జగన్ ఆ ఒక్క పని చేస్తే మళ్లీ సీఎం కుర్చీ ఎక్కి కూర్చోవడమే…!
జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలకు అప్పుడే సిద్ధం అయిపోతున్నారు. అనకాపల్లి పార్లమెంటు స్థానాన్ని మినహాయిస్తే.. 24 పార్లమెంటు.. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్కరోజులో అభ్యర్థులను ప్రకటించేశారు. త్వరలోనే బస్సు యాత్ర ద్వారా రాష్ట్రం అంతటా...