పుల్వామాలో పాకిస్థాన్ తీవ్రవాదులు జరిపిన బాంబు దాడిలో మన సైనికులు ప్రాణాలు విడిచారు. దీనికి ప్రతిచర్యగా మన దేశం బాలాకోట్ ప్రాంతంలో ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన...
ఉధృతమైన ఎన్నికల ప్రచారంలో దేశమంతా తీరిక లేకుండా పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ చివరి దశ పోలింగ్ ముందు ప్రచారం ముగిసిన తర్వాత హిమాలయ సానువుల్లో కొలువు తీరిన కేదారేశ్వరుడుని దర్శించుకునేందుకు...
2014 ఎన్నికలప్పుడు అభ్యర్ధి నరేంద్ర మోదీ ప్రధాన సేవకుడు,అభివృద్ధి ప్రవక్త. (ప్రవక్తకి బదులుగా నేను ‘ఎవాంజెలిస్ట్’ పదం రాసినంత పని చేశాను. కాకపోతే మన వర్తమాన పాలకులకి ఉపమానాలని ఉపేక్షించే హాస్యచతురత ఏ కోశాన...
నీ తండ్రి ముస్లిం.. తల్లి క్రిస్టియన్ నువ్వు మాత్రం బ్రాహ్మణుడివా..? రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి ఫైర్ న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలు నానాటికీ దిగజారుతున్నాయి. బాలాకోట్ ఉగ్రవాద స్థావరాలపై చేసిన వైమానిక...
సోషల్ మీడియాకు గోరంత దొరికితే చాలు.. కొండంత ప్రచారం జరిగిపోతుంది. తాజాగా పాకిస్థాన్ లోని బాలాకోట్ వద్ద గల ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం దాడులు చేసి ఉగ్రవాదులను అంతమొందించిన తర్వాత.. అందుకు...
బాలాకోట్లోని జైషే మొహమ్మద్ శిక్షణా శిబిరంగా చెబుతున్న ప్రాతం ఉపగ్రహ చిత్రాలు. మొదటిది గత సంవత్సరం ఏప్రిల్ 25న తీసినది రెండవదు ఈ సంవత్సరం మార్చి నాలుగున తీసినది. భారత వాయుసేన విమానాలు ఫిబ్రవరి...
ఇస్లామాబాద్: మంగళవారం తెల్లవారుజామున భారత వైమానిక దళాలు పాకిస్థాన్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై 1000కిలోల బాంబులతో దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో మూడు కీలక ఉగ్రవాద శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి....