NewsOrbit

Tag : EVMs

జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju
Supreme Court: సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట లభించింది. ఈవీఎం – వీవీప్యాట్ క్రాస్ వెరిఫికేషన్ వ్యవహారంపై సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్...
తెలంగాణ‌ న్యూస్

Telangana Elections: కొనసాగుతున్న పోలింగ్ ..పలు చోట్ల ఈవీఎంలు మోరాయింపు .. క్యూలైన్ లో వేచి ఉండి ఓటు హక్కు వినియోగించుకున్న సినీ సెలబ్రిటీలు   

sharma somaraju
Telangana Elections: తెలంగాణ శాసనసభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో పోలింగ్ ను అధికారులు ప్రారంభించారు. ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పలు...
న్యూస్ రాజ‌కీయాలు

ఎన్నికల్లో బ్యాలెట్ విధానం పునఃప్రవేశపెట్టాలంటూ సుప్రీంలో పిటిషన్

Special Bureau
  (న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల వాడకంపై వివిధ రాజకీయ పక్షాల నుండి అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వివిధ...
బిగ్ స్టోరీ

ఇవిఎంల గుట్టు ఇప్పుడన్నా తేలుతుందా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లు (ఇవిఎంలు) నమ్మదగినవి కావన్న వాదన చాలామంది నోట వింటున్నాం. ఇవిఎంలను ఇప్పటికే కొందరు హ్యాక్ చేసి చూపించారు. పలువురు నిపుణులు సవాలు విసురుతున్నప్పటికీ భారత...
టాప్ స్టోరీస్

‘కారు’కు దడ పుట్టిస్తున్న ‘రోడ్ రోలర్’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన అన్ని ఎగ్జిట్ పోల్స్ టీఆర్‌ఎస్‌కే జై కొట్టాయి. అయితే, ఇప్పుడు గులాబీ పార్టీకి...
టాప్ స్టోరీస్

జమిలి ఎన్నికలు కష్టమన్న జైట్లీ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశంలో జమిలి ఎన్నికలు అంశాన్ని ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు తెరపైకి తెచ్చింది. లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా భారీగా సొమ్ము, సమయం ఆదా...
న్యూస్

‘వీళ్లా దేశాన్ని పాలించేది’

sharma somaraju
గుంటూరు: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకి కేంద్ర హోంశాఖ మంత్రి పదవి ఇవ్వడంపై సిపిఐ జాతీయ నేత నారాయణ తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ దాదాపు 12మందిని అమిత్‌షా ఎన్‌కౌంటర్‌ల...
న్యూస్

‘మధ్యాహ్ననికి తొలి ఎన్నికల ఫలితం’

sharma somaraju
అమరావతి: కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక అధికారి గోపాలకృష్ణ ద్వివేది మీడియాతో మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా,...
టాప్ స్టోరీస్

మళ్లీ ఇవిఎంలపై దృష్టి!

Siva Prasad
న్యూ ఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ అనంతరం ప్రతిపక్షాలు మళ్లీ ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలపైనే దృష్టి సారించాయి. ఇవిఎంల విశ్వసనీయతను గట్టిగా ప్రశ్నిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఈ విషయమై ఎన్నికల కమిషన్‌ను...
టాప్ స్టోరీస్

ముగిసిన ఆరవ విడత పోలింగ్

sharma somaraju
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఆరవ విడత పోలింగ్ ఆదివారం వివిధ ప్రాంతాల్లో చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్‌సభ స్థానాలకు ఆదివారం పోలింగ్‌ నిర్వహించారు....
రాజ‌కీయాలు

ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

sharma somaraju
  ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమరంలో భాగంగా జరుగుతోన్న ఐదవ విడత పోలింగ్ చెదురు మదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లో 14 నియోజకవర్గాలు, రాజస్థాన్ లో 12, పశ్చిమ బెంగాల్ లో...
న్యూస్

వివిప్యాట్ లెక్కింపుపై రివ్యూ పిటిషన్

sarath
ఢిల్లీ: వివిప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై గతంలో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ విపక్షాలు బుధవారం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి. తప్పనిసరిగా 50 శాతం వివిప్యాట్ స్లిప్పులు లెక్కించేలా ఎన్నికల కమిషన్‌ను...
రాజ‌కీయాలు

‘జేసిపై చర్యలేవీ’

sarath
గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు తన రివ్యూలలో కలెక్టర్లను పొగడటం అనుమానాలకు తావిస్తోందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులో మంగళవారం కన్నా విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు తనకు సంబంధించిన కలెక్టర్లను పెట్టుకుని ఎన్నికలను మేనేజ్‌ చేస్తున్నారని...
న్యూస్

