ఉధృతమైన ఎన్నికల ప్రచారంలో దేశమంతా తీరిక లేకుండా పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ చివరి దశ పోలింగ్ ముందు ప్రచారం ముగిసిన తర్వాత హిమాలయ సానువుల్లో కొలువు తీరిన కేదారేశ్వరుడుని దర్శించుకునేందుకు...
యూపీఏ హయాంలో సర్జికల్ స్ట్రైకులు లేనట్లే హిందుస్థాన్ టైమ్స్ పత్రికతో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో సర్జికల్ స్ట్రైకులు జరిగాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ప్రధానమంత్రి...
లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హూడా వెల్లడి ఎప్పుడు జరిగాయో చెప్పాలన్న జనరల్ వీకే సింగ్ న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో కూడా భారత సైన్యం పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైకులు నిర్వహించిందని రిటైర్డ్ ఆర్మీ...
సార్వత్రిక ఎన్నికల్లో గెలవబోయేది మేమే మాపై ఎన్నికల కమిషన్ పక్షపాతం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు దాదాపు ముగింపు దశకు వచ్చేస్తున్న తరుణంలో.. బీజేపీ ఈ ఎన్నికల్లో ఓడిపోతోందని...
మీలా ప్రచారం చేసుకోలేదు: కాంగ్రెస్ న్యూఢిల్లీ: యూపీఏ పాలనా కాలంలో ఆరుసార్లు సర్జికల్ స్ట్రైకులు చేశామని, కానీ సైనిక చర్యలను తామెప్పుడూ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోలేదని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ చేసిన సర్జికల్...
కుమారుడి విడుదల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న వింగ్ కమాండర్ అభినందన్ తల్లిదండ్రులకు విమానంలో ఉద్వేగపూరితమైన స్వాగతం లభించింది. అభినందన్ను పాకిస్థాన్ శుక్రవారం విడుదల చేయనున్నట్లు తెలియగానే తల్లి శోభా వర్ధమాన్, తండ్రి ఎయిర్...
భారత వాయుసేన విమానాలు ఈ రోజు ఉదయం పాకిస్థాన్ భూభాగంలో ధ్వంసం చేసిన జైషె మొహమ్మద్ శిక్షణా శిబిరం చాలా పెద్దది. పది మిరేజ్ 2000 ఫైటర్ జెట్స్ వెళ్లి ఆ శిబిరంపై వెయ్యి...
శత్రువు ముందు నమ్రతతో, మర్యాదగా ఉంటే నిన్ను పిరికివాడనుకునే ప్రమాదం ఉంది. పాండవులతో కౌరవులు వ్యవహరించిన విధంగా అన్నమాట. భారత సైన్యం బుధవారం ట్వీట్ చేసిన ఒక పద్యం భావం ఇది. వాస్తవాధిన రేఖ...
ఇస్లామాబాద్: నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళాలు జరిపిన దాడులపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ తీవ్రంగా స్పందించారు. భారత్ దూకుడుగా వ్యవహరిస్తోంది.. తాము కూడా తగిన విధంగా...
వాస్తవాధీన రేఖ ఆవల ఇండియా వాయసేన జరిపిన దాడిని కాంగ్రెస్ శ్లాఘించింది. తెల్లవారు ఝామున యుద్ధవిమానాలు బాల్కోట్ వద్ద జైషె మొహమ్మద్ శిక్షణా శిబిరంపై బాంబు దాడులు జరిపింది. తర్వాత భద్రతా వ్యవహారాల క్యాబినెట్...
పుల్వామా దాడిని మోదీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నదన్న ప్రతిపక్షాల విమర్శలకు తగినట్లుగానే ప్రధాని మోదీ, బుధవారం రాజస్థాన్లో మాట్లాడుతూ, దేశం ఇప్పుడు భద్ర హస్తాలలో ఉందని అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారత...