికంగా నామినేషన్ దాఖలు చేసిన...
న్యూస్

‘తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు’

sarath
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సి) శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై మీడియా కథనాలను ఎన్‌హెచ్‌ఆర్‌సి సుమోటాగా స్వీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర...
రాజ‌కీయాలు

‘భయంతోనే ప్రియాంక తప్పుకుంది’

sarath
ఢిల్లీ: ఓటమి భయంతోనే ప్రియాంక గాంధీని కాంగ్రెస్ ఎన్నికల బరిలో నిలపలేదని ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌ అన్నారు. ‘ప్రధాని నరేంద్ర మోది నిజమైన చౌకీదార్‌. ఆయన వెనకడుగు వేయరు. చౌకీదారే దొంగ...
న్యూస్

విక్రమాదిత్యలో అగ్ని ప్రమాదం

sarath
కార్వాడ్ (కర్ణాటక): విమానవాహకయుద్ధ నౌకలో సంభవించిన అగ్ని ప్రమాదం కారణంగా నావికా దళ అధికారి ఒకరు మరణించారు. ఈ ఘటన కర్నాటకలోని కార్వాడ్‌లో చోటుచేసుకున్నది. భారత ఏకైక విమానవాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్యలో ...
రాజ‌కీయాలు

మాజీ సిఎంకు పిఎం పాదభివందనం

sarath
వారణాసి:   వారణాసిలో ప్రధాని నరేంద్ర మోది నామినేషన్ సందర్భంగా ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. నామినేషన్‌కు ముందు నరేంద్ర మోది తన కంటే వయస్సులో పెద్ద వారైన ఇద్దరికి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. మోది...
రాజ‌కీయాలు

‘ఉమా నాలుగు వారాలు ఓపిక పట్టు’

sarath
అమరావతి: నాలుగు వారాలు ఓపిక పడితే మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అరాచకాలు బయటపడతాయని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఉమామహేశ్వరరావుపై విజయసాయిరెడ్డి శుక్రవారం ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘మరో నాలుగు వారాలు...
న్యూస్

‘మళ్ళీ తెరపైకి ఏసిబి కేసు’

sarath
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో  విచారణ మే 13 నుంచి ప్రారంభం కానుంది. చంద్రబాబుకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని 2005లో నందమూరి లక్ష్మీపార్వతి ఏసిబికి ఫిర్యాదు చేశారు. అయితే,...
న్యూస్

‘మోదికి సుప్రీం షాక్’

sarath
ఢిల్లీ: మోది బయోపిక్ నిర్మాతలకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. సినిమా విడుదలపై ఎన్నికల కమిషన్ ఆకాంక్షలు విధించటాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ప్రధాని నరేంద్ర మోది జీవిత...
Right Side Videos టాప్ స్టోరీస్

‘విమానంలో ట్రబుల్..ప్రచారంలో జాప్యం’

sarath
ఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఇవాళ జరగాల్సిన ఎన్నికల ప్రచార సభలు కాస్త ఆలస్యంగా జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్...
టాప్ స్టోరీస్

‘టిడిపి ప్రత్యర్థి ఎల్‌వి’

sarath
అమరావతి: పోలింగ్‌కు ముందు ప్రతిపక్ష వైసిపితో పోరాటం చేసిన టిడిపి పోలింగ్ ముగిశాక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్) తీరుపై పోరాడాల్సిన పరిస్థితి నెలకొన్నది. సరిగ్గా పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు ఎన్నికల కమిషన్...
న్యూస్

‘ఆ కంపెనీతో నాకు సంబంధం లేదు’

sarath
అమరావతి: కేంద్ర మాజీ మంత్రి, టిడిపి ఎంపి సుజనా చౌదరికి సిబిఐ సమన్లు జారీ చేసింది. బ్యాంకుల వద్ద రుణాలు తీసుకుని మోసం చేసిన కేసులో శుక్రవారం తమ ఎదుట హాజరు కావాలని సిబిఐ...
న్యూస్

‘మీ బట్టలు మీరే ఉతుక్కున్నారా?’

sarath
ఢిల్లీ: నరేంద్ర మోది ఆర్‌ఎస్ఎస్ ప్రచారక్‌గా ఉన్నప్పుడే ధోబీ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అయ్యేవరకు తన బట్టలు తానే ఉతుక్కున్నాని చెప్పటంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. సాక్షాత్తూ ప్రధాన మంత్రి అబద్దం చెప్పటం హాస్యాస్పదం అంటున్నారు....
Right Side Videos రాజ‌కీయాలు

