NewsOrbit

Tag : jammu and kashmir

జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Amit Shah: పార్లమెంట్ లో పీఓకే పై సంచలన ప్రకటన చేసిన అమిత్ షా .. రెండు కీలక బిల్లులు ఆమోదం

sharma somaraju
Amit Shah: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం పార్లమెంట్ లో సంచలన ప్రకటన చేశారు. అది బారత దేశానికి చెందిందేనని ఆయన తేల్చి చెప్పారు. భారత తొలి...
జాతీయం న్యూస్

జమ్ముకశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు విదేశీ ఉగ్రవాదులు హతం

sharma somaraju
జమ్ముకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో శుక్రవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో అయిదుగురు విదేశీ ఉగ్రవాదులు హతమయ్యారు. నియంత్రణ రేఖ సమీపంలోని జుమాగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు...
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

అజాద్ పార్టీ ప్రకటనతో జమ్ముకశ్మీర్ లో ఖాళీ అవుతున్న జాతీయ కాంగ్రెస్ … అజాద్ తో సమావేశమైన జీ – 23 కీలక నేతలు.. ఎందుకంటే..?

sharma somaraju
జమ్ముకశ్మీర్ లో జాతీయ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగులుతోంది. సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పార్టీని వీడిన సంగతి తెలిసందే. అయిదు దశాబ్దాల పార్టీ అనుబంధాన్ని తెంచుకున్న అజాద్ .. బీజేపీలో...
జాతీయం న్యూస్

ఆర్మీ క్యాంప్ పై ఆత్మాహుతి దాడి .. ముగ్గురు జవాన్లు వీర మరణం

sharma somaraju
జమ్ముకశ్మీర్ లోని రాజౌరి లో ఆర్మీ క్యాంప్ పై ఈ రోజు ఊదయం ఆత్మాహుతి దాడి జరిగింది. ఆర్మీ క్యాంపు లోకి చొరబడిన ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు జవాన్లు వీర మరణం పొందగా.. మరో...
జాతీయం న్యూస్

తీహార్ జైలులో యాసిన్ మాలిక్ నిరాహార దీక్ష

sharma somaraju
జమ్ము కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ ఢిల్లీలోని తీహార్ జైలులో తన సెల్ లో నిరాహార దీక్ష చేపట్టారు. తన కేసులను సక్రమంగా విచారణ చేయడం లేదని ఆరోపిస్తూ యాసిన్ మాలిక్ నిరాహార...
జాతీయం న్యూస్

హెవీ రైన్స్ ఎఫెక్ట్ .. అమరనాథ్ యాత్రకు మరో సారి బ్రేక్

sharma somaraju
భారీ వర్షాలు మళ్లీ మొదలు కావడంతో అమరనాథ్ యాత్రకు మరో సారి నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జమ్ముకశ్మీర్ లోని పహల్గాం, బల్తాల్ మార్గంలో యాత్రికులు వెళ్లేందుకు అక్కడి సిబ్బంది అనుమతించడం లేదు. వర్షాలు తగ్గే...
జాతీయం న్యూస్

అమరనాథ్ గుహ వద్ద వరద భీభత్సం .. 15 మంది మృతి.. 40 మంది గల్లంతు

sharma somaraju
జమ్మూ కాశ్మీర్‌లో కుండపోత వర్షాలతో అమరనాథ్ గుహ వద్ద ఆకస్మికంగా వరదలు పొటెత్తాయి. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఊహించని రీతిలో కొండలపై నుండి ఒక్కసారిగా వరద నీరు దూసుకువచ్చింది. వరద గుహకు...
న్యూస్ సినిమా

Rajinikanth: ఇండియన్ జేమ్స్ బాండ్ క్యారెక్టర్ చేయబోతున్న సూపర్ స్టార్ రజినీకాంత్..??

sekhar
Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో అనేక క్యారెక్టర్లు చేయడం తెలిసిందే. రజినీ ఎటువంటి క్యారెక్టర్ వెండితెర పై ప్లే చేసిన.. దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ప్రేక్షకులు ఎప్పుడూ రెడీగా ఉంటారు. తిరుగులేని...
న్యూస్ రాజ‌కీయాలు

National Anthem: జాతీయ గీతం వచ్చేటప్పుడు నిలబడాల్సిన అవసరం లేదు: హైకోర్టు

arun kanna
National Anthem:   చిన్నప్పటినుండి బడిలో లేదా ఎటువంటి కూడికల్లో అయినా భారతదేశ జాతీయ గీతం ఆలపించే సమయంలో లేదా ప్రసారం అయ్యే సమయంలో కచ్చితంగా ప్రజలంతా గౌరవార్థం తమ దేశ భక్తి చాటుకోవడానికి...
న్యూస్

సరిహద్దులో పాక్ కాల్పులు..భారత అర్మీ జవాను మృతి

Special Bureau
(శ్రీనగర్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) భారత సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం మరో సారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది. జమ్ముకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లా కృష్ణఘాటి, మన్‌కోట్ సెక్టార్‌...
న్యూస్

టూరిస్టుల‌కు జ‌మ్మూ కాశ్మీర్ వెల్‌క‌మ్‌.. రూల్స్ మాత్రం పాటించాలి..!

