NewsOrbit

Tag : ysrcp

న్యూస్ రాజ‌కీయాలు

కోడికత్తి కేసులో ఎన్ఐఎ చార్జిషీటు దాఖలు

sharma somaraju
విజయవాడ, జనవరి 23: ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్‌పై దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) అధికారులు బుధవారం ఎన్ఐఎ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ దాడి కేసులో మొదటి ముద్దాయిగా...
న్యూస్ రాజ‌కీయాలు

వైసిపిలో చేరిన మంత్రి సోమిరెడ్డి బావ

sharma somaraju
హైదరాబాదు, జనవరి 23: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డికి గట్టి షాక్ తగిలింది.  ఆయన సొంత బావ రామకోట సుబ్బారెడ్డి బుధవారం వైసిపిలో చేరారు.  హైదరాబాదులో వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి...
న్యూస్

వైసిపిలో చేరనున్న మేడా

Siva Prasad
అమరావతి, జనవరి 22: కడప జిల్లా రాజంపేట తెలుగుదేశంపార్టీ శాసనసభ్యుడు మేడా మల్లికార్జున రెడ్డి వైసిపిలో చేరనున్నారు. మంగళవారం సాయంత్రం ఆయన వైసిపి అధినేత వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

25న వంగవీటి రాధ టిడిపిలో చేరిక ?

sharma somaraju
విజయవాడ, జనవరి 22: దివంగత నేత వంగవీటి మోహనరంగా తనయుడు వంగవీటి రాధకృష్ణ ఈ నెల 25వతేదీన తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. రెండు రోజుల క్రితమే రాధాకృష్ణ వైసిపికి రాజీనామా చేశారు. రాజీనామా...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

30నుంచి ఎపి అసెంబ్లీ

Siva Prasad
అమరావతి, జనవరి21: ఈనెల 30నుండి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. సోమవారం ఆయన అధ్యక్షతన అమరావతిలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలకమైన...
న్యూస్ రాజ‌కీయాలు

ఆయన్ను ఎందుకు విచారించినట్లో ?

sharma somaraju
విశాఖ, జనవరి 19: ప్రతిపక్ష నేత ‌వైఎస్ జగన్‌పై జరిగిన దాడి కేసులో ఎన్ఐఎ అధికారులు శనివారం వైజాగ్ మాజీ ఎమ్మెల్యే విజయ ప్రసాద్‌ను విచారించారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) కేసును ఆధీనంలోకి...
న్యూస్ రాజ‌కీయాలు

హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురు

sharma somaraju
అమరావతి, జనవరి 19: జగన్‌పై దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ  ప్రభుత్వం దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటీషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. విశాఖ ఎయిర్ పోర్టు లాంచ్‌లో ప్రతిపక్ష...
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ పర్యటన రద్దు

sharma somaraju
వైసిపి అధినేత వైఎస్ జగన్ తన లండన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. శుక్రవారం నుండి పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా సమీక్షలు జరపాలని నిర్ణయంచుకున్నారు....
టాప్ స్టోరీస్ మీడియా

జగన్‌కు ‘ఆ రెండు పత్రికల’ ప్రాధాన్యత!

Siva Prasad
వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్ నోట పదేపదే వచ్చి పాపులర్ అయిన ‘ఆ రెండు పత్రికలు’ ఇక జగన్ వార్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి కాబోలు!  గురువారం...
న్యూస్

బిజెపి కోసమే ఫెడరల్ ఫ్రంట్

Siva Prasad
అమరావతి, జనవరి 17: భారతీయ జనతాపార్టీ అజెండా అమలు చేసేందుకే ఫెడరల్ ఫ్రంట్ అని అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం ఎలక్షన్ మిషన్ 2019పై ఆయన పార్టీనే తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు....
న్యూస్ రాజ‌కీయాలు

లండన్ వెళుతున్న’జగన్’

sharma somaraju
అమరావతి, జనవరి 16: ఎపి ప్రతిపక్ష నాయకుడు, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి రేపు రాత్రి లండన్ బయలుదేరి వెళుతున్నారు. ఐదు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. తిరిగి ఈ నెల 22వ తేదీ...
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ, టిఆర్ఎస్ భేటీ ప్రారంభం

Siva Prasad
  హైదరాబాద్, జనవరి 16: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌తో తెలంగాణా రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు బుధవారం భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని వైసిపి అధినేత నివాసం లోటస్‌పాండ్‌లో...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

వైఎస్ జగన్ తో కెటిఆర్ బృందం భేటీ

sharma somaraju
హైదరాబాద్ జనవరి 15 వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ తో బుధవారం టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి రామారావు బృందం చర్చలు జరపనుంది. ఫెడరల్ ఫ్రెండ్ లో...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోండి: వైఎస్ షర్మిళ

Siva Prasad
హైదరాబాద్, జనవరి 14: సోషల్ మీడియాలో తనపై, తన కుటుంబ సభ్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినవారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు...
టాప్ స్టోరీస్ న్యూస్

