NewsOrbit

Tag : telugu online news updates

టాప్ స్టోరీస్

రాజధాని ప్రాంతంలో నిరసనల వెల్లువ

sharma somaraju
అమరావతి:రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానులంటూ చేసిన ప్రకటనకు నిరసనగా రైతులు దీక్షకు దిగారు. రాజధాని ప్రాంతంలోని వెలగపూడి, కిష్టాయపాలెం, వెంకటాయపాలెం,రాయపూడి, తుళ్లూరు, మందడంలో పెద్ద ఎత్తు రైతులు ధర్నాలు, రాస్తారోకోలతో నిరసనలు...
వ్యాఖ్య

ఎవరికి పుట్టిన బిడ్డయినా..!

Siva Prasad
అప్పుడే పుట్టిన పసి పిల్లాడిని ఎవరో రోడ్డు మీద వదిలేసేరు కనీసం ఒక దుప్పటి అయినా కప్పలేదు పాపం వాడు చలికి ఏడుస్తూ ఉంటే ఎవరో చూసి పోలీసులకి ఫోన్ చేసేరు వాళ్ళు వాడిని...
Right Side Videos

నెమలి కోసం సాహసం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఒక నెమలి బావిలో పడిపోయింది. అది గమనించిన గ్రామస్థులు దానిని బయటకు తీయాలని సంకల్పించారు. కానీ బావిలో పాములు ఉన్నాయి. ఏం చేయాలో పాలు పోలేదు. చివరికి ఒక వ్యక్తి...
బిగ్ స్టోరీ వ్యాఖ్య

చట్టాలతో చెలగాటమా!?

Siva Prasad
తెలంగాణ పోలీసులు హైదరాబాద్‌లో నలుగురి ప్రాణం తీసినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఆకాశానికెత్తారు. కాల్చి చంపింది పోలీసులయితే ముఖ్యమంత్రికి హాట్సాఫ్ చెప్పడం ఏమిటి? ఎందుకంటే అది...
టాప్ స్టోరీస్

ఎన్‌కౌంటర్‌ పై సుప్రీంలో విచారణ.. హైకోర్టులో వాయిదా!

Mahesh
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసు నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరుపుతున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో విచారణ వాయివా పడింది. గురువారం మధ్యాహ్నం కేసును విచారిస్తామని...
న్యూస్

రైతు సమస్యలపై టిడిపి నేతల నిరసన

sharma somaraju
అమరావతి: రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ టిడిపి నిరసన తెలిపింది. ఏపి అసెంబ్లీ వద్ద టిడిపి నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పామాయిల్ గెలలు, పత్తిమొక్కలు, వరి కంకులతో టిడిపి నేతలు...
మీడియా

ఆవేశమే కాదు,మరింత ఆలోచన ముఖ్యం

sharma somaraju
ఎంతమంది గమనించారో కానీ ఇటీవల కాలంలో తుఫాన్లు సంభవించినపుడు ప్రాణనష్టం దాదాపు లేదు, ఆస్తినష్టం బాగా తగ్గింది. దీనికి వాతావరణాన్ని అంచనా వేయడంలో మన సాంకేతిక సామర్థ్యం బాగా పెరగడం ఒక కారణం. అయితే...
టాప్ స్టోరీస్

‘హ్యాట్సాఫ్ టు కేసీఆర్.. ఎన్‌కౌంటర్‌ను సమర్ధిస్తున్నా’

Mahesh
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని తాను సమర్ధిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. దిశ కేసులో నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయంపై ఏపీ అసెంబ్లీలో...
టాప్ స్టోరీస్

జగన్ ‌వ్యాఖ్యలకు బాబు కౌంటర్

sharma somaraju
అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ స్టాల్‌లో కేజీ ఉల్లిగడ్డలు 200 రూపాయలకు అమ్ముతున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అనడంపై చంద్రబాబు స్పందించి వివరణ ఇచ్చారు. ఆ స్టాల్ ‌ప్యూచర్ గ్రూపులో ఉన్న...
టాప్ స్టోరీస్

కర్ణాటకలో బీజేపీ హవా.. యడ్డీ సీటు పదిలం!

Mahesh
బెంగళూరు: కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగింది.  ఉప ఎన్నికలు జరిగిన 15 స్థానాల్లో బీజేపీ 12 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ రెండు చోట్ల, ఇతరులు ఓ స్థానంలో గెలిచారు....
టాప్ స్టోరీస్

అసెంబ్లీలో ఉల్లిపై లొల్లి!

sharma somaraju
అమరావతి: ఉల్లి సమస్యలపై చర్చించాలని టిడిపి నేతలు అసెంబ్లీలో పట్టుబట్టడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఉల్లి సమస్యలపై చర్చించాలని టిడిపి వాయిదా తీర్మానం ఇవ్వగా స్పీకర్ తమ్మినేని సీతారాం ఆ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు.ఈ...
టాప్ స్టోరీస్

ఎన్‌కౌంటర్ పై హైకోర్టులో లాయర్ల వాగ్వాదం!

Mahesh
హైదరాబాద్: దిశ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ వ్యవహారం లాయర్ల మధ్య వివాదానికి కారణమైంది. సోమవారం తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో వాగ్వాదానికి దిగారు లాయర్లు. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదులపై పలువురు లాయర్లు నిరసన...
న్యూస్

17 వరకూ ఏపి అసెంబ్లీ సమావేశాలు

sharma somaraju
అమరావతి: ఈ నెల 17వ తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బిఏసి సమావేశంలో సభ్యులు నిర్ణయించారు. కనీసం 15 రోజులు సభ నిర్వహించాలని విపక్షం పట్టు పట్టింది. ఈ క్రమంలో సుమారు అరగంటకు...
టాప్ స్టోరీస్

విద్యుత్ ఒప్పందాలపై అసెంబ్లీలో రగడ

sharma somaraju
అమరావతి: ఏపి అసెంబ్లీ శీతకాల సమావేశాల ప్రారంభం రోజే వాడివేడిగా  మొదలయ్యాయి. సభలో మొదటి రోజు పిపిఏలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. విద్యుత్ రంగంలో  గోపాలరెడ్డి కమిటీ ఇచ్చిన నివేదికపై...
టాప్ స్టోరీస్

‘జైళ్లలో ఆవులు పెంచాలి’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లలో ఆవులను పెంచాలని ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ అన్నారు. ఆవుల ఆలనాపాలనా చూడడం వల్ల ఖైదీల మెదళ్లు, మనసులలో క్రూరత్వం తగ్గుతుందని భగవత్ తెలిపారు. పూణెలో...
న్యూస్

యాదాద్రి లడ్డూలో బొద్దింక!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో లడ్డూ ప్రమాదంలో బొద్దింక ప్రత్యక్షమైంది. ఓ భక్తుడు కొనుగోలు చేసిన లడ్డూలో బొద్దింక కనిపించడంతో ఒక్కసారి అవ్వాక్కయ్యాడు. దీనిపై భక్తులు మండిపడుతున్నారు....
టాప్ స్టోరీస్

యాంకర్ రవి కారుకు ప్రమాదం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) యాంకర్ రవి కారుకు ప్రమాదం జరిగింది. మూసాపేట్ నుంచి బంజారాహిల్స్ వైపు వెళ్తున్న సమయంలో రవి కారును ఓ డిసిఎం వ్యాన్ ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో రవికి ఏం...
టాప్ స్టోరీస్

ఏపీలో రేషన్ కార్డులపై ఏసు బొమ్మ!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీలో మళ్లీ అన్యమత ప్రచారం కలకరం రేగింది. ప్రజలకు నిత్యావసర వస్తువులను అందించే రేషన్ కార్డులపై ఏసు క్రీస్తు చిత్రాన్ని ముద్రించడం వివాదానికి దారితీసింది. తూర్పు గోదావరి జిల్లా వడ్లమూరులోని...
టాప్ స్టోరీస్

వైసిపి ప్రభుత్వంపై పవన్ నిప్పులు

sharma somaraju
రాజమండ్రి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వంపై మరో సారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం మండపేట నియోజకవర్గ పరిధిలోని వెలగోడు ధాన్యం...
రాజ‌కీయాలు