Srikanth A
కోవిడ్ లాక్‌డౌన్ అనంత‌రం ఎట్ట‌కేల‌కు దేశంలోని ప‌ర్యాట‌క ప్రాంతాలు మ‌ళ్లీ టూరిస్టుల కోసం ఓపెన్ అవుతున్నాయి. ఇటీవ‌లే గోవా ప్ర‌భుత్వం కేవ‌లం దేశీయ టూరిస్టుల‌కు మాత్ర‌మే మ‌ళ్లీ స్వాగ‌తం ప‌ల‌క‌గా.. ఇప్పుడు అదే జాబితాలో...
న్యూస్

జమ్మూలో ఉగ్రవాదుల మకాం… కొనసాగుతున్న వేట..!

arun kanna
లాక్ డౌన్ టైమ్ లో జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉగ్రవాదుల వేట భారత్ ఆర్మీ స్టార్ట్ చేసింది. ఇప్పటికే చాలా మందిని ఈ ఆపరేషన్లో మట్టికరిపించింది. మరోపక్క భారత్ చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త...
టాప్ స్టోరీస్

జమ్మూకశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా

sharma somaraju
శ్రీనగర్‌ : శాంతి భద్రతల నేపథ్యంలో జమ్ముకాశ్మీర్‌లో వచ్చే నెల నిర్వహించాల్సిన పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. శాంతిభద్రతలకు సమస్య తలెత్తే అవకాశముందని సంబంధిత ఏజెన్సీల నుంచి హెచ్చరికలు రావడంతో ఈ ఎన్నికలను వాయిదా...
టాప్ స్టోరీస్

జమ్మూకశ్మీర్‌లో ఎన్ కౌంటర్:ముగ్గురు ఉగ్రవాదులు హతం

sharma somaraju
శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య నేటి ఉదయం జరిగిన  ఎదురుకాల్పులలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…పుల్వామా జిల్లా త్రాల్‌ సెక్టార్‌లో  ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారం రావడంతో భద్రతాబలగాలు నిర్బంధ...
వ్యాఖ్య

ఆస్కారొచ్చే ఆస్కారం లేదా?

Siva Prasad
సీవీ సుబ్బారావు అనే తెలుగు మేధావి ఒకాయన ఉండేవాడు. మిత్రులు ఆయన్ని -ముద్దుగా – “సురా” అనేవారు.  ఢిల్లీ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేసేవాడు “సురా”. తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషల్లో చక్కగా మాట్లాడే వాడు-...
టాప్ స్టోరీస్

ఇష్టానుసారం సెక్షన్ 144 విధించడం అక్రమం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: కశ్మీర్‌లో ప్రజల ప్రాధమిక హక్కులపై ఆక్రమంగా ఆంక్షలు విధించడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజలకున్న అభిప్రాయ వ్యక్తీకరణ హక్కును సెక్షన్ 144 కింద ప్రభుత్వం అక్రమంగా కాలరాయలేదని...
టాప్ స్టోరీస్

నిరవధికంగా ఇంటర్నెట్ రద్దు కుదరదు!

Siva Prasad
(న్యూస్ అర్బిట్ బ్యూరో) న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లో నిరవధికంగా మొబైల్ సేవలు నిలిపివేయడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని నరేంద్ర మోదీ ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

ముంబైలో ‘ఫ్రీ కాశ్మీర్’ నినాదాలు!

