న్యూఢిల్లీ: సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి శ్రీనగర్ బయలుదేరి వెళ్లారు. అక్కడ అనారోగ్యంతో ఉన్న ఆయన స్నేహితుడు, పార్టీ సీనియర్ నేత యూసఫ్ తరిగామిని పరామర్శించేందుకు ఏచూరికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చిన...
న్యూఢిల్లీ: కశ్మీర్కు వెళ్లేందుకు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి సుప్రీంకోర్టు అనుమతిని ఇచ్చింది. అలాగే మహ్మద్ అలీం సయ్యద్ అనే విద్యార్థి కూడా తన తల్లిదండ్రులను కలిసేందుకు కోర్టు అనుమతించింది. ఆర్టికల్ 370 రద్దు...