అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ స్టాల్లో కేజీ ఉల్లిగడ్డలు 200 రూపాయలకు అమ్ముతున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అనడంపై చంద్రబాబు స్పందించి వివరణ ఇచ్చారు. ఆ స్టాల్ ప్యూచర్ గ్రూపులో ఉన్న...
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీసుకున్న తాజా నిర్ణయంతో గన్నవరం నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి యార్లగడ్డ వెంకట్రావు మెత్తపడినట్లేనా? నియోజకవర్గ వైసిపి బాధ్యతలు ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అప్పగించేందుకు లైన్ క్లీయర్ అయినట్లేనా? అంటే అవుననే...