Mahesh
ముంబై: ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ(జేఎన్‌యూ) విద్యార్థులపై ముసుగు దుండగుల దాడిని నిరసిస్తూ ముంబైలో ఆందోళన కొనసాగుతుండగా.. ‘ఫ్రీ కాశ్మీర్’ అనే పోస్టర్ దర్శనం ఇవ్వండి సంచలనం అయింది. జేఎన్‌యూ విద్యార్థులపై దాడికి...
న్యూస్

ఉగ్రవాదుల కాల్పులు: ఇద్దరు జవానులు మృతి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) శ్రీనగర్:జమ్మూకశ్మీర్‌లోని నౌషెరాలో బుధవారం భద్రత బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన  ఎదురుకాల్పులలో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. నౌషెరా సెక్టార్‌లో ఉగ్ర కదలికలపై సమాచారం రావడంతో భారత బలగాలు కార్డన్‌...
టాప్ స్టోరీస్

‘కశ్మీర్​’పై ఐరాస భద్రతా మండలి సమావేశం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జమ్ముకశ్మీర్ లో ప్రస్తుత పరిస్థితిపై చర్చించేందుకు చైనా అభ్యర్థన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మంగళవారం సమావేశం కానుంది. ఆర్టికల్‌ 370ను రద్దు చేస్తూ భారత్‌ నిర్ణయం తీసుకున్న తర్వాత పరిస్థితులను...
టాప్ స్టోరీస్

ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా1?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జమ్ము కశ్మీర్‌లో విపరీతంగా కురుస్తున్న మంచు మధ్య డ్యూటీ చేసుకుంటూ పోతున్న ఒక సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ ఫొటో ఒకటి వైరల్ అయింది. సరిహద్దులకు కాపలా కాయడం, శత్రువులు జొరబడకుండా చూడడంతో ...
టాప్ స్టోరీస్

కశ్మీర్‌లో పర్యటించనున్న ఈయూ బృందం

sharma somaraju
న్యూఢిల్లీ: యురోపియన్ యూనియన్ (ఈయూ) ప్రతినిధి బృందం మంగళవారం (అక్టోబర్29) కశ్మీర్‌లో పర్యటించనుంది. 28మంది ఎంపిలతో కూడిన ఈ బృందం సోమవారం ప్రధాని నరేంద్ర మోది, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను కలుసుకున్నారు....
టాప్ స్టోరీస్

కశ్మీర్ తొలి లెఫ్టినెంట్ గవర్నర్‌ ఎవరు!?

Mahesh
శ్రీనగర్: జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370ని కేంద్రం ప్రభుత్వ నిర్వీర్యం చేసిన నేపథ్యంలో అక్టోబరు 31 తర్వాత జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌లు అధికారికంగా కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారనున్నాయి. దీనికి సంబంధించిన పునర్విభజన...
టాప్ స్టోరీస్

పీవోకేలో దాడులేమీ జరగలేదట!

Mahesh
ఇస్లామాబాద్: పీవోకేలోని ఉగ్రస్థావరాలపై దాడులు చేశామన్న భారత ప్రకటనను పాకిస్థాన్‌ తోసిపుచ్చింది. పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లో మూడు ఉగ్ర స్థావ‌రాల‌ను ధ్వంసం చేసిన‌ట్లు భార‌త ఆర్మీ చేసిన ప్ర‌క‌ట‌న‌ను పాకిస్థాన్ మిలిట‌రీ కొట్టిపారేసింది. భార‌త ఆర్మీ...
టాప్ స్టోరీస్

ప్రతి ఎన్నిక ముందూ ఓ సర్జికల్‌ స్ట్రయిక్?!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం చేసిన దాడులతో బీజేపీ రాజకీయ లబ్ధిని పొందాలని భావిస్తోందా ? సైనికుల త్యాగాలను, వారి సాహసాలను కూడా ఎన్నికల్లో ఓట్లు...
టాప్ స్టోరీస్

సిఆర్‌పిఎఫ్ అదుపులో మాజీ సిఎం అబ్దుల్లా సోదరి, కుమార్తె

sharma somaraju
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సోదరి సురయ్య అబ్దుల్లా, కుమార్తె సఫియా అబ్దుల్లా ఖాన్‌లతో పలువురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు....
టాప్ స్టోరీస్

కశ్మీర్‌ లోయలో మళ్లీ మోగిన మొబైల్!

Mahesh
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో పోస్టు పెయిడ్‌ మొబైల్‌ సేవలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత మొబైల్‌ సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో 72 రోజుల తర్వాత పోస్టు పెయిడ్‌ మొబైల్‌...
టాప్ స్టోరీస్

ఆర్టికల్ 370పై ప్రతిపక్షాలకు మోదీ సవాల్!

Mahesh
ముంబై: ప్రతిపక్షాలకు ధైర్యముంటే కశ్మీర్​లో ఆర్టికల్ 370ని తిరిగి తీసుకువస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలని ప్రధాని నరేంద్ర మోదీ సవాల్ విసిరారు. ఆదివారం మహారాష్ట్రలోని జల్​గావ్​లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ… విపక్షాల తీరుపై...
టాప్ స్టోరీస్

‘కశ్మీర్’ పరిస్థితిని పరిశీలిస్తున్నారట!

