కశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ము కశ్మీరులోని పుల్వామాలో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ఒక జవానుతో పాటు ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఆర్మీ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం పుల్వామాలోని దలిపొరా గ్రామంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో...