PM Modi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు అయ్యింది. మే 3,4 తేదీల్లో ఆయన ఏపీలో పర్యటిస్తారు. 3న పీలేరు, విజయవాడలో మోడీ పర్యటిస్తారు....
Lok Sabha Elections 2024: రాజస్థాన్ లోని బన్స్వారాలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంపై విపక్షాలు నిరసనలు వెల్లువెత్తుతుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) అప్రమత్తమైంది. ప్రధాని...
Elon Musk: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ నెల 22న ఎలాన్ మస్క్ భారత ప్రదాని మోడీ తో భేటీ కావాల్సి...
CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాయితో ఓ అగంతకుడు దాడికి పాల్పడ్డాడు. మేమంతా సిద్దం బస్సు యాత్రలో భాగంగా విజయవాడ సింగ్ నగర్ కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్...
Lok sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన రాజకీయ పక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల హామీలు ఇస్తూ.. ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతి విమర్శలతో...
Lok Sabha Elections: లోక్ సభ ఎన్నికల్లో భాగంగా విస్తృత ప్రచారం చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర కాంగ్రెస్ పార్టీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని కాకరకాయతో పోలుస్తూ .. దాన్ని నేతిలో...
PM Modi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన శక్తి వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కౌంటర్ కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాలలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో మోడీ...
PM Modi: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో చిలకలూరిపేట బొప్పూడిలో నిర్వహించిన ప్రజాగళం సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల షెడ్యుల్ విడుదల అయిన తర్వాత...
BJP: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఏపీ బీజేపీలోని అసంతృప్తి నేతలు లేఖ రాశారు. ఏపీలో టీడీపీ –...
EC: కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకంపై నేడు సమావేశం జరగనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదురి, న్యాయశాఖ మంత్రి రామ్ మేఘ్ వాల్ లు ఈ సమావేశంలో...
JP Nadda: టీడీపీతో పొత్తుపై బీజేపీ కీలక ప్రకటన చేసింది. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గత మూడు రోజులుగా సుదీర్ఘ చర్చలు...
Sudha Murty: ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా...
YS Sharmila: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో సారి విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిరి లాంటిదని అన్నారు. పోరాడకపోతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పటికీ...
BJP: లోక్ సభ అభ్యర్ధుల ఫస్ట్ లిస్ట్ ను బీజేపీ రిలీజ్ చేసింది. మొదటి జాబితాలో 195 అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. ఢిల్లీలోని పార్టీ కార్యాలయం నుండి అభ్యర్ధుల జాబితాను బీజేపీ జనరల్ సెక్రటరీ...
Gaganyaan: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపడుతున్న గగన్ యాన్ మిషన్ లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లే నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర...
PM Modi: మేడారం మహా జాతర ప్రారంభం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మేడారం జాతర గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటని పేర్కొన్నారు. భక్తి, సంప్రదాయం, సమాజ స్పూర్తిల గొప్ప...
BJP: మూడో సారి గెలుపుపై ఎవరికీ అనుమానం అక్కర్లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోడీ ఆదివారం నాడు మాట్లాడుతూ.....
Acharya Vidhyasagar Maharaj: జైనముని, దిగంబర స్వామి ఆచార్య శ్రీ విద్యాసాగర్ జీ మహారాజ్ తుదిశ్వాస విడిచారు. చత్తీస్ గఢ్ లోని డోంగర్ ఘర్ లో ఉన్న చంద్రగిరి తీర్థంలో ఉండే విద్యాసాగర్ జీ...
PM Modi: యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబీ సమీపంలో నిర్మించిన హిందూ ఆలయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన యూఏఈ వెళ్లిన సంగతి...
Bharat Ratna: కేంద్ర ప్రభుత్వం భారత్ మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డు ప్రకటించడం జరిగింది. దీంతో చాలామంది తెలుగు ప్రముఖులు సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. పీవీ నరసింహారావుకు భారతరత్న...
AP Politics: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. చంద్రబాబు...
LK Advani: బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ (96)కి దేశంలోనే అత్యున్నత పురస్కారం వరించింది. అద్వానీకి భారతరత్న అవార్డు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. 90వ...
JD Lakshminarayana: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని బీజేపీ పెద్దలు గతంలో చాలా సార్లు సెలవు ఇచ్చారు. కానీ ఏపీలోని రాజకీయ నాయకులు మాత్రం ప్రజల చెవిలో పువ్వులు పెట్టేందుకు...
Ayodhya Ram Mandir Pratishtha: ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో మరికొద్ది సేపట్లో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన 16 ఆచారాలు ప్రారంభం కానున్నాయి. దీంతో అధ్యాత్మికవేత్తలు, రాజకీయ నేతలు, ప్రముఖులు, ప్రఖ్యాత కళాకారులు,...
PM Narendra Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవేళ ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించారు. ముందుగా లేపాక్షిలోని వీరభద్ర దేవాలయాన్ని సందర్శం చి ప్రత్యేక పూజలు చేశారు. తెలుగులో ఉన్న...