‘900 సీట్లు అన్న లోకేష్‌?’

sarath
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి నారా లోకేష్ కు ప్రసంగాల్లో తప్పులు దొర్లటం సర్వ సాధారణం అయిపోయింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలు విమర్శలు చేయటానికి ఆస్కారంగా మారుతున్నాయి. ఆయన్ని పప్పుగా...
టాప్ స్టోరీస్

‘సిఎంకు అధికారాలు లేవు’

sarath
  అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రస్తుతం సాధారణ ముఖమంత్రికి ఉండే అధికారాలు లేవనీ, సమీక్షలు నిర్వహించే అవకాశం కూడా లేదనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రమణ్యం అన్నారు. ఎన్నికల సంఘం ఫలితాలు...
టాప్ స్టోరీస్

‘మోదిపై పోటీ లేదు’

sarath
ఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీపై ఊహాగానాలకు తెరపడింది. ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ టికెట్ ను కాంగ్రెస్ పార్టీ మరోసారి అజయ్ రాయ్‌కే కేటాయించింది. ఈ మేరకు గురువారం కాంగ్రెస్...
రాజ‌కీయాలు

‘సిఎస్ సమీక్షలు విడ్డూరం’

sarath
అమరావతి: కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్‌) సమీక్ష నిర్వహించటం విడ్డూరంగా ఉందని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ఎన్నికలకు సంబంధించిన సమస్యలేమైనా ఉంటే  ఎన్నికల సంఘం చూసుకోవాలి...
న్యూస్

కొండాకు బెయిల్ నిరాకరణ

sarath
హైదరాబాద్: చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఎస్సై, హెడ్ కానిస్టేబుల్‌ను నిర్బంధించిన ఘటనలో ముందస్తు బెయిల్‌...
న్యూస్

‘సిఎంకు ఆ నివేదిక పంపాం’

sarath
అమరావతి: టిటిడి బంగారం తరలింపు అంశంలో నివేదిక అందిందనీ, నివేదికను ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపించామనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రహ్మణ్యం తెలియజేసారు. బుధవారం సుబ్రహ్మణ్యం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. టిటిడి...
టాప్ స్టోరీస్

‘బంగారం తరలింపుపై సిఎం నోరు మెదపరే’

sarath
హైదరాబాద్‌: నిత్యం ఎదో ఒక విషయంపై మాటలు చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు టిటిడి బంగారం తరలింపు వ్యవహారంపై ఎందుకు స్పందించటం లేదని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. బుధవారం విజయసాయి రెడ్డి...
న్యూస్

‘అపోహలు వద్దు’

sarath
అమరావతి: స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతపై సందేహాలు వద్దనీ, ఈవిఎంలు భద్రపరిచిన గదుల్లోకి ఎవరికీ ప్రవేశం ఉండదనీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈవిఎంలు ఉంచిన ప్రదేశాల్లో మూడంచెల భద్రత ఉందని...
Right Side Videos న్యూస్

ఏటిఎం గదిలో పాము

sarath
కోయంబత్తూరు: తమిళనాడులోని ఒక ఏటిఎంలో అనుకోని అతిథి వినియోగదారులను భయపెట్టింది. నాలుగు అడుగుల త్రాచు పాము కోయంబత్తూరులోని థనీర్‌‌పండల్ రోడ్‌లోని ఐడిబిఐ బ్యాంక్‌ ఎటిఎం గదిలోకి ప్రవేశించింది. డబ్బులు డ్రా చేసేందుకు వచ్చిన ఒక...
రాజ‌కీయాలు

బిజెపికి ఉదిత్ షాక్

sarath
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బిజెపికి ఆ పార్టీ సిట్టింగ్ ఎంపి ఉదిత్ రాజ్ షాకిచ్చారు. బిజెపి అధిష్టానం టికెట్ ఖరారు చేయకపోవటంతో ఉదిత్ రాజ్ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ జాతీయ...
న్యూస్

వివిప్యాట్ లెక్కింపుపై రివ్యూ పిటిషన్

sarath
ఢిల్లీ: వివిప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై గతంలో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ విపక్షాలు బుధవారం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి. తప్పనిసరిగా 50 శాతం వివిప్యాట్ స్లిప్పులు లెక్కించేలా ఎన్నికల కమిషన్‌ను...
రాజ‌కీయాలు