రెండు చేతులు లేనివారికి 10వేలు పింఛను

Siva Prasad
అమరావతి, జనవరి 12: రెండు చేతులులేని వారికి 10 వేల రూపాయల వంతున పింఛన్ అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. శనివారం రాజధానిలోని ప్రజావేదికలో ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ర్టంలో గ్రామ, వార్డుల...
న్యూస్ రాజ‌కీయాలు

నాలుగు నెలలు ఒపిక పట్టండి: జగన్

sharma somaraju
కడప, జనవరి 11: నాలుగు నెలలు ఒపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే, నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తా అని  వైకాపా అధినేత జగన్మోహనరెడ్డి అన్నారు. పాదయాత్ర అనంతరం తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకొని శుక్రవారం కడప...
న్యూస్ రాజ‌కీయాలు

అయినా పవనే కావాలంటున్న బాబు: నాని

sarath
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసిపి ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసిపిని ‘కోడి కత్తి పార్టీ’గా సిఎం చంద్రబాబు అభివర్ణించడంపై కొడాలి నాని వ్యంగాస్త్రాలు సంధించారు. ‘మాది కోడి కత్తి పార్టీ అయితే…మీది...
న్యూస్

శ్రీవారి సన్నిదిలో జగన్

Siva Prasad
తిరుమల, జనవరి 10: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. గురువారం అలిపిరి మార్గంలో కాలినడకన ఆయన తిరుమలకు చేరుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఆయన క్యూలైన్‌లో వెళ్లి...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

విజయతీరానికేనా నడక!

Siva Prasad
వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దాదాపు సంవత్సరం పాటు చేసిన పాదయాత్ర చివరికి ముగిసింది. ప్రజా సంకల్ప యాత్ర పేరిట ఆయన 2017 నవంబర్ ఆరున కడప జిల్లా, ఇడుపులపాయలోనడక మొదలుపెట్టారు. ఆ...
న్యూస్ రాజ‌కీయాలు

రాష్ట్రంలో విద్యా విప్లవం తీసుకువస్తా – జగన్

sharma somaraju
శ్రీకాకుళం, జనవరి 8: రాష్ట్రంలో పేద పిల్లలందరినీ చదివించే బాధ్యత తీసుకుంటామని వైసిపి అధినేత జగన్మోహనరెడ్డి అన్నారు. ఆయన చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 340రోజు మంగళవారం ఇచ్చాపురం నియోజకవర్గంలో కొనసాగింది. జగతి శివారు నుండి...
న్యూస్

వైసిపికి ఆదిశేషగిరిరావు గుడ్‌బై

Siva Prasad
అమరావతి, జనవరి8: ప్రముఖ సినీ నటుడు కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈ విషయంపైన ఆయన వైసిపి అధినేత వైఎస్ జగన్‌కు మంగళవారం లేఖ...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ఆలీకి ‘హోదా’ కావాలట – ఏ ‘హోదా’నో తెలుసా

sharma somaraju
అమరావతి, జనవరి 7:  ప్రముఖ హస్యనటుడు ఆలీ ఏ పార్టీలో చేరబోతున్నాడు అన్నదానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ‘హోదా ఇచ్చి గౌరవించే పార్టీలో చేరతాను’ అలీ పేర్కొన్నారు. ఒక న్యూస్ ఛానల్‌కు...
టాప్ స్టోరీస్ న్యూస్

‘బిజెపి’ ‘కోడి కత్తి‘, రెండూ ఒకటే : చంద్రబాబు

Siva Prasad
అమరావతి, జనవరి 6: బిజెపి, కోడి కత్తి పార్టీ రెండు ఒకటేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని పునాదిపాడు గ్రామంలో ఆదివారం ఆయన ఆరవ విడత జన్మభూమి-మా...
న్యూస్ రాజ‌కీయాలు

మోదీని దింపేస్తాం-కేఈ కృష్ణ మూర్తి

sarath
కర్నూలు, జనవరి6:  రాష్ట్రంలో బిజెపి, టిడిపి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ఓటమి పాలు కావడం ఖాయమని  ఉప ముఖ్యమంత్రి కేఈ...
టాప్ స్టోరీస్

జనసేనకు బలం ఉంటే సరిపోతుందా!?

