ఏపీ పాలిటిక్స్ లో జగన్ తన మార్క్ చూపించేందుకు పెద్ద పెద్ద అడుగులే వేస్తున్నారు. ఇందులో ఒక భాగమే ‘అముల్’ డెయిరీ. రాష్ట్రంలో ఇప్పటికే పలు అగ్రగామి డెయిరీలు ఉన్నాయి. విజయ, సంగం, మోడల్.....
కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ దెబ్బకు చాలా రంగాలు నష్టపోయాయి. ఎక్కడ వ్యాపారం లేక పోవడంతో పాటు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో ఎక్కడికక్కడ లావాదేవీలు ఆగిపోయాయి. కానీ ఇలాంటి తరుణంలో కూడా టీడీపీ...
తమ కంపెనీపై జగన్ ప్రభుత్వం సిబిఐ విచారణకు సిద్ధపడుతున్న తరుణంలో హెరిటేజ్ కంపెనీ యాజమాన్యం సుప్రీం కోర్టు తలుపు తట్టడానికి సమాయత్తమవుతున్న సంకేతాలిచ్చింది. గత ప్రభుత్వ హయంలో చంద్రబాబు తన సొంత కంపెనీ హెరిటేజ్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఉల్లి ధరలపై శాసనసభలో జరిగిన స్వల్ప వ్యవధి చర్చ అధికార, విపక్షాల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లకు దారి తీసింది. టిడిపి డిమాండ్తో స్పీకర్ తమ్మినేని సీతారాం స్వల్ప...
అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ స్టాల్లో కేజీ ఉల్లిగడ్డలు 200 రూపాయలకు అమ్ముతున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అనడంపై చంద్రబాబు స్పందించి వివరణ ఇచ్చారు. ఆ స్టాల్ ప్యూచర్ గ్రూపులో ఉన్న...
అమరావతి: ఉల్లి ధరలపై టిడిపి సభ్యులు చేస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ఉల్లి సమస్య ఉండగా కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే రైతుబజారుల్లో కేజీ...