శ్రీనగర్: రెండు నెలలుగా గృహ నిర్బంధంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాను ఆ పార్టీ నేతలు కలిసేందుకు అనుమతి లభించింది. ఇద్దరినీ...
న్యూఢిల్లీ: కశ్మీర్కు వెళ్లేందుకు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి సుప్రీంకోర్టు అనుమతిని ఇచ్చింది. అలాగే మహ్మద్ అలీం సయ్యద్ అనే విద్యార్థి కూడా తన తల్లిదండ్రులను కలిసేందుకు కోర్టు అనుమతించింది. ఆర్టికల్ 370 రద్దు...
శ్రీనగర్: ‘దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న వేళ మా కశ్మీరీలను బోనులో జంతువుల్లాగా బంధించారు. కనీస మాత్రపు హక్కులు లేకుండా చేశారు. ఊహాతీతమైన అణచివేత ఎదురయినపుడు ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామిక దేశమైన ఇండియాలో పౌరులకు...