Siva Prasad
పవన్ కల్యాణ్ పార్టీ జనసేనకు అభిమానులు తక్కువేమీ లేరు. సినీ హీరోగా ఆయనకున్న అభిమానులు గానీ, పవన్ రాజకీయాల్లో ఏదో సాధిస్తారన్న ఆశతో ఆయనకు మద్దతు పలుకుతున్న వారు గానీ తక్కువేం లేరు. సినిమా...
న్యూస్ రాజ‌కీయాలు

“టీడీపీ అవినీతి” పై జగన్ పుస్తకావిష్కరణ

sarath
శ్రీకాకుళం, జనవరి6: టీడీపీ అవినీతి పాలన అంటూ దానిపై ఒక పుస్తకాన్ని వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఆదివారం శ్రీకాకుళంలో పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం వైయస్ జగన్ మాట్లాడుతూ నాలుగున్నరేళ్లలో చంద్రబాబు చేసిన...
టాప్ స్టోరీస్

కోడికత్తి కేసులో కేంద్రం చూసిన జాతీయ భద్రత కోణం

Siva Prasad
కోడికత్తితో విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్‌పై దాడి చేసిన కేసును కేంద్రప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించడం సహజంగానే రాష్ట్ర ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడుకు అసంతృప్తి కలిగించింది. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వంపై కత్తి...
Uncategorized న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబుతో కలిస్తే ఫినిష్

sarath
కడప, జనవరి5: రాష్ట్ర ముఖ్యమంత్రి   చంద్రబాబుకు కౌంట్‌డౌన్ మొదలైందని వైయస్‌ఆర్‌సీపీ నేత రామచంద్రయ్య అన్నారు. శనివారం కడపలో రామచంద్రయ్య మాట్లాడుతూ చంద్రబాబుతో పెట్టుకుంటే నిజంగానే ఫినిష్ అవ్వడం ఖాయమన్నారు. గతంలో చంద్రబాబుతో పోత్తు పెట్టుకున్న...
Uncategorized న్యూస్ రాజ‌కీయాలు

వలసలు భారీగా ఉంటాయి

sarath
విజయవాడ, జనవరి5: జగన్ పాదయాత్ర ముగిసేలోపు వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత ఒకరు టీడీపీలో చేరబోతున్నారని ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న చేప్పారు. జగన్ వ్యవహార శైలి నచ్ఛక టీడీపీలో చేరేందుకు మరింత మంది సిద్ధంగా...
న్యూస్

అగ్రిగోల్డ్ పై  వైసీపీ ధర్నా

Siva Prasad
అమరావతి, జనవరి 3 : అగ్రిగోల్డు బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ గురువారం రాష్ర్టంలోని 13 జిల్లాల కలెక్టరేట్  కార్యాలయాల వద్ద వైఎస్సార్ కాంగ్రెస్  పార్టీ ధర్నాలను నిర్వహించింది.  ఈ ధర్నాలో పార్టీ నాయకులు,...
న్యూస్

వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ఎదుట ధర్నా

Siva Prasad
అమరావతి, జనవరి 1 : ఈ నెల మూడవ తేదీన అగ్రిగోల్డు బాధితులకు బాసటగా రాష్ర్టంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలను చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అగ్రిగోల్డు బాధితులకు సత్వరం...
సినిమా

వర్మ… వినయ విధేయ రామకి కాంప్లిమెంట్స్ ఇవ్వడానికి కారణం ఇదే

Siva Prasad
రేస్ లో గెలవడానికి పందెం కోడిలా సిద్దమవుతున్న చరణ్, వినయ విధేయ రామ ట్రైలర్ తో చిన్న శాంపిల్ చూపించాడు. ట్రైలర్ తో సినిమాపై అంచనాలని పెంచిన చరణ్-బోయపాటి ఊరమాస్ కి ఫెస్టివల్ ట్రీట్...
న్యూస్ రాజ‌కీయాలు

సంకల్ప యాత్ర ముగింపు రోజే వైకాపా అభ్యర్థుల ప్రకటన ?

sharma somaraju
అమరావతి, డిసెంబర్ 29: వైకాపా అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి పాదయాత్ర ముగింపు దశకు వచ్చింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ పాదయాత్ర జనవరి 9 లేదా 10 తేదీల్లో ఇచ్ఛాపురం వద్ద ముగియనుంది....
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ప్రత్యేకహోదా వంచనపై ఢిల్లీలో వైకాపా గర్జన దీక్ష

sharma somaraju
ఢిల్లీ: ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వంచనపై గర్జన పేరుతో గురువారం దీక్షను చేపట్టారు. ప్రస్తుతం ఢిల్లీలో...
న్యూస్

27న ఢిల్లీలో వైఎస్సార్‌సిపి నిరసన

Siva Prasad
అమరావతి, డిసెంబరు25: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఈనెల 27న వైఎస్సార్‌సీపీ ఢిల్లీలో ‘వంచనపై గర్జన’ దీక్షను చేపట్టనుంది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో ప్రభుత్వాల...
న్యూస్

ఇడుపులపాయలో వైయస్ ఫ్యామిలీ క్రిస్మస్

sarath
కడప డిసెంబర్ 24 : ఇడుపులపాయలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో వైయస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వైయస్ సమాధి వద్ద పూలమాలలువేసి వారు ప్రార్థనలు చేసి నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు...
టాప్ స్టోరీస్

ఎన్నికలకు వేళాయె!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్నిపార్టీల అధినేతలు, నేతలు ఎన్నికల్లో  గెలుపు కోసం ప్రజల వద్దకు వెళ్ళడానికి సిద్దమౌతున్నారు. ఆ మేరకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్...