ఇవిఎంల మొరాయింపు

sharma somaraju
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల రెండవ విడతలో భాగంగా గురువారం దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 95 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం అయ్యింది. అయితే  మహరాష్ట్ర, అస్సాంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగానే...
రాజ‌కీయాలు

‘వివిప్యాట్‌లు ఎందుకు?’

sarath
కడప: కేంద్ర ఎన్నికల కమిషన్ తానా అంటే బిజెపి,వైసిపి పార్టీలు తందానా అని వంతపాడటం శోచనీయమని కాంగ్రెస్ పార్టీ పిసిసి ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. తులసిరెడ్డి బుధవారం కడప జిల్లా వేంపల్లెలో ఏర్పాటు చేసిన...
రాజ‌కీయాలు

‘ప్రభుత్వం అప్పులు చేస్తోంది’

sarath
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఎన్నికల నియమావళిని ఉల్లగిస్తుందని వైసిపి నేతల బృందం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నేతృత్వంలో వైసిపి నేతల బృందం సోమవారం...
రాజ‌కీయాలు

‘చంద్రబాబు మీటింగ్‌కు మిత్రులు డుమ్మా’

sarath
  అమరావతి: ఈవిఎంలను సాకుగా చూపి ఎన్నికల సంఘంపై తిరుగు బాటు బావుటా ఎగరెయ్యాలనుకున్న చంద్రబాబుకు మిత్ర పక్షాలు కూడా కలిసి రాని పరిస్థితి ఏర్పడిందని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు అన్నారు....
రాజ‌కీయాలు

‘ఓటమి భయంతోనే బాబు డ్రామా’

sharma somaraju
హైద్రాబాద్‌, ఏప్రిల్‌ 13:  ఓడిపోతున్నామని చంద్రబాబుకు ముందే తెలిసిపోయిందనీ, అందుకే డ్రామాలు ప్రారంభించారని వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు.  శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ  సానుభూతి కోసమే ఈసి కార్యాలయం వద్ద చంద్రబాబు...
రాజ‌కీయాలు

‘నరసాపురంలో రీపోలింగ్ నిర్వహించాలి’

sharma somaraju
అమరావతి: ఇవిఎంల పనితీరుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఇవిఎంలలో రష్యన్‌ చిప్స్‌ అమర్చారని  పాల్ ఆరోపించారు. ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అక్రమాలు జరిగాయని పాల్ పేర్కొన్నారు.  ఓటర్లు తమ...
న్యూస్

479బూత్‌లలో రాత్రి వరకూ పోలింగ్

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 12: ఎన్నికల విధులు నిర్వహించే పోలింగ్ ఆఫీసర్‌లు (పిఒలు), అసిస్టెంట్ పోలింగ్ అధికారుల (ఎపిఒలు)కు ఇవిఎంల నిర్వహణపై పూర్తి స్థాయి అవగాహన కల్పించకపోవడం, ముందుగా తనిఖీలు నిర్వహించకపోవడం తదితర కారణాల వల్ల...
టాప్ స్టోరీస్

‘కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిలదీస్తా’

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 12: ఎన్ని రకాలుగా కుట్రలు చేసినా ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలని ముందుకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్క ఓటరుకు ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేశారు. శుక్రవారం...
న్యూస్

‘సజావుగా పోలింగ్ : వదంతులు నమ్మొద్దు’

sharma somaraju
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా, సజావుగా జరుగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సిఇఒ) గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. గురువారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకరికి ఓటు...
టాప్ స్టోరీస్ న్యూస్

బ్యాలట్ పద్ధతికి ఇసి ససేమిరా!

Siva Prasad
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై మెజారిటీ రాజకీయపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్న వేళ, మళ్లీ బ్యాలట్ పత్రాల పద్ధతికి వెళ్లే ప్రసక్తే లేదని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా స్పష్టం చేశారు. రాజకీయ...
టాప్ స్టోరీస్ న్యూస్

మంత్రివర్గ నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలి : బాబు

sharma somaraju
అమరావతి, జనవరి 22: మంత్రివర్గ సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాం..వీటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని టిడిపి అధినేత, సిఎం చంద్రబాబు అన్నారు. పార్టీ శ్రేణులతో మంగళవారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 25న...
టాప్ స్టోరీస్

ఈవీఎంల పోరుపై దేశ వ్యాప్త ఉద్యమం

Siva Prasad
అమరావతి, డిసెంబరు 19 ఈవీఎంలపై పోరును దేశ వ్యాప్తంగా తీసుకువెళ్ళేందు కు తెలుగుదేశంపార్టీ అధినేత, ఎపీ సీఎం నారాచచంద్రబాబునాయుడు వ్యూహరచన చేశారు. ఇటీవల జరిగిన తెలంగాణా ఎన్నికల నేపధ్యంలో ఈవీఎంల పనితీరుపై అనేక సందేహాలు...