పార్టీ మార్పు పుకారు మీడియా సృష్టే  

sharma somaraju
విశాఖ: పార్టీ మారనున్నారంటూ తనపై వస్తున్న పుకార్లను విశాఖ పశ్చిమ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే పెతకంశెట్టి గణవెంకట రెడ్డినాయుడు (గణబాబు) ఖండించారు. తాను పార్టీ మారనున్నారంటూ పుకార్లు సృష్టించింది మీడియానేనని ఆరోపించారు. ఎవరికైనా పార్టీ...
Right Side Videos టాప్ స్టోరీస్

పెళ్లిలో నవదంపతులకు ‘ఉల్లి’ గిఫ్ట్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉల్లిపాయ ధరలు దేశవ్యాప్తంగా కంటతడి పెట్టిస్తున్నాయి. వివాహ శుభకార్యంలో ఉల్లిపాయలు బహుమతిగా మారాయి. కర్నాటకలో నవదంపతులకు ఉల్లిపాయలు బహుమతిగా ఇచ్చారు. బెంగళూరులో జరిగిన ఓ పెళ్లిలో వరుడి స్నేహితులు ఉల్లిగడ్డలను...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం:43మంది మృతి

sharma somaraju
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వేకువజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో 32మంది మృతి చెందారు. రాణి ఝాన్సీ రోడ్డులో అనాజ్‌ మండీలోని ఒక భవనంలో ఈ అగ్ని ప్రమాదం...
టాప్ స్టోరీస్

ఆనంకు వైసీపీ షోకాజ్ నోటీసు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) నెల్లూరులో మాఫియా రాజ్యమేలుతోందని వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి  చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఆనంకు షోకాజ్‌ ఇవ్వాలని పార్టీ నేతలను జగన్ ఆదేశించారు. షోకాజ్‌ నోటీసుకు...
టాప్ స్టోరీస్

‘హజీపూర్’ సైకో కిల్లర్‌నూ ఎన్‌కౌంటర్ చేయాలట!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన హాజీపూర్‌ బాలికల వరుస హత్యల కేసు మరోమారు తెరపైకి వచ్చింది. ఈ కేసులో నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని ఎన్ కౌంటర్ చేయాలని...
టాప్ స్టోరీస్

బతకాలన్న తపన గెలవలేకపోయింది!

Siva Prasad
ఉన్నావ్ బాధితురాలిపై  గురువారం పెట్రోల్ పోసి నిప్పంటించింది ఇక్కడే (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: ‘నేను బతకాలి. నన్ను బతికించండి ప్లీజ్’ ఇదీ ఉన్నావ్ అత్యాచారం బాధితురాలు తనకు వైద్యం చేస్తున్న డాక్టర్లను వేడుకున్న తీరు....
రాజ‌కీయాలు

టిడిపికి బీదా గుడ్ బై

sharma somaraju
అమరావతి: నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ టిడిపి నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్ రావు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. శుక్రవారం సాయంత్రం మస్తాన్ రావు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత...
టాప్ స్టోరీస్

‘రాజధాని నిర్మాణం కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారం’

sharma somaraju
అమరావతి: రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకే చంద్రబాబు అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేశారనీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి విమర్శించారు. టిడిపి ఆధ్వర్యంలో విజయవాడలో రాజధానిపై వివిధ రాజకీయపక్షాలతో విజయవాడలో రౌండ్...
టాప్ స్టోరీస్

కర్ణాటకలో ఉప పోలింగ్

sharma somaraju
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం ఏడు గంటల నుండి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరి ఓటు హక్కు వినియోగించు కుంటున్నారు. 17...
టాప్ స్టోరీస్

చిదంబరంకు ఊరట

sharma somaraju
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు భారీ ఊరట లభించింది. ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు...
టాప్ స్టోరీస్

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌పై వ్యాపారుల కన్నెర్ర!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని సదర్ బజార్‌లో వ్యాపారులు అందరూ కలిసి ధర్నా చేశారు. దానితో అసలే రద్దీగా ఉండే ఆ ప్రాంతం గందరగోళంగా మారింది. ‘అమెజాన్ ప్లిప్‌కార్ట్ గోబ్యాక్, గోబ్యాక్’...
రాజ‌కీయాలు

