NewsOrbit

Tag : polling

జాతీయం న్యూస్

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju
Lok sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంట‌ల వ‌ర‌కు కొన‌సాగింది. పలు చోట్ల స్వల్ప ఉద్రిక్తతలు...
తెలంగాణ‌ న్యూస్

Telangana Elections: తెలంగాణలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ .. జిల్లాల వారీగా ఓటింగ్ శాతం ఇలా..

sharma somaraju
Telangana Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ ముగిసింది. పల పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల లోపు క్యూలో బారులు తీరిన వారిని ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ప్రారంభమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ .. ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం వైఎస్ జగన్

sharma somaraju
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. వెలగపూడిలోని శాసనసభ ప్రాంగణంలో పోలింగ్ కొనసాగుతోంది. ముందుగా ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత వరుసగా మంత్రులు, వైసీపీ...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

నాగాలాండ్, మేఘాలయాల్లో కొనసాగుతున్న పోలింగ్

sharma somaraju
ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకూ జరగనుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓటర్లు తమ ఓటు...
రాజ‌కీయాలు

ఎవరి పిల్లి మెడలో ఎవరు “గంట” కట్టారు..! గ్రేటర్ చివరి గంటలో ఏం జరిగింది..!?

Muraliak
‘హైదరాబాద్ విశ్వనగరం.. మేం హైదరాబాదీలం.. మాది హైదరాబాద్’.. అక్కడ నివసించే ప్రతి పౌరుడు ఘనంగా చెప్పే మాట ఇది. ఆ విశ్వనగరం అభివృద్ధికి తమ వంతుగా పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు. ‘ఓటు వేయడం’...
టాప్ స్టోరీస్

కర్ణాటకలో ఉపఎన్నికలు వాయిదా!

Mahesh
న్యూఢిల్లీ: కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టుకు తెలిపింది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల పిటిషన్​పై తీర్పు వచ్చే వరకు వాయిదా వేస్తామని...
వ్యాఖ్య

ఒక ఓటు – వంద అర్థాలు!

Siva Prasad
“ఓటు చాలా విలువైంది సుమా!” అన్నాడట ఓ ప్రవచన చక్రవర్తి మరో సామాన్యుడితో. “నిజవే బాబయ్యా, కానీ మన దొంగసచ్చినోళ్ళు రెండేలకి  మించి పైసా కూడా ఇదల్చడం లేదు బాబూ!” అన్నాడట సదరు సామాన్యుడు!...
న్యూస్

‘సజావుగా పోలింగ్ : వదంతులు నమ్మొద్దు’

sharma somaraju
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా, సజావుగా జరుగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సిఇఒ) గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. గురువారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకరికి ఓటు...