NewsOrbit

Tag : meghalaya

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎగ్జిట్ పోల్ అంచనాలకు అనుగుణంగా ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ హవా.. ఎన్నికల ఫలితాలు ఇలా..

somaraju sharma
ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. త్రిపుర, నాగాలాండ్ లో మెజార్టీతో మరో సారి అధికారంలోకి రాగా, మేఘాలయలో హాంగ్ వచ్చింది. మేఘాలయలో సిఎం కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

నాగాలాండ్, మేఘాలయాల్లో కొనసాగుతున్న పోలింగ్

somaraju sharma
ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మేఘాలయాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకూ జరగనుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓటర్లు తమ ఓటు...
జాతీయం న్యూస్

PM Modi: నేడు ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పీఎం మోడీ కోవిడ్ పరిస్థితులపై సమీక్ష..!!

somaraju sharma
PM Modi: ఈశాన్య రాష్ట్రాలలో కరోనా వైరస్ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి మోడీ నేడు  అక్కడి పరిస్థితులను సమీక్షించనున్నారు. ఉదయం 11 గంటలకు వర్చువల్ పద్ధతిలో మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర ముఖ్యమంత్రులతో...
జాతీయం న్యూస్

Earthqeakes: ఈశాన్య రాష్ట్రాలను వణికిస్తున్న వరుస భూకంపాలు..! మేఖాలయ, అసోం, మణిపూర్ లో మళ్లీ ప్రకంపనలు..!!

somaraju sharma
Earthqeakes: ఈశాన్య రాష్ట్రాల్లో సంభవిస్తున్న వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. మేఘాలయ, అసోం, మణిపూర్ రాష్ట్రాలలో భూప్రకంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. ఈ రోజు వేకువజామున కొన్ని గంటల...
టాప్ స్టోరీస్

తథాగత రాయ్ మళ్లీ నోరు తెరిచారు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) షిల్లాంగ్: వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో మొనగాడయిన మేఘాలయ గవర్నర్ తథాగత రాయ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈశాన్య రాష్ట్రాలను అట్టుడికిస్తున్న పౌరసత్వం సవరణ బిల్లును ఈసారి వివాదాస్పద వ్యాఖ్యలకు ఆయన...
టాప్ స్టోరీస్

అసోంలో పౌరసత్వ సెగలు.. జపాన్ ప్రధాని పర్యటన రద్దు!

Mahesh
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ బిల్లును నిరసిస్తూ ఈశాన్య రాష్ర్టాలు అట్టుడికిపోతున్న నేపథ్యంలో జపాన్‌ ప్రధాని షింజో అబే తన భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. షెడ్యూల్‌ ప్రకారం జపాన్‌ ప్రధాని...
టాప్ స్టోరీస్ న్యూస్

మోదికి ‘పౌరసత్వం’ సెగ

somaraju sharma
ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదికి పౌరసత్వం బిల్లు నిరసన సెగ ఎదురయింది. అన్ని ఈశాన్య రాష్ట్రాల్లోనూ ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకున్న పౌరసత్వ బిల్లు ప్రధానికి గోబ్యాక్ ప్లెకార్డులు చూపిస్తున్నది. 2019...
టాప్ స్టోరీస్ న్యూస్

ఈశాన్యంలో రిపబ్లిక్ డే బహిష్కరణ!

Siva Prasad
పౌరసత్వం సవరణ బిల్లుకు నిరసనగా ఈశాన్య రాష్ట్రాలలో కొన్ని పౌర సంఘాల వారు రిపబ్లిక్ దినోత్సవం బహిష్కరణకు పిలుపు నిచ్చారు. చాలా అజ్ఞాత సాయుధ సంస్థలు కూడా బహిష్కరణ పిలుపునిచ్చాయి. మిలిటెంట్ గ్రూప్‌లు బహిష్కరణ...
న్యూస్

బొగ్గు గనిలో ఒక కార్మికుడి మృతదేహం లభ్యం

somaraju sharma
ఢిల్లీ, జనవరి 17:  మేఘాలయ బొగ్గు గనిలో చిక్కుకుపోయిన కార్మికులలో ఒకరి మృతదేహం గురువారం ఉదయం లభ్యమయింది. నెల రోజులుగా నేవీ, ఎన్‌డిఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సహయక చర్యలు కొనసాగిస్తున్నాయి. 160 అడుగుల లోతులో...