‘మోదీ ప్రతిపాదనను తిరస్కరించా’!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్రలో ఎస్సీపీ, బీజేపీ కలిసి పని చేద్దామని ప్రధాని మోదీ ప్రతిపాదించిన మాట వాస్తవమేనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. అయితే, తాను దాన్ని తిరస్కరించానని చెప్పారు. “మనిద్దరి...
టాప్ స్టోరీస్

ఆర్‌టిసి ఉన్నతాధికారుల ఇంటి దారి?

sharma somaraju
అమరావతి: మరో నెల రోజుల్లో ఆర్‌టిసి ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయనున్న నేపథ్యంలో ఆ శాఖలోని పలువురు ఉన్నతాధికారులు ఇంటి దారి చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. గ్రాట్యుటీ నష్టపోకూడదన్న కారణంతో వారు స్వచ్చంద పదవీ...
టాప్ స్టోరీస్

పార్టీ జండా కాదు:భక్తురాలు సమర్పించిన చీరె

sharma somaraju
అమరావతి: విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని శిరిడి సాయి మందిరంలో సాయిబాబా విగ్రహానికీ వైసిపి జెండాను కట్టారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ ఆలయ అర్చకుడు దీనిపై వివరణ ఇచ్చారు. అది ఒక భక్తురాలు...
టాప్ స్టోరీస్

విధుల్లోకి చేరుతున్న ఆర్‌టిసి కార్మికులు:డిపోల వద్ద ఆనందహేల

sharma somaraju
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఎటువంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి చేరాలని పిలుపు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలో ఉదయం నుండి కార్మికులు విధుల్లోకి చేరుతున్నారు. 55 రోజుల పాటు తీవ్ర ఉద్రిక్తతల నడుమ...
Right Side Videos టాప్ స్టోరీస్

‘మహా’ సీఎంపై కమల్ మాట!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై ‘ఆకలి రాజ్యం’ సినిమాలో కమల్‌హాసన్‌ చెప్పిన డైలాగ్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. 1981లో విడుదలైన ఆకలిరాజ్యం సినిమాలో కమల్‌హాసన్‌ ఓ ఇంటర్వ్యూకు వెళ్తాడు....
టాప్ స్టోరీస్

మహారాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా కాళిదాస్

Mahesh
ముంబై: మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్ గా బీజేపీ ఎమ్మెల్యే కాళిదాస్ కొలంబ్కర్ నియమితులయ్యారు. ఆయనతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం స్వీకారం చేయించనున్నారు....
రాజ‌కీయాలు

టిడిపి తోరణాలు,ఫెక్సీలు తొలగిస్తారా?

sharma somaraju
అమరావతి: వైసిపి ప్రభుత్వంలో అధికారుల చర్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవిలా ఉన్నాయని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. కడప జిల్లాలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పర్యటనను పురస్కరించుకొని టిడిపి...
టాప్ స్టోరీస్

లోక్‌సభలో మహిళా ఎంపీలపై దాడి!?

Mahesh
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలపై లోక్ సభలో గందరగోళం నెలకొనడంతో ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలను లోక్ సభ నుంచి బలవంతంగా బయటకి పంపించారు. ఈ సందర్భంగా మ‌హిళా ఎంపీల‌ను కూడా మార్ష‌ల్స్ లాక్కెళ్లారు....
టాప్ స్టోరీస్

‘మహా’ ట్విస్ట్:ఫడ్నవీస్ సిఎం

sharma somaraju
  ముంబాయి: మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుందని అందరూ భావిస్తుండగా రాత్రికి రాత్రి జరిగిన అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో బిజెపి శాసనసభాపక్ష నేత,...
టాప్ స్టోరీస్

‘వైసిపి తన రంగులు చూపెడుతోంది!’

sharma somaraju
అమరావతి: వైసిపి ప్రభుత్వం తన నిజమైన రంగులు చూపెడుతోందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ట్విట్టర్ వేదికగా శుక్రవారం వైసిపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇటీవల జాతీయ జండాను అవమానించడంతో వచ్చిన...
టాప్ స్టోరీస్