Mahesh
బీజింగ్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కశ్మీర్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ లో పరిస్థితిని పరిశీలిస్తున్నామని, పాక్ కు చెందిన ప్రధాన అంశాల వరకు ఆ దేశానికి మద్దతిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ...
టాప్ స్టోరీస్

ఆర్టికల్ 370 రద్దుపై వివరణ ఇవ్వండి!

Mahesh
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్​ 370 రద్దును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఆర్టికల్ 370 రద్దు సహా కశ్మీర్ పరిస్థితులపై దాఖలైన వ్యాజ్యాలను జస్టిస్ ఎన్‌.వి.రమణ...
టాప్ స్టోరీస్

ఆర్టికల్‌ 370 రద్దుపై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు!

Mahesh
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై దాఖలైన వ్యాజ్యాలను విచారించేందుకు సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసింది. ఈ మేరకు సుప్రీం న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీ రమణ నేతృత్వంలో...
టాప్ స్టోరీస్

భారత్-పాక్ మధ్య యుద్ధమేనా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారత్- పాకిస్థాన్ ల మధ్య యుద్ధం రాబోతోందా? కశ్మీర్ అంశంపై రగిలిపోతున్న దాయాది దేశం ఇప్పుడు భారత్ తో యుద్ధానికి సిద్ధమే అనే సంకేతాలు ఇస్తోంది. ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్...
టాప్ స్టోరీస్

‘రాహుల్ బాబాకు రాజకీయాలు కొత్త’!

Mahesh
ముంబై: నెహ్రూ విధానాల వల్లే పీవోకే భారత్‌ నుంచి చేజారిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మహారాష్ట్ర, హర్యానాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కేంద్రంలోని అధికార బీజేపీ ప్రచారాన్ని మొదలు...
టాప్ స్టోరీస్

జమ్మూ కాశ్మీర్ బిల్లు తప్పుల తడక!

Mahesh
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో తప్పులు దొర్లాయి. మొత్తం ఈ బిల్లులో 52 తప్పులను గుర్తించారు. అయితే ఈ తప్పులను సరిచేస్తూ కేంద్రం గురువారం మూడు పేజీల తప్పొప్పుల పట్టికను విడుదల చేసింది. ఈ...
టాప్ స్టోరీస్

పీవోకే స్వాధీనానికి రెడీ!

Mahesh
న్యూఢిల్లీ: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్ రావత్  స్పష్టం చేశారు.  పీఓకేను తిరిగి భారత్‌తో అంతర్భాగం చేసేందుకు...
టాప్ స్టోరీస్

అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోం!

Mahesh
న్యూఢిల్లీ: తమ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల్లో ఇత‌ర దేశాల ప్ర‌మేయాన్ని భారత్, రష్యా దేశాలు వ్య‌తిరేకిస్తున్న‌ట్లు ప్రధాని మోదీ అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం రష్యాకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి అక్కడ ఘన...
టాప్ స్టోరీస్

కశ్మీర్లో టీచర్‍‌పై విద్యార్థుల దాడి

Mahesh
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని కేంద్రం ప్రభుత్వం ఆగస్ట్ 5న రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే, దీనిని వ్యతిరేకించిన కొంత మంది స్కూల్ విద్యార్థులు..తమ పాఠశాలని ఓ ఉపాధ్యాయుడిపై దాడికి...
టాప్ స్టోరీస్

ఫ్యామిలీతో భేటీకి గ్రీన్ సిగ్నల్!

Mahesh
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముప్తీలకు గృహనిర్బంధం నుంచి పాక్షిక విముక్తి లభించింది. తమ కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు వీరిని అనుమతించారు. ఆగస్టు 5న...
టాప్ స్టోరీస్

41 లక్షల మంది పౌరసత్వం గాల్లో!?

Mahesh
అసోంలో రాజకీయప్రకంపనలకు కారణమైన జాతీయ పౌరసత్వ రిజిష్టర్‌ (ఎన్‌ఆర్‌సీ) తుది జాబితా రేపు విడుదల కానుంది. ఏడాది క్రితం విడుదలైన మొదటి జాబితాలో రాష్ట్రంలోని 41 లక్షల మంది పేర్లు లేవు. శనివారం ఉదయం...
టాప్ స్టోరీస్

గుజరాత్ లోకి పాక్ కమాండోలు!

