NewsOrbit

Tag : manda krishna madiga

తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ

Telangana Election 2023: మోడీ ‘ఎన్నికల’ హామీలు .. ఆ సామాజికవర్గాల ఓట్లు గుంప గుత్తగా ఆకర్షించినట్లేనా..?

sharma somaraju
Telangana Election 2023: ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలన్నా ప్రధానంగా అత్యధిక జనాభా కల్గిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను ఆకట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం రాజకీయ పార్టీలు అదే ఫార్మలాను...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

PM Modi: ఎంఆర్పీఎస్ శ్రేణులను ఆకట్టుకునేలా ప్రధాని మోడీ ప్రసంగం .. సామాజిక న్యాయం చేసేందుకు కట్టుబడి ఉన్నానని స్పష్టీకరణ

sharma somaraju
PM Modi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న సందర్భంగా బీజేపీ వరుస సభలను నిర్వహిస్తొంది. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలలో పర్యటించిన ప్రధాని మోడీ ఇటీవలే హైదరాబాద్...
తెలంగాణ‌ న్యూస్

YS Sharmila: ఎంఆర్‌పీఎస్ నేత మంద కృష్ణమాదిగతో వైఎస్ షర్మిల భేటీ..! రెండు కారణాలు..!!

sharma somaraju
YS Sharmila: తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ రాజకీయ అరంగ్రేటం చేసిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిలకు ఆదిలోనే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పార్టీ ప్రారంభించిన రెండు నెలల్లోనే పలువురు కీలక...
ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు సినిమా

అమ్మాయి న‌డిరోడ్డుపై నిల‌బ‌డి..క్షమాప‌ణ చెప్పాలంటున్న ప్ర‌దీప్ అభిమానులు

sridhar
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు క‌రోనా ఎంత సెన్సేష‌న‌ల్ అయిందో…ఓ యువ‌తి ఆరోప‌ణ అంతే సంచ‌ల‌నం సృష్టించింది. 139 మంది తనపై అత్యాచారం చేశారని ఓ యువతి ఇటీవలే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు...
న్యూస్

అత్యాచారాలకు నిరసనగా మౌన దీక్ష

Mahesh
హైదరాబాద్: తెలంగాణలో బలహీన వర్గాలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా డిసెంబర్ 24వ తేదీన ఇందిరా పార్క్ వద్ద మౌన దీక్ష చేస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ బూటకపు...
టాప్ స్టోరీస్

మహాదీక్ష భగ్నం:మంద కృష్ణమాదిగ అరెస్టు

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి కార్మికుల సమ్మెకు మద్దతుగా నేడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మహాదీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగను అరెస్టు చేశారు. ఎంఆర్‌పిఎస్...
న్యూస్

జగన్‌కు మంద కృష్ణ అల్టిమేటం

sharma somaraju
గుంటూరు: ఎస్‌సి వర్గీకరణ గురించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడిన తీరు బాధాకరమని ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ అన్నారు. 24గంటల వ్యవధిలో ఏ అసెంబ్లీలో ఆ మాటలు అన్నారో మళ్ళీ అదే అసెంబ్లీలో...