శ్రీనగర్: రెండు నెలలుగా గృహ నిర్బంధంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాను ఆ పార్టీ నేతలు కలిసేందుకు అనుమతి లభించింది. ఇద్దరినీ...
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై దాఖలైన వ్యాజ్యాలను విచారించేందుకు సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసింది. ఈ మేరకు సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో...
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముప్తీలకు గృహనిర్బంధం నుంచి పాక్షిక విముక్తి లభించింది. తమ కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు వీరిని అనుమతించారు. ఆగస్టు 5న...
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్కు ఆర్టికల్ 370 కింద ప్రత్యేకప్రతిపత్తి వర్తింపును రద్దు చేస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వును నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. జమ్ము కశ్మీర్ విభజనను కూడా ఆ...
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లోని బారముల్లా – ఉధంపూర్ రహదారిలో వారంలో రెండు రోజుల పాటు ప్రజల వాహనాలను అనుమతించకూడదన్న నిబంధన ఈ ఆదివారం నుంచి అమలులోకి వచ్చింది. పుల్వామా టెరరిస్టు దాడి దరిమిలా అలాంటి...