Mahesh
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కి చెందిన కమాండోలు సముద్రమార్గం గుండా గుజరాత్ లోకి ప్రవేశించే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికలతో తీరం వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు. గల్ఫ్ ఆఫ్ కచ్ ప్రాంతంలోకి పాక్ కమెండోలు...
టాప్ స్టోరీస్

శ్రీనగర్‌కు బయలుదేరిన ఏచూరి

sharma somaraju
న్యూఢిల్లీ: సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి శ్రీనగర్ బయలుదేరి వెళ్లారు. అక్కడ అనారోగ్యంతో ఉన్న ఆయన స్నేహితుడు, పార్టీ సీనియర్ నేత యూసఫ్ తరిగామిని పరామర్శించేందుకు ఏచూరికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చిన...
టాప్ స్టోరీస్

కశ్మీర్ లో హింసకు పాకిస్థానే కారణం

Mahesh
న్యూఢిల్లీ: క‌శ్మీర్‌లో చోటుచేసుకుంటున్న హింస‌కు పాకిస్థానే కార‌ణ‌మ‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కశ్మీర్‌ పూర్తిగా భారత అంతర్గత అంశమని, ఇందులో పాకిస్థాన్‌ సహా ఏ దేశం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని...
టాప్ స్టోరీస్

ఏం చేయాలో మాకు తెలుసు!

Mahesh
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను అక్టోబర్‌ లో విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఐదుగురు సభ్యులతో కూడిన...
టాప్ స్టోరీస్

ఏచూరి కశ్మీర్‌ కి వెళ్లొచ్చు

Mahesh
న్యూఢిల్లీ: క‌శ్మీర్‌కు వెళ్లేందుకు సీపీఐ(ఎం) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరికి సుప్రీంకోర్టు అనుమ‌తిని ఇచ్చింది. అలాగే మహ్మద్‌ అలీం సయ్యద్‌ అనే విద్యార్థి కూడా తన తల్లిదండ్రులను కలిసేందుకు కోర్టు అనుమతించింది. ఆర్టికల్ 370 రద్దు...
టాప్ స్టోరీస్

కశ్మీర్ ప్రజల హక్కుల్ని కాలరాస్తారా?

Mahesh
న్యూఢిల్లీః కశ్మీర్‌లో ప్రజల హక్కుల్ని కాలరాస్తున్నారని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఇంతకంటే రాజకీయం ఉండబోదని, ఇది దేశద్రోహంగా భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. శ్రీనగర్ ఎయిర్ పోర్టు నుంచి కాంగ్రెస్...
టాప్ స్టోరీస్

గవర్నర్‌ ఆహ్వానం మేరకే శ్రీనగర్‌ వచ్చా..

Mahesh
న్యూఢిల్లీః కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీతో పాటు… శ్రీనగర్ వెళ్లిన అఖిలపక్ష నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. పర్యటనకు పర్మిషన్ లేదంటూ వారితో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపై రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. జమ్మూ...
టాప్ స్టోరీస్

మాట్లాడే స్వేచ్ఛ లేదని ఐఏఎస్ రాజీనామా!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) యువ ఐఏఎస్ అధికారి కన్నన్ గోపీనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాట్లాడే స్వేచ్ఛను కోల్పోయానంటూ తన వృత్తికి రాజీనామా చేశారు. దాద్రా నగర్ హవేలీలో పవర్ అగ్రికల్చర్, పట్టణాభివృద్ధి కార్యదర్శిగా...
టాప్ స్టోరీస్

బ్యాక్‌ టు ఢిల్లీ

Mahesh
న్యూఢిల్లీః ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్ముకాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితుల్ని సమీక్షించేందుకు శ్రీనగర్‌కు వెళ్లిన 11 విపక్ష పార్టీల సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో రాహుల్‌ గాంధీతో పాటు అఖిలపక్ష నేతల్ని పోలీసులు...
టాప్ స్టోరీస్

పటేల్‌ ఆశయాన్ని నెరవేర్చాం

Mahesh
హైదరాబాద్ః జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయం పూర్తిగా నెరవేరిందని కేంద్ర కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. దశాబ్దాలుగా జఠిలంగా ఉన్న కశ్మీర్ సమస్యను ప్రధాని మోదీ...
టాప్ స్టోరీస్

కశ్మీర్‌కు రాహుల్‌ బృందం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు తెలుసుకునేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో అఖిలపక్ష బృందం నేడు రాష్ట్రంలో పర్యటించనుంది. రాహుల్ వెంట కాంగ్రెస్ నేత...