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయ ప్రతిష్ట మహోత్సవాన్ని బీజేపీ తమ పార్టీ కార్యక్రమంగా మార్చేసిందని ఇప్పటికే విపక్షాలు ఆరోపిస్తుండగా, మరో పక్క దేశంలోని నాలుగు అధ్వైత మఠాలకు చెందిన అధిపతులు తాము ఈ...
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు (16వ తేదీ, మంగళవారం) ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. సత్యసాయి జిల్లా పాలసముద్రంలో ఆయన నేషనల్ అకాడమి ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు మరియు మాదక...
Atal Setu: వాణిజ్య రాజధాని ముంబాయి నగరంలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్’ (ఎంటీహెచ్ఎల్) ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ప్రారంభించారు. 27వ...
Ayodhya Temple Inauguration: అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సర్వం సిద్దమవుతోంది. ఈ నెల 22వ తేదీ రామమందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. అదే రోజున మరో కీలక ఘట్టం ఆవిష్కరణ...
PM Modi: ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్య రామ మందిరం జనవరి 22న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న హిందూ సమాజంతో పాటు విదేశాల్లోని అనేక మంది భక్తులు కూడా ఈ రోజు...
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా సమావేశమైయ్యారు. మోడీ నివాసానికి రేవంత్ రెడ్డి,...
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవేళ ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోడీతో రేవంత్ రెడ్డి...
Mamata Benarjee: సార్వత్రిక ఎన్నికలు త్వరలో జరగనున్న వేళ అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమిల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. ఎన్డీఏ ను గద్ది దించడమే లక్ష్యంగా ఇండియా కూటమి పలు...
PM Modi: పార్లమెంట్ పై ఇటీవల ఆగంతకుల దాడిపై ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలంటూ ఉభయ సభల్లో విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగిస్తున్నాయి. దీంతో ఉభయ సభల నుండి...
Komatireddy Venkat Reddy: ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని కేంద్రంలోని బీజేపీ సర్కార్ పక్కన పెట్టేసింది. ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదని చెప్పేంది. ఈ తరుణంలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి...
Cabinet Meet: మహిళలు, రైతులు, పేదలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో పేద వర్గాలను ఆదుకునే ఉచిత రేషన్ పథకం (ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన)...
PM Modi: హైదరాబాద్ లో భారీ రోడ్ షోతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగిసింది. వరుసగా మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యటించిన ప్రధాని మోడీ...
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మూడు రోజుల తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని మోడీ తిరుమల శ్రీవారి దర్శనం నిమిత్తం నిన్న సాయంత్రమే తిరుపతికి చేరుకున్న...
Telangana Election 2023: తెలంగాణలో పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో ప్రచారపర్వంలో రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. జాతీయ పార్టీల అగ్రనేతలు అందరూ రంగంలోకి దిగిపోయారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి డబుల్ ఇంజన్ సర్కార్ తోనే సాధ్యం...
Rahul Gandhi: ఎన్నికల సమయంలో ప్రత్యర్ధి పార్టీ నేతలపై వివాదాస్పద, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం నాయకులకు పరిపాటిగా మారుతోంది. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మరో సారి ప్రధాని మోడీపై అభ్యంతరకర...
Vijayasanthi: సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి బీజేపీ ని కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీని ఎందుకు వీడాల్సి వచ్చిందో కారణాలను వివరించిన విజయశాంతి .. బీజేపీ అధిష్టానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్,...
Dua Lipa: స్వదేశంలో జరుగుతున్న ప్రపంచ కప్ 2023 చివరి దశకు చేరుకోవడం జరిగింది. ఈ టోర్నీలో భారత్ తిరుగులేని విజయాలతో ఫైనల్ కీ చేరుకుంది. దీంతో ఆదివారం ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ మధ్య...
Telangana Election 2023: ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలన్నా ప్రధానంగా అత్యధిక జనాభా కల్గిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను ఆకట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం రాజకీయ పార్టీలు అదే ఫార్మలాను...
PM Modi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న సందర్భంగా బీజేపీ వరుస సభలను నిర్వహిస్తొంది. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలలో పర్యటించిన ప్రధాని మోడీ ఇటీవలే హైదరాబాద్...
Pawan Kalyan: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిత్వాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో...
PM Modi: తెలంగాణ బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో టీ బీజేపీ బీసీల ఆత్మగౌరవ సభ నిర్వహించింది. ఈ సభలో...
BRS vs BJP: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయం గరంగరంగా మారుతోంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్దంగా కొనసాగుతోంది. కర్ణాటక ఎన్నికల ముందు వరకూ తెలంగాణలో ఓ ఊపు మీద...
PM Modi: ఇజ్రాయెల్ లోని చొరబడిన హమాస్ మిలిటెంట్లు దేశ వ్యాప్తంగా పలు చోట్ల దాడులకు దిగారు. వీరిని ఇజ్రాయెల్ సైన్యం తీవ్రంగా ప్రతిఘటిస్తొంది. కాల్పుల శబ్దాలతో దేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 50...
Ambati Rambabu: కృష్ణా నదీ జలాలను రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు కొత్త విధివిధాలను ప్రతిపాదించింది. ఈ నెల 4న కేంద్ర...