YS Jagan: విశాఖలో తన పై కోడికత్తితో జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఎన్ఐఏ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు...
NIA Court: దేశ వ్యాప్తంగా పలు చోట్ల జరిగిన పేలుళ్ల కేసులో నలుగురు ఇడియన్ ముజాహిదీన్ తీవ్రవాదులకు ఎన్ఐఏ కోర్టు జైలు శిక్ష విధించింది. నలుగురికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీలోని ఎన్ఐఏ...
ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ పై కోడికత్తితో జరిగిన దాడి కేసు విచారణ మరో సారి వాయిదా పడింది. ఈ కేసు విచారణను ఎన్ఐఏ కోర్టు ఈ నెల...
ఎన్ఐఏ కోర్టుకు వ్యక్తిగత హజరు నుండి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మినహాయింపు కోరారు. కోడి కత్తి కేసులో సాక్షిగా, బాధితుడిగా ఉన్న సీఎం జగన్ కచ్చితంగా హజరు కావాలని గత వాయిదా సందర్భంలో మెజిస్ట్రేట్...
విజయవాడ ఎన్ఐఏ కోర్టు నందు కోడి కత్తి కేసు విచారణ జరుగుతోంది. ఈ కేసులో విచారణకు హజరుకావాలని ఏపి సీఎం జగన్మోహనరెడ్డికి ఎన్ఐఏ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 10న విచారణకు కేసులో...
జమ్ము కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ ఢిల్లీలోని తీహార్ జైలులో తన సెల్ లో నిరాహార దీక్ష చేపట్టారు. తన కేసులను సక్రమంగా విచారణ చేయడం లేదని ఆరోపిస్తూ యాసిన్ మాలిక్ నిరాహార...
Yasin Malik: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చాడన్న అభియోగం కేసులో జమ్ముకశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యూసిన్ మాలిక్ ను ఢిల్లీలోని పటియాల ప్రత్యేక ఎన్ఐఎ కోర్టు బుధవారం శిక్ష ఖరారు చేసింది. గత గురువారం కోర్టు...
Yasin Malik: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చాడన్న అభియోగం కేసులో జమ్ముకశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యూసిన్ మాలిక్ ను ఢిల్లీలోని పటియాల ప్రత్యేక ఎన్ఐఎ కోర్టు గురువారం దోషిగా నిర్ధారించింది. ఎన్ఐఎ అభియోగాలను యూసిన్ మాలిక్...
విజయవాడ, జనవరి 25: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు ఎన్ఐఎ కోర్టు ఫ్రిబవరి ఎనిమిదవ తేదీ వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. నిందితుడిని శుక్రవారం ఎన్ఐఎ అధికారులు కోర్టులో...
అమరావతి, జనవరి 25: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు రిమాండ్ గడువు ముగియంతో శుక్రవారం ఎన్ఐఎ కోర్టులో హజరుపర్చారు. నిందితుడికి సరైన భద్రత కల్పించాలని అతని తరపు న్యాయవాదులు...
విజయవాడ, జనవరి 23: ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్పై దాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) అధికారులు బుధవారం ఎన్ఐఎ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ దాడి కేసులో మొదటి ముద్దాయిగా...
అమరావతి, జనవరి 23: వైసిపి అధినేత జగన్పై జరిగిన దాడి కేసుకు సంబంధించిన దర్యాప్తు వివరాలు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కు అప్పగించలేమని సిట్ అధికారులు ఎన్ఐఎ కోర్టుకు తేల్చి చెప్పారు. హైకోర్టులో కేసు...
విజయవాడ, జనవరి 18: వైఎస్ జగన్పై దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావును పటిష్ట పోలీసు భద్రత మధ్య రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే ఏర్పాటు చేశారు. శుక్రవారం ఎన్ఐఎ అధికారులు నిందితుడిని ఎన్ఐఎ కోర్టులో...
అమరావతి, జనవరి 17: ప్రతిపక్ష నేత జగన్పై జరిగిన దాడి కేసులో తమకు సిట్ అధికారులు సహకరించడం లేదంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) విజయవాడ ఎన్ఐఎ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సిట్...
విజయవాడ, జనవరి11: విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్పై కోడికత్తితో దాడి చేసిన శ్రీనివాసరావును విశాఖ డైలు అధికారులు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) కు అప్పగించారు. ఎన్ఐ అధికారులు అతనిని శుక్రవారం విజయవాడలోని...