‘భాష మార్చుకోండి’

sarath
అమరావతి: వైసిపి అధినేత జగన్, ఆ పార్టీ రాజ్యసభ సభ్యడు విజయసాయిరెడ్డిలపై ఉన్న కేసులు సాగతీయకుండా చూస్తే వారి బండారం బయటపడుతుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు వ్యాఖ్యానించారు. బుధవారం కుటుంబరావు అమరావతిలో...
న్యూస్

కౌంటింగ్ ఏర్పాట్లపై సిఎస్ సమీక్ష

sarath
అమరావతి: మే 23న జరుగనున్న ఓట్ల లెక్కింపు  సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రమణ్యం సమీక్ష జరిపారు. సిఎస్ బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల...
రాజ‌కీయాలు

‘జేసిపై చర్యలేవీ’

sarath
గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు తన రివ్యూలలో కలెక్టర్లను పొగడటం అనుమానాలకు తావిస్తోందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులో మంగళవారం కన్నా విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు తనకు సంబంధించిన కలెక్టర్లను పెట్టుకుని ఎన్నికలను మేనేజ్‌ చేస్తున్నారని...
రాజ‌కీయాలు

‘వైసిపిది రాక్షసానందం’

sarath
గుంటూరు: శ్రీవారి బంగారం తరలింపులో బ్యాంకు అధికారుల నిర్లక్ష్యాన్ని టిటిడి బోర్డుకు, ప్రభుత్వానికి ఆపాదించి వైసిపి రాక్షసానందం పొందుతుందని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య విమర్శించారు. గుంటూరులోని టిడిపి కార్యాలయంలో...
న్యూస్

ముగిసిన మూడో దశ పోలింగ్

sarath
ఢిల్లీ: 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో మూడో దశ పోలింగ్‌ ముగిసింది. పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో హింసాఖాండ జరిగింది. ముర్షిదాబాద్‌లోని ఒక పోలింగ్...
రాజ‌కీయాలు

‘సమీక్ష ఆడ్డుకోండి..చూస్తా’

sarath
  విజయవాడ: వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహిస్తాననీ, ఎవరు అడ్డుకుంటారో చూస్తానని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసిపికి, ఎన్నికల సంఘానికి సవాల్ విసిరారు. ఒకవేళ ఎవరైనా సమీక్షను అడ్డుకుంటే సుప్రీం కోర్టుకు వెళ్తానని...
రాజ‌కీయాలు

‘మోదితోనే పోటీ’

sarath
నిజామాబాద్: తమ సమస్యల పరిష్కారం కోసం జాతీయ స్థాయిలో గళాన్ని వినిపించదలచిన నిజామాబాద్ రైతులు మరో సారి ఎన్నికల బరిలో నిలిచేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి సామూహికంగా నామినేషన్ దాఖలు చేసిన...
రాజ‌కీయాలు

‘విలీనం ఆషామాషి వ్యవహారం కాదు’

sarath
బాన్సువాడ: రాష్ట్రంలో కేసిఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ భట్టి మంగళవారం బాన్సువాడలో స్పీకర్ పోచారం...
టాప్ స్టోరీస్

ప్రతిపక్ష హోదా హుష్ కాకియేనా!

sarath
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో కోలుకోలేని దెబ్బ తగలనున్నది. ఆ పార్టీ శాసన సభ పక్షాన్ని టిఆర్‌ఎస్‌లో విలీనం చేస్తూ లేఖ ఇచ్చేందుకు సిద్ధపడ్డారు ఫిరాయింపు నేతలు. 13 మంది ఎమ్మెల్యేల సంతకాలతో...
టాప్ స్టోరీస్

‘పాలన ఆగకుండా ఆదేశాలివ్వండి’

sarath
అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడకుండా పరిపాలన కొనసాగేలా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్నికల నియమావళి నెపంతో రాష్ట్రంలో పరిపాలన కుంటుపడకూడదని ఆయన పేర్కొన్నారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో సోమవారం...
టాప్ స్టోరీస్

‘ప్రచారం వేడిలో ఆ వ్యాఖ్యలు చేశాను’

sarath
  ఢిల్లీ: తనపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమవారం సుప్రీం కోర్టులో అఫిడవిట్ సమర్పించారు. తన వ్యాఖ్యలపై చింతిస్తున్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార వేడిలో తాను...