జూ.ఎన్టీఆర్ మళ్లీ టీడీపీలోకి రీ ఎంట్రీ ఇస్తాడా ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ రాజకీయల్లోకి రానున్నాడా ? తాత స్థాపించిన పార్టీని బ్రతికించేందుకు టీడీపీలోకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాడా ? ఈ అంశం చుట్టూనే ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి....
రాజ‌కీయాలు

విజయసాయిపై బుద్దా విసుర్లు

sharma somaraju
అమరావతి: ఫినాయిల్ టీవి, పేపరు రాతలు చూస్తుంటే రోతకే రోత పుట్టే విధంగా ఉందని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. సాక్షి పత్రిక, వైసిపి ఎంపి విజయసాయిరెడ్డిపై టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్...
న్యూస్

ఇకపై టిటిడి సొమ్ము జాతీయ బ్యాంకుల్లోనే..!

sharma somaraju
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) సొమ్మును ఇకపై జాతీయ బ్యాంకుల్లోనే ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చేయాలని పాలకవర్గం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో పాలకమండలి సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయం...
మీడియా

లైవ్ ముందే ఆపొచ్చుగా!?

Siva Prasad
ఒక టీవీ ప్రోగ్రాం రాజకీయ దృశ్యాన్ని మార్చివేయగలదా? కొన్ని సందర్భాలలో సాధ్యమే అని చెప్పాలి. తెలంగాణాలో ఆర్టీసి సమ్మె నెలన్నరగా వార్తల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో రకరకాల విషయాలు కీలకవార్తలవుతున్నాయి. ఒకవైపు ఇసుక, మరోవైపు ఇంగ్లీషు...
టాప్ స్టోరీస్

గంటా వ్యక్తిగత ఆస్తుల వేలానికి రంగం సిద్ధం

sharma somaraju
విశాఖపట్నం: మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలానికి బ్యాంకు అధికారులు రంగం సిద్ధం చేశారు. గంటా శ్రీనివాసరావు తన స్నేహితుడితో కలిసి భాగస్వామిగా ఏర్పాటు చేసిన ప్రత్యూషా రిసోరెన్స్ అండ్...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో గాలిని అమ్మేస్తున్నారు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శ్వాససంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉండడంతో స్వచ్ఛమైన గాలి కోసం ప్రజలు ఆరాటపడుతున్నారు. అయితే, కొందరు వ్యాపారులు స్వచ్ఛమైన గాలిని అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు....
టాప్ స్టోరీస్

అంగట్లో భారత్ పెట్రోలియం, ఎయిర్ ఇండియా!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారీ నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వరంగ సంస్థలు ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం సంస్థలను వచ్చే ఏడాది మార్చి లోపు విక్రయిస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ...
Right Side Videos

రెండు తలల పిల్లి !

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) మనుషుల్లో అప్పుడప్పుడు రెండు తలల శిశువు జన్మించినట్లుగా వార్తలు వింటుంటాం. కానీ రెండు తలలతో ఉన్న పిల్లి ఎక్కడైనా చూశారా ? కానీ ఓ పిల్లి రెండు తలలతో ఉంది....
టాప్ స్టోరీస్

మహాదీక్ష భగ్నం:మంద కృష్ణమాదిగ అరెస్టు

sharma somaraju
హైదరాబాద్: ఆర్‌టిసి కార్మికుల సమ్మెకు మద్దతుగా నేడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మహాదీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగను అరెస్టు చేశారు. ఎంఆర్‌పిఎస్...
రాజ‌కీయాలు

‘ట్రావెల్స్ బిజినెస్‌కు విరామం ఇస్తా’

sharma somaraju
అమరావతి: రోజు కేసుల గొడవ ఎందుకని కొంత కాలం ట్రావెల్స్ వ్యాపారం మానేయ్యాలని భావిస్తున్నట్లు టిడిపి నేత, మాజీ మంత్రి జెసి దివాకరరెడ్డి తెలిపారు. గత కొద్ది రోజులుగా జెసి దివారకరరెడ్డికి చెందిన దివాకర్...